deccan.com

deccan.com

నేడు సంవిధాన్‌ ‌గౌరవ్‌ అభియాన్‌ ‌యాత్ర

భరతమాత ఫౌండేషన్‌ ‌ద్వారా మహా హారతి రాజ్యాంగంపై ప్రశ్నలు లేవనెత్తేవారు అర్థం చేసుకోవాలి 140 కోట్ల ప్రజలు, సైనికులకు ఈ హారతి అంకితం వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి జి.కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 25 :  భరతమాత అంటే రాజ్యాంగ స్వరూపమేనని.. భరతమాత రాజ్యాంగం వేరు కాదని కేంద్ర మంత్రి జి.కిషన్‌ ‌రెడ్డి…

‌క్షేమంగానే మావోయిస్టు అగ్రనేత దామోదర్‌..

లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ.. మావోయిస్టుల పేరుతో పోలీసులే నకిలీ ప్రెస్‌నోట్‌ ‌విడుదల చేశారు.. తేల్చి చెప్పిన మావోయిస్టు పార్టీ సౌత్‌ ‌సబ్‌జోనల్‌ ‌బ్యూరో ప్రతినిధి సమత భద్రాచలం, ప్రజాతంత్ర, జనవరి 25: ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రంలోని దక్షిణ బస్తర్‌ ‌కాంకేర్‌ ‌మారేడుబాక అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు…

మన లక్ష్యాల దిశగా నిజమైన ప్రయాణం

భారత్‌ ‌తిరిగి విశ్వగురు స్థానాన్ని చేరుకుంటోంది.. జాతినుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు రాష్ట్రపతి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జనవరి 25 :  భారతీయులుగా మనందరికీ ఏకైక ఉమ్మడి గుర్తింపు అంటే మన రాజ్యాంగమే అని.. ఇది దేశ ప్రజలందరినీ ఒకే కుటుంబంగా కలుపుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.…

కొత్త పథకాల ప్రారంభోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

ప్రతీ మండలంలో ఒక గ్రామంలో ప్రారంభోత్సవ కార్యక్రమాలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి హైదరాబాద్‌, ‌జనవరి 25 : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌ ‌కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను రాష్ట్రంలోని ప్రతీ మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి అర్హులైన వారందరికీ అందించాలని…

వందేళ్ల పాటు నిలిచేలా ఉస్మానియా హాస్పిటల్‌ ‌నిర్మాణం

భవన నిర్మాణ నిబంధనలు పూర్తిగా పాటించాలి… పార్కింగ్‌, ‌ఫైర్‌స్టేషన్‌, ఎస్టీపీ, హెలీ అంబులెన్స్ ‌సౌకర్యాలు ఉండాలి అంబులెన్స్‌లు… ఫైర్‌ ఇం‌జిన్‌ ‌సులువుగా రాకపోకలు సాగించాలి.. మార్చురీ, బాడీ ఫ్రీజింగ్‌లోనూ ఆధునిక పద్ధతులు పాటించాలి ఉస్మానియా హాస్పిటల్‌ ‌నిర్మాణంపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఈ నెల 31న దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన… హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి…

నేడు నాలుగు పథకాల పండుగ

Today is four schemes festival

గ్రామసభల్లో వొచ్చిన దరఖాస్తుల ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక అర్హుల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరగొద్దు.. అనర్హులకు చోటు దక్కితే అధికారులపై చర్యలు పథకాల అమలుపై అధికారులు, మంత్రులతో సిఎం రేవంత్‌ ‌సమీక్ష గ్రామానికో అధికారి చొప్పున పథకాల అమలుకు ఆదేశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 25 : గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆదివారం నుంచి…

‘బొంబై పట్నం చూడరా బాబు’ పాల్వంచ నుండి బొంబై విక్టోరియా టర్మినస్‌ కు పయనం

45 సంవత్సరాల క్రితం 1977నుండి 79 వరకు సుమారు రెండున్నర సంవత్సరాలు నేనున్నప్పటి పాల్వంచ గ్రామం గురించీ, అక్కడి నా అనుభవాల గురించీ తెలిపే ముందు నేను అక్కడికి చేరుకున్న కారణం ముందుగా తెలుపుతాను. 1976 లో బీ ఎచ్‌ ఇ ఎల్‌ (రిసెర్చ్‌ అండ్‌ డెవలప్మెంట్‌) హైదరాబాద్‌ వారు సికిందరాబాద్‌ లోని మనోహర్‌ టాకీసు…

భారతీయుల ఆత్మ రాజ్యాంగం దీని రక్షణే అందరి ధ్యేయం కావాలి

ఈ దేశంలో వేల సంవత్సరాలుగా ఇమిడికృతమైన సర్వధర్మ సమ భావనను భారత రాజ్యాంగ పీఠిక ద్వారా లౌకికవాద భావనను బహిర్గత పరిచారు. ఆ క్రమంలోనే రాజ్యాంగ హృదయం స్పందించింది. అది ఈ దేశానికి జీవనాడిగా ప్రకటించింది. రాజకీయ నాగరిక పరిణామ దశలో రూపొందించబడిన భారత రాజ్యా ంగం గణతంత్ర భారతంలో 75 వసంతాలు పూర్తి చేసుకుంది.…

భారత్‌ పర్వ్‌ – తెలంగాణ

 సంస్కృతి, కళలు, వారసత్వ సంపద – రాష్ట్ర సుస్థిర అభివృద్ధికి సోపానాలు 13వ శతాబ్దంలో రుద్రమదేవి దార్శనిక నాయకత్వం నుండి ఉద్భవించిన తెలంగాణ వారసత్వం చరిత్రలో మహోన్నతంగా నిలిచింది. భారతదేశ చరిత్రలో రుద్రమ దేవి అత్యంత విశిష్ట మహిళా పాలకులలో ఒకరిగా పేరు ప్రఖ్యాతలు పొందింది. రుద్రమ దేవి క్రీ.శ.1262-1289 మధ్య కాలంలో పరిపాలించింది. ఏన్నో…

పరిపాల‌న సౌల‌భ్యం కోస‌మే కొత్త మండలాలు

ప‌దేళ్ల సుదీర్ఘ క‌ల సాకారం చేశాం… సమ్మక్క సారక్క స్ఫూర్తితో పనిచేస్తూ జిల్లా అభివృద్ధి కోసం కృషి మంత్రులు సీతక్క, కొండా సురేఖ ములుగు జిల్లా అభివృద్ధి కోసం సమ్మక్క సారలమ్మల స్ఫూర్తితో  పనిచేస్తామని, మల్లంపల్లి గ్రామ ప్రజల సుదీర్ఘ 10 సంవత్సరాల పోరాట ఫలితంగానే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి  మల్లంపల్లి మండలాన్ని ఏర్పాటు…