Prajatantra News 1

Prajatantra News 1

మోదీ నాయకత్వానికి అండగా మహారాష్ట్ర

ఎన్నికల ఫలితాలపై కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 23: ఏ ఎన్నిక జరిగినా బీజేపీదే విజయమని  కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు.  మోదీ నాయకత్వానికి  అండగా నిలిచినందుకు మహారాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.  మహావికాస్‌ అఘాడీ కూటమి విద్వేషాలు ప్రచారం చేశారని విమర్శించారు. ఎంవీఏ కూటమిని ప్రజలు నమ్మలేదన్నారు కిషన్‌ ‌రెడ్డి.…

రవాణా శాఖ ఆదాయాన్ని పెంచాలి..

ప్రజలకు ఇబ్బందులు కలిగించొద్దు.. రవాణా శాఖలో పెండింగ్‌లో ఉ ప్రమోషన్లు పూర్తి చేయాలి స్కూల్‌ ‌బస్సులపై నిరంతర తనిఖీలు •ఈవీ పాలసీపై ప్రజల్లో అవగాహన కల్పించండి.. సమీక్ష సమావేశంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 23 : ‌తెలంగాణ కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఏర్పడి ఏడాది  సమీపిస్తుండటంతో ఆదాయం…

వయనాడ్‌లో ప్రియాంక భారీ విజయం

తొలిసారి లోక్‌సభలో అడుగు పెడుతున్న చెల్లి అన్న రాహుల్‌ ‌మెజార్టీని దాటేసి రికార్డ్ ‌మెజార్టీ హర్షం వ్యక్తం చేసిన  సిఎం రేవంత్‌ ‌వయనాడ్‌, ‌నవంబర్‌ 23: ‌కాంగ్రెస్‌ అ‌గ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ తొలి అడుగులోనే విజయఢంకా మోగించారు. వయనాడ్‌ ‌లోక్‌సభ ఉప ఎన్నికలో భారీ విజయాన్ని దక్కించుకున్నారు. ఈ స్థానంలో తన సమీప అభ్యర్థిపై…

‌ప్రభుత్వ పథకాలు పక్కాగా అమలు కావాలి

సామాన్య ప్రజలు అన్ని విధాలా లబ్ది పొందాలి ఈ విషయంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి భద్రాచలం నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి పొంగులేటి భద్రాచలం,ప్రజాతంత్ర,నవంబర్‌ 23 : ‌ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలయ్యే విధంగా జిల్లా అధికారులు కృషి చేస్తే సామాన్య ప్రజలు అన్ని విధాలా లబ్ధి పొందుతారని తెలంగాణ…

‌కొడంగల్‌లో ఫార్మాసిటీ కాదు.. ఇండస్ట్రియల్‌ ‌కారిడార్‌

యువత, మహిళలకు ఉపాధి కల్పనే లక్ష్యం : స్పష్టం చేసిన సీఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 23 : ‌కొడంగల్‌ ‌నియోజకవర్గంలో ఏర్పాటు చేయబోయేది ఫార్మా సిటీ కాదని, ఇండస్ట్రియల్‌ ‌కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గంలో యువత, మహిళలకు ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఇండస్ట్రియల్‌…

వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుందాం..!

Let's increase immunity..!

మనం పండిరచే పంటలు, పదార్థాలను తీసుకోవడం తగ్గించిన మాట అటు ఉంచితే ఫాస్ట్‌ ఫుడ్‌ పదార్థాలకు, బయట హోటల్‌ లు బేకరీలు, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లలో దొరికే పదార్థాలకు అలవాటు పడి ఎటువంటి పోషక విలువలు లేనటువంటి పదార్థాలను మనం రోజువారి జీవితంలో తింటున్నాం. మనం తినడమే గాక పిల్లలకు కూడా వాటినే అలవాటు చేస్తున్నాం.…

సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడం కోసం…

సాధారణంగా ప్రతి ఒక్కరి చేతిలో  ఒక కోటికి పైగా సూక్ష్మజీవులు, వైరస్లు ఉంటాయనేది అధ్యయనాలు చెబుతున్న నిజాలు. సగటు మనిషి చేతిలో  150 రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి చేతులపై మూడు గంటలపాటు జీవించగలవు. ఇవి మన చేతుల్లోకి వివిధ మార్గాలలో  వస్తాయి. తలుపుల హండిల్స్‌, కీబోర్డులు, సెల్‌ ఫోన్‌లు, లిఫ్ట్‌ బటన్‌లు, షాపింగ్‌ కార్ట్‌లు,…

వరంగల్ లో మొట్ట మొదటి అపురూప పాఠశాలాలయం.. చందా కాంతయ్య బడి

కాకతీయ కలగూర గంప -8 తెలంగాణ పాత ముచ్చట్లు

కాకతీయ కలగూర గంప -8  తెలంగాణ పాత ముచ్చట్లు ప్రతి మనిషికి చదువు బాటలో తొలి అడుగులు ప్రాధమిక పాఠశాలలో పడినా అవి బుడి బుడి అడుగులే! ఐతే అక్కడ బీజాలు పడ్డ మన అక్షర పదాల సముదాయానికి వాక్య నిర్మాణ పద బంధ రూపాన్ని, వ్యాకరణ స్వరూపాన్ని ఇచ్చేది; ఇంకా… అంకెలను సంఖ్యల్లోకి, సమీకరణాలలోకి…

విమర్శలే లక్ష్యంగా రాజకీయాలు!

Criticism is the target of politics!

 హుందాతనం కోల్పోతున్న నేతలు  హద్దులు దాటుతున్న విమర్శలు, ప్రతి విమర్శలు..  అధికారం కోసం నానాగడ్డి తినేందుకు నేతలు వెనకాడడంలేదు.  రాజకీయమంటే అర్థం మారిపోయింది.  కేవలం విమర్శలే లక్ష్యంగా రాజకీయాలు చేస్తున్నారు. పరస్పర విమర్శల్లో పడి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను అటు అధికార పార్టీ..ఇటు విపక్ష పార్టీలు పక్కన పెడుతున్నాయి. ఎంత తీవ్రంగా తిట్టి పోసుకుంటే…

కాలుష్య నియంత్రణ పాలసీతో ప్రయోజనాలు!

Benefits of Pollution Control Policy

 తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం  వాహన వినియోగదారులకు శుభవార్త ఈవీ  వాహనాలతో తగ్గనున్న భారం ఎలక్ట్రిక్‌ వాహనాలతో పెరగనున్న మైలేజీ తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఇవి వాహనాలను ప్రోత్సహించడం .. తద్వారా కాలుష్యానికి కళ్లెం వేయడం వంటి బృహత్తర నిర్ణయం ప్రకటించింది. దీంతో వాహన కొనుగోలుదారుకలు కూడా భారీ ఊరట దక్కనుంది. అలాగే…