deccan.com

deccan.com

శాస్త్ర పరిశోధనల పర్యవసానాలేమిటి?

శాస్త్ర విజ్ఞానంలో గత సహస్రాబ్దిలో జరిగిన వికాసం వెనుక ఒక పొసగని అంశం ఉంది. మామూలుగానైతే ఈ శాస్త్ర విజ్ఞాన వికాసం మానవుల స్వేచ్ఛను చాలా ఎక్కువ స్థాయిలో పెంపొందించగల శక్తి కలిగివుంది. మనిషికి, ప్రకృతికి నడుమ ఉన్న గతితార్కిక వైరుధ్యంలో మానవుడి సామర్థ్యాన్ని అది పెంచగలదు. నిరంతరం తనను తాను ప్రశ్నించుకుంటూ, ఆ ప్రశ్నలకు…

చిలుకూరి బాలాజీ అర్చకుడి ఘటనపై సీఎం ఆరా

అర్చకులు రంగరాజన్‌ ‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఫోన్‌ ‌నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆదేశం.. హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 :  చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఫోన్‌ ‌చేశారు. రంగరాజన్‌ ‌ను  సీఎం పరామర్శించారు. ఇలాంటి దాడులను సహించేది లేదని.. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు…

ఇం‌దిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుక

•సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకు లభించేలా చర్యలు •ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపండి •గ్రేటర్‌ ‌పరిధిలో ఇసుక అక్రమ రవాణా కట్టడికి హైడ్రా బాధ్యతలు •గనులు, ఖనిజాభివృద్ధి శాఖపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి సమీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుకను అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌…

హరీశన్నా మా ఇండ్లు కూలగొడుతున్నరు..

హరీష్‌ ‌రావు ఎదుట కన్నీళ్ల పర్యంతమై గోడువెల్లబోసుకున్న బాధితులు.. హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: హరీశన్నా.. మా ఇండ్లు, దుకాణాలు కూలగొడుతున్నారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ మాజీ మంత్రి హరీశ్‌ ‌రావు తమగోడును వెల్లబోసుకున్నారు. కారుకు అడ్డు వొచ్చి తమ కష్టాలను వివరించారు. గండిపేట మండలం కాళీ మందిర్‌ ‌వద్ద పేదల షాపులను కూలగొడుతున్నారని తెలిపారు.…

తెలంగాణలోబిఆర్‌ఎస్‌ దుకాణం బంద్‌..

ఫాంహౌస్‌కు పరిమితమైన కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా అవసరమా…? గెలిపించిన గజ్వేల్‌ ప్రజలను కూడా పట్టించుకోవడం లేదు.. కేసీఆర్‌ పై  నిప్పులు చెరిగిన టిపిసిసి చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ కుల గణనపై రీసర్వే అడిగే హక్కు కేటీఆర్‌కు లేదంటూ ఫైర్‌ సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: ఫాంహౌస్‌కు పరిమితమైన మాజీ సీఎం, బిఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల…

రాష్ట్రంలో ఎవరిని కదిలించినా కన్నీళ్లే..

బాండ్‌ ‌పేపర్లపై రాసిచ్చిన హామీలు ఏమయ్యాయి.. •స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి.. •వోట్ల రూపంలో కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టాలి •మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైదరాబాద్‌ ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 :  రాష్ట్రంలో ఏ వర్గాన్ని కదిలించినా కళ్లలో కన్నీళ్లే కనిపి స్తున్నాయని, ఎన్నికల ముందు అనేక హామీలన్నీ అటకెక్కించారని…

మా సమస్యలు పరిష్కరించండి

డిప్యూటీ సీఎంకు మాలి సామాజిక వర్గ నేతల విజ్ఞప్తి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : పూలే దంపతుల వారసత్వం కలిగిన మాలి కులస్తుల సమస్యలు పరిష్కరించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్‌ పటేల్‌, ప్రధాన కార్యదర్శి షిండే తదితరులు సోమవారం హైదరాబాద్‌  ప్రజా భవన్‌ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోరారు. ఉమ్మడి…

వేసవిలో విద్యుత్‌కు భారీగా డిమాండ్‌

˜16000 మెగావాట్లకు చేరువయ్యే అవకాశం ˜ముందస్తుగానే పెరిగిపోయిన కరెంట్‌ వినియోగం ˜డిమాండ్‌ ఎంత పెరిగిన సరఫరా చేస్తామన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 :   వేసవి, యా సంగి పంటల ప్రభావంతో రాష్ట్రంలో భారీగా విద్యుత్‌ డిమాండ్‌ భారీగా పెరిగి పోతోంది. గతేడాది మార్చిలో వొచ్చిన అత్యధిక డిమాండ్లు…

అర్చకులు రంగరాజన్‌పైదాడి అమానుషం..

ప్రజాస్వామ్యంలో ఇలాంటి దౌర్జన్యాలకు తావులేదు.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్‌ ‌రెడ్డి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి  10 : చిలుకూరు బాలాజీ ప్రధానార్చకుడు రంగరాజన్‌ ‌పై జరిగిన దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని  కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. వారు ఉన్నతస్థాయి పదవులను త్యజించి…

రాష్ట్రంలో ఏడాదిగా కౌరవ పాలన

అదానీ కోసమే  అనుముల అన్నదమ్ముల తపన కొడంగల్‌ ‌కురుక్షేత్రం మాదిరిగా యుద్ధం రేవంత్‌ ‌రెడ్డి ప్రభుత్వంపై  విరుచుకుపడ్డ బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ కొడంగల్‌ ‌లో జన సంద్రోహం మధ్య  దద్ధరిల్లిన రైతు నిరసన దీక్ష కొడంగల్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : తెలంగాణలో ఏడాది కాలంగా కౌరవ పాలన కొనసాగుతోందని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌…