Prajatantra News 1

Prajatantra News 1

చత్తీస్ గడ్ లో భారీ ఎన్ కౌంటర్…

పదిమంది మావోయిస్టు మృతి ధ్రువీకరించిన బస్తర్ ఐజి. పి. సుందర్‌రాజ్ భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్ 22: ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని కొంటాం, భెజ్జీ ప్రాంతంలో భద్రత బలగాలకు మరియు మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు జరిగాయి.ఈ సంఘటనలో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి మూడు ఆటోమేటిక్ ఆయుధాలతో సహా పలు…

ఇన్ ఫార్మర్ అనుమానం తో ఇద్దరినీ హతమార్చిన మావోయిస్టులు

ఘటనా స్థలం వద్ద లేక విడుదల భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్ 22 : ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలో ఇద్దరు వ్యక్తులను మావోయిస్టులు ఇన్ ఫార్మర్ నెపంతో హతమార్చారు. పంచాయతీ కార్యదర్శి రమేష్ మరియు అర్జున్ లను అతి దారుణంగా గొడ్డలితో నరికి చంపినట్లు తెలుస్తుంది. ఈ హత్య తామే చేసామని సంఘటన స్థలం…

‌బానిస… బానిసలకింత అహంభావమా..!

రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ ‌టాపిక్‌గా ‘గులాంగిరి’ వ్యాఖ్యలు.. (మండువ రవీందర్‌రావు) ‘బానిస… బానిసలకింత అహంభావమా..!’ ఈ మాటలు ఎక్కడో విన్నట్లు ఉంది కదా! అవును అచ్చంగా ఇది సినిమా డైలాగే. జూదంలో ఓడిపోయిన పాండవులు సుయోధనుని సూటిపోటి మాటలను ధిక్కరించిన క్రమంలో దుర్యోదనుడితో పై విధంగా డైలాగ్‌ ‌చెప్పించాడు సినిమా డైరెక్టర్‌. ‌నిజంగానే ఆ డైలాగ్‌…

గుంట భూమిని కబ్జా చేసినట్లు రుజువు చేయగలవా?

రేవంత్‌ రెడ్డివి బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు మాజీ మంత్రి హరీష్‌ రావు ఘాటు విమర్శలు సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌21:  బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు సీఎం రేవంత్‌ రెడ్డి తెరలేపుతున్నాడని మాజీ మంత్రి హరీశ్‌ రావు మండిపడ్డారు.  భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని సీఎం చేసిన తప్పుడు ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. గురువారం అందోల్‌ మండలం మాసాన్‌పల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి…

మహిళా సాధికారతకు పెద్దపీట

త్వ‌రిత‌గ‌తిన‌ 22 మహిళా శక్తి భవనాల ప‌నులు శిల్పారామంలో 106 స్టాళ్ల‌తో ఇందిరా మహిళా శక్తి బజార్ తొలివిడతలో 1000 మెగా వాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లు మొదటి దశలో 150 బస్సుల కొనుగోలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 21: రాష్ట్రంలో మహిళలను కోటీశ్వరులను చేయాలన్న ముఖ్యమంత్రి సంకల్పంలో భాగంగా మహిళా స్వయం సహాయక…

‌మరో వివాదంలో అదానీ గ్రూపు

చం ఇవ్వజూపారని అమెరికాలో కేసు ఆరోపణలను ఖండించిన అదానీ గ్రూపు భారీగా పడిపోయిన అదానీ గ్రూప్‌ ‌షేర్లు న్యూయార్క్,‌నవంబర్‌21: అదానీ గ్రూపు మరో వివాదంలో ఇరుక్కుంది. అది కూడా లంచం కేసు కావడం విశేషం. భారత బిలియనీర్‌, అదానీ గ్రూప్‌ ‌సంస్థ ఛ్కెర్మన్‌ ‌గౌతమ్‌ అదానీపై లంచం కేసు నమోదయ్యింది. ఈ మేరకు  అమెరికాలో అభియోగాలు…

డిసెంబర్‌ 9‌వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు

పలు బిల్లుల ఆమోదం కోసం ప్రభుత్వం కసరత్తు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌21: ‌తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. డిసెంబర్‌ 9‌వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయని  ప్రభుత్వం వెల్లడించింది సమావేశాల్లో పలు కీలక చట్టాల ఆమోదానికి రేవంత్‌ ‌సర్కారు సన్నద్దం చేస్తోంది. ఆర్‌ఓఆర్‌ ‌చట్టాన్ని ఆమోదించాలని చూస్తోంది. రైతు, కులగణన…

బాల్యపు ప్రపంచం

కలల గాలిబుగ్గల మెడలను భవిష్యత్తు గుది బండకు బంధించి ఈ పిల్లలూ ఎగరటంలేదని ఏడుస్తారేందుకో! సమాధానాలు చెప్పలేక ప్రశ్నలు దాటవేస్తూ ఈ తరం ఆలోచించటంలేదని నిందలేస్తారేందుకో! రెక్కలిరిచి యెగరటంలేదని పక్షులను విషాన్ని చిమ్మి వికసించటంలేదని పువ్వులను వేర్లను చంపి చిగుర్లేయటంలేదని మానులను ఆడిపోసుకుంటుంది ఈ దుర్మార్గపు సమాజం పెద్దలూ… మీ ఉన్నతాలోచనలతో మా ఊహలకు ఉరితాళ్ళు…

బువ్వ పెట్టిన భూమి

బువ్వ పెట్టిన భూమి అమ్మ నాన్నలు కష్టం చేసిన నేల ఆకలి తీర్చిన అవని పసితనములో బుడిబుడి నడకల పాదాల అడుగు జాడల జ్ఞాపకాల మట్టి తల్లి అరక పట్టి సాల్లుదొలి అందులోఇత్తులు నాటినం పంటలు తీసినం కర్షకునై కారుస్తున్న రక్త చమట సుక్కలు అప్పులు ఎన్ని ఉన్నా అవనిని నమ్ముకున్నాం బాధలు ఎన్నున్నా బతుకుతున్నాం…

రాయండీ… రాస్తూనే వుండండి

రాయండి….! రాయండి …..! ఏదో ఒకటి రాయండి రాయడం ఒక అదృష్టం రాయడం ఒక ఆనందం రాయడం ను సాధన చేయండి రాసే రాతలు చిత్తు కాగితాలను నింపే విత్తనాలు కానే కావు ఎందరో హృదయాలను తట్టిలేపే కిరణాలు చుట్టు ఎంత అందమైన పువ్వులో హస్తానికి చైతన్యం లేకపోతే కలము వాడిపోయిన పూవులాంటిదే ఎడారికీ పోలానికీ…