Prajatantra News 1

Prajatantra News 1

స్థానిక ఎన్నికలకు కసరత్తు

స్పీడ్‌ ‌పెంచిన ఎన్నికల సంఘం జిల్లాకు పది మంది చొప్పున మాస్టర్‌ ఆఫ్‌ ‌ట్క్రెనర్స్, ‌స్టేట్‌ ‌రిసోర్స్ ‌పర్సన్‌ల ఎంపిక హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8: స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే క్రమంలో ఎన్నికల సంఘం స్పీడ్‌ను పెంచింది.  ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాకు పది మంది చొప్పున మాస్టర్‌ ఆఫ్‌ ‌ట్క్రెనర్స్, ‌స్టేట్‌ ‌రిసోర్స్ ‌పర్సన్‌లను…

రైతు భరోసా దరఖాస్తులకు కొత్తవారికి అవకాశం

డబ్బులు పడకపోతే అధికారులను సంప్రదించాలని సూచనలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8 : కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన పథకాల్లో రైతు భరోసా ఒకటి. ఈ పథకం కింద రాష్ట్రంలోని రైతులకు ఏడాదికి రెండు సీజన్‌ ‌లలో ఎకరానికి రూ. 6వేలు చెప్పున పెట్టుబడి సాయం అందిస్తోంది. తొలి విడతలో ఎకరం భూమి ఉన్న రైతుల…

స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్‌ఎస్‌ ‌ఫోకస్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8 : స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్‌ఎస్‌ ‌ఫోకస్‌ ‌పెట్టింది. లోకల్‌ ‌బాడీ ఎన్నికలకు కేడర్‌ను గులాబీ పార్టీ సిద్ధం చేస్తోంది. శనివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లో వికారాబాద్‌ ‌జిల్లా నేతలతో బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా…

రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు చెల్లించండి..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలను కలిసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8 :  దిల్లీలో శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ ‌ను సఫ్దర్‌ ‌జంగ్‌ ‌రోడ్డులోని ఆమె నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిశారు.  రాష్ట్రానికి కేంద్రం నుంచి వివిధ అంశాల్లో రావలసిన ఆర్థిక వనరులకు…

ఎమ్మెల్సీ ఎన్నికలపై బిజెపి నజర్‌..

వ్యూహాలకు పదును పెడుతున్న కమలనాథులు పార్టీ ప్రణాళికలు, భవిష్యత్‌ కార్యాచరణపై కిషన్‌ రెడ్డి సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ వ్యూహరచనలో నిమగ్నమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని గోల్కొండ హోటల్‌లో కేంద్ర మంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ రెడ్డి అధ్యక్షతన…

దిల్లీలో కమల వికాసం..

ఇక డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌కు రంగం సిద్ధ్దం ఆప్‌ను ఊడ్చి పారేసిన రాజధాని దిల్లీ వోటర్లు పర్వేశ్‌ సింగ్‌ వర్మ చేతిలో కేజ్రీవాల్‌.. జ్కెలుకెళ్లిన ఆప్‌ నేతలంతా ఓటమి చివరి రౌండులో బయటపడ్డ సిఎం అతిషి కాంగ్రెస్‌ పార్టీకి ఘోర పరాభవం న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8: దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ ఘోర పరాజయం…

‌డ్రోన్‌ ‌వ్యవసాయం.. లాభదాయకం…!

డ్రోన్స్ ‌సహాయంతో వ్యవసాయం వల్ల రైతులకు పెట్టుబడులు తగ్గి లాభదాయకంగా మారుతుంది. డ్రోన్స్ ‌వినియోగం వల్ల రైతులకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.శక్తివంతమైన సెన్సార్లు,హై రిసొల్యూషన్‌ ‌కెమెరాలతో డ్రోన్లు రైతులు పండించే పంటలకు పట్టిన చీడపీడలు, పోషకాహార లోపాలు, నీటికొరత వంటి సమస్యలను గుర్తించవచ్చు.పంటలకు ఎరువులు,పురుగుమందులు పిచికారీ చేయడం,పంటల పెరుగుదలను పర్యవేక్షించడం,పంటల ఆరోగ్యం, నేల వైవిధ్యం, దిగుబడి…

‘‘తేరే మేరే సప్నే’’ అనబడు ‘‘సిటడెల్‌’’ డాక్టర్ల కథ

కాకతీయ కలగూర గంప – 19 తెలంగాణ పాత ముచ్చట్లు 1971‌లో దేవానంద్‌ ‌హీరో గా తీసిన ‘సిటడెల్‌ ‘ ‌ నవల ఆధారిత హిందీ సినిమా ‘‘తేరే మేరే సప్నే   వైద్య వృత్తి ఉదాత్తతను తెలిపే  అపురూప నవల ‘సిటడెల్‌ ‘(1037) వైద్యుడిగా,రాజకీయ నాయకుడిగా నిజామాబాద్‌ ‌ప్రజలకు  అత్యుత్తమ సేవలందించిన డాక్టర్‌ ‌వి చక్రధర…

రంగు మారిన దిల్లీ రాజకీయ ముఖచిత్రం

అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని అందిబుచ్చుకుని ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించి,అధికారం చేపట్టిన కేజ్రీవాల్ అవినీతి బురదలో కూరుకు పోవడాన్ని దిల్లీ ప్రజలు జీర్ణించుకోలేక ఆప్ ను తిరస్కరించారా?  కేంద్రంతో చీటికీ మాటికి గొడవలు పెట్టుకుంటూ దిల్లీలో పరిపాలన సరిగా చేయలేక పోతున్నారన్న కినుకతో ఆప్ ను ప్రజలు దూరం పెట్టారా?  నేషనల్ క్యాపిటల్…

మోదీ ఫ్రాన్స్,అమెరికా పర్యటనకు షెడ్యూల్‌ ‌ఖరారు

‌న్యూ దిల్లీ, ప్రజాతంత్ర,  ఫిబ్రవరి 7:  ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటనకు షెడ్యూల్‌ ‌ఖరారైంది. ఈ నెల 10నుంచి 12వ తేదీ వరకు ఫ్రాన్స్‌లోబీ 12, 13 తేదీల్లో అమెరికాలో ఆయన పర్యటిస్తారని కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ ‌మిస్రీ వెల్లడించారు. పారిస్‌లో జరిగే కృత్రిమ మేధ సదస్సులో పాల్గొనేందుకు ఈ…