Prajatantra News 1

Prajatantra News 1

ఇం‌దిరమ్మ ఇళ్లు నిరుపేదలకే..

తొలి ప్రాధాన్యతలో కేటాయింపు దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమి లేని వారు, పారిశుద్ధ్య కార్మికులకు పెద్దపీట లబ్ధిదారు ఆసక్తి చూపితే అదనపు గదుల నిర్మాణానికి అనుమతి పూర్తిస్థాయి సిబ్బందితో గృహ నిర్మాణ శాఖను బలోపేతం చేస్తాం సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 29 : ఇం‌దిరమ్మ ఇళ్ల మంజూరులో…

తగ్గిపోతున్న వ్యవసాయ ఉత్పత్తులు!

పెరుగుతున్న ధరలు   వ్యవసాయం, అంతర పంటలపై రైతులకు ఆసక్తి తగ్గుతోందా? కేంద్రం తాజాగా వైద్య ఖర్చులు, నిత్యావసర ధరలపై వెల్లడిరచిన  నివేదిక చూస్తే.. మతి పోవడం ఖాయం. వినియోగదారుల ధరల సూచిక (కన్స్యూమర్‌ ప్రైస్‌ ఇండెక్స్‌-సీపీఐ), వినియోగదారుల ఆహార ధరల సూచిక (కన్స్యూమర్‌ ఫుడ్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ సీఎఫ్‌పీఐ) 2024 ఆగస్టు నివేదికను ఎన్‌ఎస్‌ఎస్‌ఓ…

అనగనగా ఒక రూపాయి..!

భారత దేశంలో ఒక్క రూపాయి నోటు ముద్రణ ఎప్పుడు జరిగిందో తెలుసా? వందేళ్ల క్రితం బ్రిటిష్‌ ఇండియాలో మొదటిసారి రూపాయి నోటును ప్రవేశపెట్టారు. నవంబర్‌ 30, 1917న తొలి రూపాయి నోటును బ్రిటిష్‌ పాలకులు విడుదల చేశారని రికార్డులు చెబుతున్నాయి. 1917 నుంచి 2017 మధ్య 125 రకాల విభిన్న నోట్లను ప్రాచుర్యంలోకి వొచ్చాయి. దీని…

పునరుత్పాదక శక్తి రంగం వైపు.. ప్రపంచ దేశాల అడుగులు!

gautam adani donald trump

అమెరికాలో ఇంధనం, మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టుల్లో రూ. 84,492 కోట్ల (10 బిలియన్‌ డాలర్లు) పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లు అమెరికా కొత్త అధ్యక్షుడిగా డోనల్డ్‌ ట్రంప్‌ ఎన్నికైన తర్వాత భారత పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీ ప్రకటించారు. ఇప్పుడు అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడం అటు రాజకీయ రంగంతోపాటు ఇటు వ్యాపార రంగంలోనూ తీవ్ర ప్రకంపనలు…

వయనాడ్‌ ఎం‌పీగా ప్రియాంకగాంధీ ప్రమాణస్వీకారం

దిల్లీ, నవంబర్‌ 28 :  ‌కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత ప్రియాంకా గాంధీ వయనాడ్‌ ఎం‌పీగా ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా ప్రియాంక తన తల్లి, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ, సోదరుడు, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీతో కలిసి పార్లమెంట్‌కు చేరుకున్నారు. లోక్‌సభ ప్రారంభం కాగానే స్పీకర్‌ ఓం ‌బిర్లా ఆమెతో ప్రమాణం…

దేశీయ మైనింగ్‌ రంగంలో మరింత పురోగతి

ఆఫ్‌ షోర్‌ మినరల్స్‌ బ్లాక్స్‌ వేలం చారిత్రక ఘట్టం: కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి దిల్లీ, ప్రజాతంత్ర, నవంబర్‌ 28 :  దేశంలో మొట్టమొదటిసారి ఆఫ్‌ షోర్‌ ఏరియా మినరల్‌ బ్లాక్స్‌ వేలం నిర్వహిస్తుండడం చారిత్రక ఘట్టమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. దేశ చరిత్రలో…

తెలంగాణ కాంగ్రెస్‌ ‌చేతిలో కమలం..

రెండు పార్టీలూ కలిసే పనిచేస్తున్నాయ్‌ అరాచకాలపై బీజేపీ నోరు విప్పడం లేదు బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 28 : ‌రాజకీయ లబ్ధి కోసం కమలం, కాంగ్రెస్‌ ‌నేతలు కలిసికట్టుగా పని• •స్తున్నారని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌విమర్శించారు. ఎన్ని అరాచకాలు జరిగినా ఒక్కరూ నోరు మెదపరని విమర్శించారు. తెలంగాణ…

మహారాష్ట్ర విజయం.. తెలంగాణ బిజెపికి బలం..

2028 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర, ప్రత్యేక ప్రతినిధి ) మహారాష్ట్రలో విజయం సాధించడంతో ఇప్పుడు భారతీయ జనతాపార్టీ చూపు తెలంగాణపై పడింది. దేశంలోని ఒక్కో రాష్ట్రంలో పాగా వేసుకుంటూ వొస్తున్న బిజెపి.. రానున్న 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా ఇప్పటి నుంచే తెలంగాణలో ప్రణాళికలను రచిస్తోంది. వాస్తవంగా…

వ్యవసాయం.. పండుగ అని నిరూపించాం..

పాలమూరుకు తిరిగి వలసలు వొచ్చేలా చేస్తాం..•  రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం •రైతుల సంక్షేమం కోసం మరిన్ని పథకాలు •ఆయిల్‌ ‌పామ్‌ ‌తోటలు పెంచండి.. •మహబూబ్‌నగర్‌ ‘‌రైతు పండుగ’లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 28 : ‌రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయం దండుగ కాదు.. పండుగ…

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల తొలగింపునకు కుట్ర

harees rao

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైదరాబాద్‌ ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 28 :  ‌రాష్ట్ర వ్యాప్తంగా 6,200 పాఠశాలలను మూసివేసేందుకు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కుట్ర చేస్తోందని  మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు ఆరోపించారు. ప్రతీ చిన్న గ్రామానికి ప్రైమరీ స్కూల్‌, ‌ప్రతీ రెవెన్యూ గ్రామానికి అప్పర్‌ ‌ప్రైమరీ స్కూల్‌, ‌హై స్కూల్‌ ఏర్పాటు చేస్తామని…