deccan.com

deccan.com

దిల్లీలో కమల వికాసం..

ఇక డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌కు రంగం సిద్ధ్దం ఆప్‌ను ఊడ్చి పారేసిన రాజధాని దిల్లీ వోటర్లు పర్వేశ్‌ సింగ్‌ వర్మ చేతిలో కేజ్రీవాల్‌.. జ్కెలుకెళ్లిన ఆప్‌ నేతలంతా ఓటమి చివరి రౌండులో బయటపడ్డ సిఎం అతిషి కాంగ్రెస్‌ పార్టీకి ఘోర పరాభవం న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8: దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ ఘోర పరాజయం…

‌డ్రోన్‌ ‌వ్యవసాయం.. లాభదాయకం…!

డ్రోన్స్ ‌సహాయంతో వ్యవసాయం వల్ల రైతులకు పెట్టుబడులు తగ్గి లాభదాయకంగా మారుతుంది. డ్రోన్స్ ‌వినియోగం వల్ల రైతులకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.శక్తివంతమైన సెన్సార్లు,హై రిసొల్యూషన్‌ ‌కెమెరాలతో డ్రోన్లు రైతులు పండించే పంటలకు పట్టిన చీడపీడలు, పోషకాహార లోపాలు, నీటికొరత వంటి సమస్యలను గుర్తించవచ్చు.పంటలకు ఎరువులు,పురుగుమందులు పిచికారీ చేయడం,పంటల పెరుగుదలను పర్యవేక్షించడం,పంటల ఆరోగ్యం, నేల వైవిధ్యం, దిగుబడి…

‘‘తేరే మేరే సప్నే’’ అనబడు ‘‘సిటడెల్‌’’ డాక్టర్ల కథ

కాకతీయ కలగూర గంప – 19 తెలంగాణ పాత ముచ్చట్లు 1971‌లో దేవానంద్‌ ‌హీరో గా తీసిన ‘సిటడెల్‌ ‘ ‌ నవల ఆధారిత హిందీ సినిమా ‘‘తేరే మేరే సప్నే   వైద్య వృత్తి ఉదాత్తతను తెలిపే  అపురూప నవల ‘సిటడెల్‌ ‘(1037) వైద్యుడిగా,రాజకీయ నాయకుడిగా నిజామాబాద్‌ ‌ప్రజలకు  అత్యుత్తమ సేవలందించిన డాక్టర్‌ ‌వి చక్రధర…

రంగు మారిన దిల్లీ రాజకీయ ముఖచిత్రం

అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని అందిబుచ్చుకుని ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించి,అధికారం చేపట్టిన కేజ్రీవాల్ అవినీతి బురదలో కూరుకు పోవడాన్ని దిల్లీ ప్రజలు జీర్ణించుకోలేక ఆప్ ను తిరస్కరించారా?  కేంద్రంతో చీటికీ మాటికి గొడవలు పెట్టుకుంటూ దిల్లీలో పరిపాలన సరిగా చేయలేక పోతున్నారన్న కినుకతో ఆప్ ను ప్రజలు దూరం పెట్టారా?  నేషనల్ క్యాపిటల్…

మోదీ ఫ్రాన్స్,అమెరికా పర్యటనకు షెడ్యూల్‌ ‌ఖరారు

‌న్యూ దిల్లీ, ప్రజాతంత్ర,  ఫిబ్రవరి 7:  ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటనకు షెడ్యూల్‌ ‌ఖరారైంది. ఈ నెల 10నుంచి 12వ తేదీ వరకు ఫ్రాన్స్‌లోబీ 12, 13 తేదీల్లో అమెరికాలో ఆయన పర్యటిస్తారని కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ ‌మిస్రీ వెల్లడించారు. పారిస్‌లో జరిగే కృత్రిమ మేధ సదస్సులో పాల్గొనేందుకు ఈ…

వోటర్లలో జాబితాలో అవకతవకలు

భారీ సంఖ్యలో వోటర్ల నమోదు వెనుక కుట్ర •ఈసీకి ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన ఫలితం లేదు.. •కాంగ్రెస్‌ అ‌గ్ర నేత రాహుల్‌గాంధీ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి7: వోటర్ల జాబితాలో ఎన్నో అవకతవకలు చోటుచేసుకున్నాయని కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. వోటు కోసం నమోదుచేసుకున్న వారిసంఖ్య కంటే ఎక్కువ మందిని ఎన్నికల సంఘం…

బొగ్గు రంగంలో విప్లవాత్మక సంస్కరణలు

•బొగ్గు నిల్వల్లో భారత్‌ ‌రెండో స్థానం.. •2047 వికసిత భారత లక్ష్యాల్లో బొగ్గు రంగం ఎంతో కీలకం: కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 :  ప్రపంచ బొగ్గు ఉత్పత్తిలో భారత్‌ ‌రెండో స్థానంలో ఉందని,  బొగ్గు నిల్వల్లో ప్రపంచంలో 5వ స్థానంలో ఉందని, ప్రపంచంలో రెండో అతిపెద్ద బొగ్గు వినియోగదారుగా…

కీలక వడ్డీ రేట్టపై ఆర్‌బిఐ సంచలన నిర్ణయం

•చాలాకాలం తర్వాత 0.25 శాతం మేర తగ్గింపు •ద్రవ్య పరపతి విధాన కమిటీ కీలక నిర్ణయం •వివరాలు వెల్లడించన ఆర్‌బీఐ గవర్నర్‌ ‌సంజయ్‌ ‌మల్హోత్రా ముంబై, ప్రజాతంత్ర,  ఫిబ్రవరి 7 : విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ కీలక వడ్డీ రేట్లను ఆర్‌బీఐ ఎట్టకేలకు సవరించింది. రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించింది. ఈ…

వెనక్కి పంపించే జాబితాలో మరో 487 మంది

విదేశాంగ శాఖకు అమెరికా సమాచారం న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7: అక్రమ వలసదారులను తరలింపు ప్రక్రియను అమెరికా ముమ్మరం చేసింది.  ఇప్పటికే 104 మంది భారతీయులను వెనక్కి పంపించిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో అమెరికా బహిష్కరణ తుది జాబితాలో 487 మంది భారతీయులు ఉన్నట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ విషయాన్ని అమెరికా…

అ‌గ్రి షోలతో అందుబాటులోకి నూతన టెక్నాలజీ

•వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రంగారెడ్డి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : అగ్రి షోలతో రైతులకు నూతన సాంకేతికత అందుబాటులోకి వొస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.  రాష్ట్ర ఉద్యాన శాఖ సహకారం తో తెలంగాణ హార్టికల్చర్‌ ఆఫీసర్స్ అసోసియేషన్‌, ‌కిసాన్‌ ‌టీమ్‌ ‌సంయుక్తంగా నిర్వహించిన ‘‘కిసాన్‌ అ‌గ్రి షో, మూడు…