deccan.com

deccan.com

రాజ్యాంగ పరిరక్షణకు కలిసికట్టుగా పోరాడుదాం..

ఇది గాంధీ – గాడ్సే పరివార్‌ల మధ్య యుద్ధం రాహుల్‌ ‌గాంధీ చేస్తున్న ఉద్యమానికి అండగా నిలుద్దాం ఇండోర్‌లో  ‘‘జై బాపు, జై భీమ్‌, ‌జై సంవిధాన్‌’’ ‌ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇండోర్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 27 :  రాజ్యాంగ పరిరక్షణ కోసం అందరం కలిసికట్టుగా ఉద్యమిద్దామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం…

మా సంక్షేమ పథకాల్లో కేసీఆర్‌ కొట్టుకు పోతారు..

ఇది ట్రయల్‌ మాత్రమే.. పథకాలు అమలు కాకుండా బిఆర్‌ఎస్‌ కుట్రలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం, ప్రజాతంత్ర, జనవరి 26 :  కాస్కో కేటీఆర్‌.. ఇందిరమ్మ ఇల్లు.. రేషన్‌ కార్డులు ఇతర సంక్షేమ పథకాల మంజూరుకు ఈరోజు అంతం కాదు ఆరంభం మాత్రమే… నువ్వు నీ పార్టీ.. సంక్షేమ పథకాల ప్రవాహాల్లో కొట్టుకుపోవడం ఖాయం..…

‌యూజీసీ నిబంధనలు మార్చితే సహించేది లేదు..

అది రాజ్యాంగంపై దాడి చేయడమే అవుతుంది. యూనివర్సిటీలపై ఆధిపత్యం చెలాయించేందుకు కుట్ర విద్యా హక్కును దూరం చేసే హక్కు ఎవరికీ లేదు నిర్లక్ష్యానికి గురైన విద్యా వ్యవస్థను గాడిలో పెడుతున్నాం.. ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి బిఆర్‌ఎఓయులో అంబేడ్కర్‌ ‌విగ్రహావిష్కరణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 26 : విద్యా హక్కును దూరం చేసే హక్కు పాలకులకు ఎవరూ…

అం‌బేడ్కర్‌ ‌స్ఫూర్తితో దేశంలో సుపరిపాలన

రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్న రాహుల్‌ కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 26 : గత పది సంవత్సరాలుగా అంబేడ్కర్‌ ‌స్ఫూర్తితో ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తూ దేశ ప్రజలకు సేవలందిస్తున్నారని కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌ ‌రెడ్డి  అన్నారు. భారత గణతంత్ర దినోత్సవం…

తెలంగాణ తొలి తరం ఉద్యమ కారుడు కేశవరావు జాదవ్‌

Today is Kesha Rao Jadhav birth anniversary

నేడు కేశవరావు జాదవ్‌ జయంతి కేశవరావు జాదవ్‌ (జనవరి 27, 1933 – జూన్‌ 16, 2018) తెలంగా ణ ప్రత్యేక రాష్ట్ర తొలి ప్రతిపాద కులలో ఒకరైన ప్రముఖ సీనియర్‌ ఉద్యమకారుడు ప్రొఫెసర్‌ కేశవ రావు జాదవ్‌. తెలంగాణ సాయుధ పోరాటం, ముల్కీ ఉద్యమం, జై తెలంగాణ పోరాటంతో పాటు తెలంగాణ తొలి, మలి…

రైతుల ఆకాంక్షలు నెర వేర్చేందుకు కృషి..

సంక్షేమానికి, సంస్కృతికి ప్రజాప్రభుత్వం పెద్దపీట 76వ గణతంత్ర వేడుకల్లో గవర్నర్‌ ‌జిష్ణు దేవ్‌ ‌వర్ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 26 : తెలంగాణ ఆర్థిక రంగానికి వ్యవసాయ వెన్నెముక అని.. రైతుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర గవర్నర్‌ ‌జిష్ణు దేవ్‌ ‌వర్మ అన్నారు. రాష్ట్రంలోని 25 లక్షల మందికిపైగా రైతులకు రుణమాఫీ…

Fatal road accident in

అక్కడికక్కడే ఏడుగురి దుర్మరణం మరికొందరి పరిస్థితి విషమం..   వరంగల్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 26: వరంగల్‌  ‌ఘోర  రోడ్డు ప్రమాదం జరిగింది. లారీలో ఉన్న ఇనుప రాడ్ల  లోడు రెండు ఆటోలపై పడటంతో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వరంగల్‌-‌మామునూరు రహదారిపై ఈ రోజు ఉదయం 11 గంటలకు ఈ…

‘బొంబై పట్నం చూడరా బాబు’ పాల్వంచ నుండి బొంబై విక్టోరియా టర్మినస్‌ కు పయనం

ఖమ్మం రైల్వే స్టేషన్‌ అంటే ఒక విచిత్ర సంఘటన జ్ఞాపకం వస్తుంది. నేను, అయ్యర్‌ ఒక రోజు హైదరాబాద్‌ రావల్సివచ్చింది. ఒక కారు తీసుకొని సాయంత్రం 5 గంటలకు బయల్దేరాం. విజయ రాఘవన్‌ అనే మా మిత్ర ఇంజినీర్‌ మాతో ఖమ్మం దాకా కారులో వస్తాననీ, అక్కడ నుండి రాత్రి 9 గంటలకు హైదరాబాద్‌ ‘మద్రాస్‌…

పట్టణాభివృద్ధి గాడిన పడేనా ?

Will the urban development fall into the ditch?

నత్త నడక నడుస్తున్న  బ్రిడ్జి పనులు  హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం 430 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇది కూడా ఒకటి. దీనిని పెర్ల్ సిటీ  అని కూడా అంటారు.   హైదరాబాద్ ఇటీవలి సంవత్సరాలలో అసాధారణ వృద్ధిని సాధించింది. బలమైన ఐటీ  రంగం, అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్…

నాలుగు కోట్ల ప్రజల ఆశీర్వాదంతో ఇందిరమ్మ రాజ్యం

CM Revanth Reddy

గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం పరేడ్‌ గ్రౌండ్‌ లో గణతంత్ర వేడుకల్లో సీఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 26 :. డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకొని 76వ వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా తెలంగాణలో నాలుగు నూతన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం సంతోషంగాఉందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.  సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో…