Prajatantra News 1

Prajatantra News 1

లెండి భారీ ప్రాజెక్ట్‌పై తెలంగాణ దృష్టి

అంతర్‌ ‌రాష్ట్ర ప్రాజెక్ట్ ‌పూర్తయితే మహారాష్ట్ర, తెలంగాణకు లబ్ధి అదనంగా సేద్యంలోకి 66282.54 ఎకరాలు మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డితో నాందేడ్‌ ఎం‌పీ భేటీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 23 : మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్యన ఉన్న లెండి ప్రాజెక్ట్ ‌నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల…

‌న్యూ ఎనర్జీ పాలసీతో రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు

రాబోయే రోజుల్లో సమృద్ధిగా విద్యుత్‌ ‌సరఫరా •విద్యుత్‌ ‌శాఖను నిలబెట్టడానికి పటిష్ట చర్యలు •విద్యుత్‌ ‌సంస్థలో 5వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చాం.. •ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి సిద్ధం •ప్రజా ప్రభుత్వంలో ఉద్యోగుల భావవ్యక్తీకరణ స్వేచ్ఛ •డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 23 : ప్రపంచంతో తెలంగాణ రాష్ట్రం పోటీ పడాలని…

విద్యుత్‌ ‌బస్సుల్లో చార్జీల బాదుడు..

ఈవీ బస్సులకు పన్ను మినహాయింపు.. ఇంధన ఖర్చు లేదు.. మరి అదనపు చార్జీలు ఎందుకంటున్న ప్రయాణికులు లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్‌ ‌బస్సుల్లో రూ.10 నుంచి 20వరకు అదనంగా వసూలు వరంగల్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 23 : వరంగల్‌ ‌రీజినల్‌ ‌లో నడుస్తున్న ఎలక్ట్రికల్‌ ‌బస్సుల్లో చార్జీల బాదుడుపై విమర్శలు తీవ్రతరమవుతున్నాయి. గ్రీన్‌ ‌టాక్స్ ‌పేరుతో ప్రయాణికులపై…

రాష్ట్రంలో పెరిగిన చలి..

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 23: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత నానాటికి పెరుగుతుండడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. ముఖ్యంగా ఉదయం వేళల్లో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు చలి కారణంగా గజగజ వొణికిపోతున్నారు. గురువారం రాష్ట్రంలోని పలు జిల్లాలో దట్టమైన పొగమంచు కమ్మేయడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పొగమంచు కారణంగా…

హైదరాబాద్‌ ఆధారిత కంపెనీలతో దావోస్‌లో ఒప్పందాలా.?

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 23 : రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్‌ ‌ప్రతినిధి బృందం దావోస్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. దావోస్‌ ‌వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్‌ ‌ఫోరంలో పలు కంపెనీలతో చర్చలు, ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే మేఘా, స్కైరూట్‌ ఏరోస్పేస్‌, ‌కంట్రోల్‌ఎస్‌ ‌వంటి పలు కంపెనీలతో…

నిరుపేదలు ఆందోళన చెందొద్దు..

కొత్త రేషన్‌కార్డులతో 40 లక్షల మందికి లబ్ధి : మంత్రి ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 23: ప్రస్తుతం తెలంగాణలో కొత్త రేషన్‌ ‌కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఇప్పటికే అప్లై చేసుకున్న వారికి సంబంధించి రేషన్‌ ‌కార్డు అర్హత కలిగిన వారి జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే దరఖాస్తు చేసుకున్న…

వేసవిలో పవర్‌ ‌కట్‌ అనే మాట వినిపించొద్దు..

రెప్పపాటు కూడా కరెంట్‌ ‌పోకుండా అప్రమత్తంగా ఉండాలి సీఎండీ నుంచి ఎస్‌ఈల వరకు క్షేత్రస్థాయిలో పర్యటించాలి :ఉప ముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క మల్లు  ఎన్‌పిడిసిఎల్‌, ‌ట్రాన్స్‌కో ఉన్నతాధికారులతో సమీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 23: రానున్న వేసవిలో రెప్పపాటు కూడా విద్యుత్‌ ‌సరఫరాలో అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…

హైదరాబాద్‌లో రూ.15,000 కోట్ల డేటా సెంటర్‌

˜టిల్మాన్‌ గ్లోబల్‌ హోల్డింగ్స్‌ ఎంవోయూ హైదరాబాద్‌లో అత్యాధునిక డేటా సెంటర్‌ అభివృద్ధి చేసేందుకు టిల్మాన్‌ గ్లోబల్‌ హోల్డింగ్స్‌ సంస్థ ముందుకొచ్చింది. రూ. 15,000 కోట్ల పెట్టుబడులతో 300 మెగావాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్‌ ఏర్పాటు చేయనుంది.దావోస్‌ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో అమెరికాకు చెందిన ఈ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై సంతకం…

హైదరాబాద్‌లో విప్రో విస్తరణ

గోపనపల్లి క్యాంపస్‌ ‌లో కొత్త ఐటీ సెంటర్‌ 5000 ‌మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు విప్రో కంపెనీ హైదరాబాద్లో తమ క్యాంపస్‌ ‌ను విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఫైనాన్షి యల్‌ ‌డిస్ట్రిక్ట్‌లోని గోపనపల్లి లో కొత్తగా మరో ఐటీ సెంటర్‌ ‌నెలకొల్పనుంది. దీంతో అదనంగా 5,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక…

అమెజాన్‌ ‌తో భారీ ఒప్పందం.. రూ.60 వేల కోట్ల పెట్టుబడులు

ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్‌ ‌ప్రతినిధి బృందం దావోస్‌లో అతిపెద్ద పెట్టుబడి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో రూ.60,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్‌ ‌కంపెనీ అంగీకరించింది. డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. వరల్డ్ ఎకనామిక్‌ ‌ఫోరమ్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు అమెజాన్‌ ‌వెబ్‌ ‌సర్వీసెస్‌…