deccan.com

deccan.com

లైఫ్‌ ‌సైన్సెస్‌ ‌పాలసీపై త్వరలోనే నిర్ణయం

పర్యావరణ హిత పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యం ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు లైఫ్‌ ‌సైన్సెస్‌ ‌పాలసీపై త్వరలోనే క్యాబినేట్‌ ‌లో నిర్ణయం తీసుకుంటామని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు అన్నారు.   ‘‘హెచ్‌ఐసీసీ’’ బయో ఏషియా 2025 సదస్సులో  ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశంలోనే తొలి సారిగా…

‌గోదావరి జలాలు చూసి కళ్లు తెరవండి

కాళేశ్వరం లో ఒక పిల్లరు మాత్రమే ఒంగింది… •ఆ ఒంగిన పిల్లరును 15నెలలుగా బాగు చేయలేకపోయారు.. •కాంగ్రెస్‌ ఏడాదిన్నర పాలనలో నాలుగు ప్రాజెక్టులు కుప్పకూలాయ్‌..ఎమ్మెల్యే హరీష్‌రావు ఫైర్‌ ‌సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26: కాళేశ్వరం కూలిందంటూ కొందరు కాంగ్రెస్‌ ‌నేతలు హైదరాబాద్‌, ‌గాంధీభవన్‌లో కూర్చుని పిచ్చి మాటలు, చెబుతున్నోళ్లు ఒకసారి పలెల్లకు వొచ్చి గలగల పారుతున్న…

రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలి

మహాశివరాత్రి వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు రాష్ట్ర ప్రభుత్వం, రాహుల్‌ ‌గాంధీపేరిట పూజలు జాతరలో బాల్య మిత్రులతో కలిసి సందడి ఖమ్మం, వైరా, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26, ప్రజాతంత్ర : రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, ప్రపంచంలో తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా వారంతా క్షేమంగా ఉండాలని ఆ శివపార్వతులను వేడుకున్నట్టు డిప్యూటీ…

కొనసాగుతున్న రెస్క్యూ పనులు బాధితులను రక్షించేందుకు శ్రమిస్తున్న 11 సంస్థలు

నాగర్‌కర్నూల్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి ఫిబ్రవరి 26 :  టన్నెల్‌లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు ఎన్నో ప్రయత్నాలు సాగుతున్నాయి. షిఫ్టుకి వంద మందికి పైగా పనిచేస్తున్నారు. నాలుగు రోజు లుగా నిరంతరాయంగా పనులు కొనసాగు తున్నాయి. అందర్నీ సజీవంగా తీసుకొచ్చేందుకు 11 సంస్థలు శ్రమిస్తున్నాయి. గంటలు గడుస్తున్న కొద్దీ టెన్షన్‌ పెరిగిపోతున్న నేపథ్యంలో.. వీల్కెనంత త్వరగా…

రెండ్రోజుల్లో బాధితులను వెలికితీసేందుకు ప్రణాళిక సిద్ధం

భారత సరిహద్దు రక్షణా దళం సేవలను వినియోగిస్తున్నాం.. ˜మంత్రులు ఉత్తమ్‌, కోమటిరెడ్డి నాగర్‌కర్నూల్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి ఫిబ్రవరి 26 : శ్రీశైలం ఎడమ కాలువ పనుల్లో జరిగిన ప్రమాద సంఘటనలో చిక్కుకున్న ఎనిమిది మందిని రెండు రోజుల్లో సురక్షితంగా తీసుకురావడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్టు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌…

రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి..

ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం రేవంత్‌  ‌భేటీ.. •మోదీ  ముందు తెలంగాణలోని పెండింగ్‌ ‌ప్రాజెక్టుల జాబితా పలు కీలకాంశాలపై చర్చ •ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌ ‌సహాయక చర్యలపై వివరణ •మెట్రో ఫేజ్‌-2 , ‌సెమీ కండక్టర్‌ ‌మిషన్‌ ‌ప్రస్తావన •ఆర్‌ఆర్‌ఆర్‌ ‌దక్షిణ భాగం మంజూరుకు వినతి •ప్రాజెక్ట్ , ‌రీజినల్‌ ‌రింగ్‌ ‌రైల్‌  ‌డ్రైపోర్ట్‌లు మంజూరు చేయాలని…

ముగిసిన మహోజ్వల ఘట్టం

ప్రపంచ దృష్టిని ఆకర్షించిన  మహా కుంభమేలా! 144 ఏళ్లకోమారు వొచ్చే మహాకుంభ మేలా మహా శివరాత్రి పర్వదినంతో ముగిసింది. పౌష్‌ పూర్ణిమ సందర్భంగా జనవరి 13న ప్రారంభమైన ఈ మహా కుంభమేలా.. ఫిబ్రవరి 26న మహాశివరాత్రితో ముగిసింది. దాదాపు 45 రోజుల పాటు సాగిన  ఈ కుంభమేలాకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు కోట్లాదిగా తరలివొచ్చారు. అక్కడ…

మనిషి ప్రాణం విలువ తెలిసిన సమాజమేనా?

నాలుగు రోజులుగా శ్రీశైలం లెఫ్ట్ ‌బ్యాంక్‌ ‌కెనాల్‌ ‌సొరంగంలో చిక్కుకుపోయిన అభాగ్యుల కోసం నిస్సహాయ ఆగ్రహం, ఓపలేని దుఃఖం పోటెత్తుతున్నాయి. శనివారం పొద్దున ఆ చీకటి గుయ్యారంలో దిగ్బంధంలోకి పోయిన ఆ ఎనిమిది మంది ప్రాణాలు ఇది రాస్తున్న సమయానికి ఇంకా నిలిచి ఉన్నాయో లేదో తెలియదు. వాళ్లను సజీవంగా బైటికి తీసుకు రాగలమా లేదా…

మార్చి 1 నుంచే లక్ష రేషన్‌ ‌కార్డులు పంపిణీ

రేషన్‌ ‌కార్డుల జారీకి రంగం సిద్ధం ఎన్నో ఏళ్ల తర్వాత తీరనున్న కల హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,  ఫిబ్రవరి 25 : ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పేదలకు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం శుభవార్తను అందించింది. గత పదేళ్లకు పైగా అన్ని అర్హతలు ఉన్న తెల్ల రేషన్‌కార్డు లేకపోవడంతో అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారంలోకి…

ఆ ‌విమర్శలు తప్పుగా తీసుకోకండి…

అవగాహన లేని వారి మాటలు పట్టించుకోవద్దు.. •టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌జగ్గారెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25:  కాంగ్రెస్‌ ‌పార్టీలోని ఇతర కులాలకు చెందిన కొంతమంది నాయకులు ఇటీవల రెడ్డి సామాజిక వర్గంపై చేసిన విమర్శల్ని తప్పుగా తీసుకోవొద్దని టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌ ‌రెడ్డి అలియాస్‌ ‌జగ్గారెడ్డి విజ్ఞప్తి…