Prajatantra News 1

Prajatantra News 1

కాంగ్రెస్‌ ఏడాదిపాలనపై ప్రతిపక్షాల దాడి

 రేవంత్‌రెడ్డి పాలనపై బిజెపి, బిఆర్‌ఎస్‌ ‌ఛార్జిషీటు    ( మండువ రవీందర్‌రావు ) కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా ‘ప్రజాపాలన విజయోత్సవా’లను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తుండగా, దాన్ని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు ‘ఛార్జిషీటు’పేరున తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఎన్నికలకు ముందు ప్రజలకు అనేక హామీలనిచ్చిన కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఈ ఏడాదికాలంలో వాటిని నిలుపుకోలేకపోయిందంటూ ఎదురుదాడి…

Earthquake in Telugu states తెలుగు రాష్ట్రాల్లో భూకంపం

Earthquake

ములుగు జిల్లా ఏటూరునాగారం కేంద్రంగా ప్రకంపనాలు రిక్టర్ స్కేలు పై 5.3గా నమోదు భూ ఉపరితలానికి సుమారు 10కి.మీ లోతులో కదలిన భ్రంశాలు జోన్ 2 పరిధిలోను ప్రకంపనాలు కోల్ బెల్టులో ఆందోళన 55ఏళ్ల అనంతరం అత్యధికంగా నమోదు మరిపెడ, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, డిసెంబరు 4: భూకంపంతో తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలికిపడ్డాయి. తెలుగు…

15 జిల్లాల్లో ఇంటింటి సర్వే పూర్తి

దేశానికే ఆదర్శంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 15 జిల్లాల్లో నూటికి నూరు శాతం పూర్తయింది. సామాజిక సాధికారత లక్ష్యంగా అన్ని వర్గాలకు సమానమైన అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర ప్రయత్నం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 94.9 శాతం సర్వే పూర్తయింది. నవంబర్…

శ్రీకాంత్‌చారి అమరత్వం ఎంతో గొప్పది: కేటీఆర్‌

‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 3 : ‌శ్రీకాంతాచారి అమరత్వం గొప్పదని, ఆయన ప్రాణత్యాగం తెలంగాణ ప్రజలు ఎప్పటీకి మరువరని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ ఉద్యమకారులపై నాటి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం దమనకాండ, కేసీఆర్‌ అరెస్టును చూసి తట్టుకోలేకపోయిన శ్రీకాంతాచారి అగ్నికి అహుతి అయ్యి అమరుడయ్యారని చెప్పారు. ఆయన ప్రాణత్యాగం తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసిందన్నారు. శ్రీకాంతాచారి…

తెలంగాణ పోరాటంలో శ్రీకాంత్‌చారి సేవలు ఎనలేనివి :బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,నవంబర్‌ 3 : ‌తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి 15వ వర్ధంతి సందర్భంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు నివాళులర్పించారు. అగ్నికి ఆహుతి అవుతూ ‘జై తెలంగాణ’ అంటూ దిక్కులు పెక్కటిల్లేలా నినదించిన పోరాట యోధుడు శ్రీకాంతాచారి అని చెప్పారు. కేసీఆర్‌ అరెస్టును, ఉద్యమకారులపై ప్రభుత్వ అణచివేతను సహించలేక ఆత్మబలిదానం చేసుకున్న…

‌శ్రీకాంతాచారి ఆశయాలను నెరవేరుస్తాం..

mlc prof kodandaram

రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అమరవీరుల త్యాగాలను కెసిఆర్‌ ‌గౌరవించలేదు  : మంత్రి జూపల్లి యువత త్యాగాలతోనే  రాష్ట్రం సాధ్యమైంది :  ఎమ్మెల్సీ ప్రొ.కోదండరామ్‌ ‌హిమాయత్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 3 : ‌మలిదశ తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి ఆశయాలను ప్రజా ప్రభుత్వం నెరవేర్చుతుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ…

ఇం‌దిరమ్మ రాజ్యంలో పేదలకు సంక్షేమ పథకాలు

రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచారశాఖ మంత్రి పొంగులేటి రూ 3.60 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు జూలూరుపాడు, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 3: ‌పేదలందరికీ సంక్షేమ పథకాలను అందించడమే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని మాచినేనిపేటతండా,…

భవనాలు, లే ఔట్లకు ఇక సులభంగా అనుమతులు

బిల్ట్‌ నౌ యాప్‌ను ప్రారంభించిన ప్రభుత్వం రియల్‌ రంగంలో హైదరాబాద్‌దే అగ్రస్థానం నిబంధనలు సరళతరం చేశాం: ఐటి శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 3: భవనాలు, లేఅవుట్ల అనుమతులకు ‘బిల్డ్‌ నౌ’ పేరుతో కొత్త ఆన్‌లైన్‌ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ’బిల్డ్‌ నౌ’ పేరుతో ఏర్పాటు చేసిన యాప్‌తో…

మూసీని జీవనదిగా మార్చడమే లక్ష్యం

Deputy Chief Minister Bhatti Vikramarka revealed in Hyderabad Rising celebrations

దిల్లీకి వొచ్చిన కష్టం హైదరాబాద్‌కు రావొద్దు.. దేశం గర్వించేలా భాగ్యనగాన్ని అభివృద్ధి చేస్తున్నాం.. మూసీ పరీవాహక ప్రాంతంలో గుడిసె వేసుకొని  జీవించి చూపించు బిజెపి నేతలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సవాల్‌ ‌మూసీ పరీవాహక ప్రాంతం ప్రజల జీవితాలు బాగుపడొద్దా? నగర అభివృద్ధికి  బిఆర్‌ఎస్‌ ‌పైసా ఖర్చు చేయలేదు.. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ హయాంలోనే  హైదరాబాద్‌…

హైడ్రాకు రూ.50కోట్ల నిధులు

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 3: ‌హైదరాబాద్‌ ‌నగరంలోని చెరువులు, కుంటలు, పార్కుల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా కు తెలంగాణ ప్రభుత్వం భారీ నిధులు కేటాయించింది. మంగళవారం హైడ్రా కార్యాలయ నిర్వహణ, వాహనాల కొనుగోలుకు రూ.50 కోట్ల నిధులు విడుదల చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.…