Prajatantra News 1

Prajatantra News 1

బిఆర్‌ఎస్‌ అం‌డతోనే ఎపి జలదోపిడీ

కృష్ణా జలాల్లో 200 టిఎంసిలు చాలన్న ఘనులు శ్రీశైలం, సాగర్‌లను ఎపికి అప్పగించి చోద్యం చూశారు తమను అప్రతిష్ట పాలు చేసేందుకే తప్పుడు ఆరోపణలు జేబులు నింపుకునేందుకే నాడు ప్రాజెక్ట్ ‌ల నిర్మాణం మంత్రులు ఉత్తమ్‌ ‌కుమార్‌, ‌పొన్నం ప్రభాకర్‌, ‌కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి  హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : కృష్ణా నది జలాల…

కళ్లుండి చూడలేని కబోధులు కాంగ్రెస్‌ నేతలు

కేంద్ర బడ్జెట్‌ లో పన్నులు, పథకాల రూపంలో తెలంగాణకు రూ.1.08 లక్షల కోట్లు తెలంగాణకు అన్యాయం జరిగిందనడం పచ్చి అబద్దం బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రెండూ చీకటి మిత్రులు… కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : కేంద్ర బడ్జెట్‌ లో తెలంగాణకు అన్యాయం జరిగిందనడం పచ్చి అబద్దమని,కళ్లుండి చూడలేని,…

నిరుపేద  విద్యార్థికి సీఎం బాసట

Revanth

కండరాల వ్యాధితో నడవలేని దీన స్థితి చలించిపోయిన ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి తక్షణమే వైద్య సాయం అందించాలని ఆదేశం ఎలక్ట్రిక్‌ ‌వాహనాన్ని అందించాలని సూచన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 :  కండరాల వ్యాధితో బాధపడుతూ వైద్యం చేయించుకోలేకపోతున్న నిరుపేద విద్యార్థి రాకేష్‌ ‌గురించి తెలుసుకుని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి చలించిపోయారు. తక్షణమే రాకేష్‌ ‌కు…

ప్రజాప్రతినిధుల కోర్టుకు సీఎం రేవంత్‌ ‌రెడ్డి

CM Revanth Reddy

మూడు కేసుల్లో విచారణ.. మార్చి 23కి వాయిదా వేసిన కోర్టు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి20: నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఎన్నికల ప్రచార సమయంలో రేవంత్‌రెడ్డిపై నల్గొండ టూటౌన్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌లో, బేగంబజార్‌ ‌పీఎస్‌లో, మెదక్‌ ‌జిల్లా కౌడిపల్లి పీఎస్‌ ‌పరిధిలో మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణ నిమిత్తం…

ఆత్మావలోకనం..

నన్ను నడిపిస్తూ ఆశీర్వదిస్తున్న కవిత్వమా నీకు దాసోహం అని అవ్యాజమైన తన కవిత్వాను బంధాన్ని ప్రవహించే కాలం కవిత్వంలో ప్రఖ్యాత కవి పానుగంటి రామ మూర్తి ప్రకటించారు. 2016లో రామమూర్తి తన మొదటి సంపుటి మనిషై పుట్టాలని వెలువరించారు. 46 కవితలతో వెలువరించిన రెండవ సంపుటి ప్రవహించే కాలం లోని కవితలు భావ స్పోరకంగా పరిమళించాయి.…

నదిలా ఆమె నడుస్తూనే ఉంటుంది

shobha special article

‘మై జాన్తీ హు’ నేను స్వాప్నికురాలిని అంటుంది రెహానా. జీవిత అనుభవ సారాన్ని కవిత్వానికి అన్వయం చేసుకోవడం ఎప్పటి నుంచో పరంపరే అయినా ప్రతీ కవి అను భవం వేర్వేరుగా ఉంటాయి. సీనియర్‌ ‌జర్న లిస్ట్ ‌గా ఎన్నో సాహసోపేతమైన ప్రయాణాలు చేసి సంక్షుభిత ప్రాంతాల నుంచి లైవ్‌ ‌కవరేజ్‌ ‌లు, ప్రత్యేక కథనాలు అందించిన…

మహారాష్ట్రలో తెలుగు సాహిత్య అకాడెమీ ఏర్పాటు

దేశ వ్యాప్తంగా ప్రాంతీయ భాషలు రోజు రోజుకు క్షీణించిపోతున్న నేపథ్యంలో, పర భాషా రాష్ట్రమైన మహారాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషా, సాహితీ పరిరక్షణకు, వికాసానికి పూనుకోవడం ఎంత్కెనా అభినందనీయం. తెలుగేతర ఏ రాష్ట్రం కూడా తలపెట్టని విధంగా, మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రాంతీయ భాషల పరిరక్షణలో భాగంగా, రాష్ట్రంలో ముంబ్కె కేంద్రంగా తెలుగు సాహిత్య అకాడెమీని…

ఈ ‌గుండె బతకాలి

ఎన్ని భాషలు ఎన్ని వస్త్రధారణలు ఎన్ని జీవన విధానాలు ఒక నూతన మానవుణ్ణి కల గంటున్న నేలిది నోరే లేని మనుషులకోసం గొంతెత్తిన నేల గడ్డిపోచలు కత్తులై గడి గుండెల్లో తల ఎత్తిన నేల స్వేచ్ఛ కోసం నెత్తుటి ధారలు కావలి కూర్చున్న నేల మాటకు మానవత నద్ది మనిషి మాయం కాకుండ నొప్పులు పడుతున్న…

నిస్సంతులు

పురిటి గడ్డపై తడియారిన పక్షులు ఒడిలిన ఈ శరీరాలను వదిలి ఎగిరిపోయాక బంధాల పురికొసలు సుదూర తీరాల నుండి చరవాణిలో మాట్లాడుతుంటే…. వినికిడికి నోచుకోని చెవులు శ్రోతలయ్యాయి. కంటి చూపుకు నోచుకోని తెల్ల రెప్పలు మానవ సంబంధానికి దూరమయ్యాయి. ఎదిగే పిల్లలు.. ఎదురు చూసే రైలు ఎప్పటికోగాని రావు. ఊదినా నిండని ఆశ ప్రమిదలో ఇగురుతున్న…

రాజకీయ రిజర్వేషన్లలో మార్పులు అవసరం!

‘సుప్రీమ్‌’ ‌తీర్పును  ఆమోదించడం శుభపరిణామం.. రాజకీయ పదవుల్లో రిజర్వేషన్లు రావాలన్ననినాదం ఎత్తుకోవాలి రాజకీయాల్లో కూడా మాదిగలకు రిజర్వేషన్లు దక్కాలని తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ విషయంలో  తీసుకున్న నిర్ణయం చారిత్రక నిర్ణయంగానే చూడాలి. ఇది  దేశానికి, ఇతర రాష్ట్రాలను  ఆదర్శంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే కేవలం ఉద్యోగాల్లో మాత్రమే గాకుండా ప్రథమంగా రాజకీయ…