NEWS

NEWS

రాష్ట్రంలో 13,657 ఎకరాలలో 19,472 పల్లె ప్రకృతి వనాలు

గ్రామీణ ప్రాంతాలలో రూ.67.45 కోట్ల వ్యయంతో ఏర్పాటు మండలానికి 5 చొప్పున 545 మండలాలలో 2,725 బృహత్‌ ‌వనాలు లక్ష్యంగా 1,478 పూర్తి వివిధ దశలలో మిగతా పనులు పల్లె ప్రగతిలో నూతన సమగ్ర గ్రామీణ విధానం. తెలంగాణలోని ప్రతిపల్లె ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఆశయం. పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత…

పువ్వుల పండుగ

ఆశ్వయుజ మాసంలో వచ్చే బతుకమ్మ తీరొక్క పువ్వులతో రోజొక్క అలంకారముతో ముస్తాబై ఎంగిలి పూల బతుకమ్మ మొదలు సద్దుల బతుకమ్మ వరకు ఆడపడుచులందరూ ఘనంగా జరుపుకునే రాష్ట్ర పండుగ బతుకమ్మ అమ్మ, అక్కలందరూ కలిసి వాడ వాడనా బతుకమ్మ ఆట పాటలతో తెలంగాణ సాంప్రదాయం ఉట్టి పడేలా బతుకమ్మ సంబురాలు రాష్ట్ర సర్కార్‌ ‌బతుకమ్మ చీర…

జాతీయ పార్టీపై కెసిఆర్‌ ‌ముమ్మర కసరత్తు

దసరా నాటికి కొలిక్కి వొచ్చే అవకాశం అదే రోజు పార్టీ ప్రకటనకు ఛాన్స్ అం‌టూ కథనాలు హైదరాబాద్‌, ‌జాతీయ పార్టీకి సంబధించి సిఎం కెసిఆర్‌ ‌ముమ్మర్‌ ‌కసరత్తు చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే పలు రాష్ట్రాల సిఎంలతో కలసి ముచ్చటించారు. అలాగే పలువురు నేతలతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఇటీవలే సిఎం KCR and Nithees…

కోవిడ్‌ ‌సమయంలో గాంధీ హాస్పిటల్‌ అత్యద్భుత సేవలు

హాస్పిటల్‌ ‌బయట అక్టోబర్‌ 2‌న సిఎం కెసిఆర్‌ ‌చేతుల మీదుగా గాంధీ విగ్రహావిష్కరణ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 28 : ‌సికింద్రాబాద్‌ ‌గాంధీ హాస్పిటల్‌ ‌బయట ఏర్పాటు చేస్తున్న గాంధీ విగ్రహాన్ని అక్టోబర్‌ 2‌న సిఎం కెసిఆర్‌ ఆవిష్కరిస్తారు. విగ్రహం ఏర్పాటు పనులను మంత్రులు హరీష్‌ ‌రావు, తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌లు…

చినశేష వాహనంపై ఊరేగిన శ్రీవారు

ఉదయమే స్వామిని దర్శించుకున్న సిఎం జగన్‌ ‌భారీగా తరలివొచ్చిన భక్తజనం అశేష భక్త జన సందోహం మధ్య.. జయజయధ్వాన నినాదాలతో కలియుగ ప్రత్యక్ష దైవం.. వేంకటేశ్వరుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం చిన్నశేష వాహన సేవను నిర్వహించారు. ఈ సేవలో శ్రీ మలయప్ప స్వామి చిన శేష వాహనం…

అటవీ పుత్రుల అటవీ హక్కులు అమలు ఎండమావేనా..

‘‘‌కెసిఆర్‌ ‌ప్రభుత్వం 2014 లో అధికరానికి వచ్చినప్పటి నుండిబిగత 8 సంవత్సరాలకు పైగా కాలంలో ఒక్క ఆదివాసికి గుంటెడు భూమికి కూడా హక్కు పత్రం ఇవ్వలేదు. ఆదివాసీ కుటుంబాలకు ఇస్తామన్న మూడు ఎకరాల భూమి పథకంప్రారంభమే కాలేదు.పైగా, హరితహారం పేరిట, పోడు భూముల నుండి గెంటి వేయుటలో దేశంలోనే అగ్రభాగాన ఉంది. ’’ అటవీ హక్కుల…

ఎల్గార్‌ ‌పరిషత్‌ ‌కేసులో వరవరరావుకు నిరాశ

హైదరాబాద్‌ ‌వెళ్లేందుకు ప్రత్యేక కోర్టు నిరాకరణ ఎల్గార్‌ ‌పరిషత్‌ ‌కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విప్లవ కవి వరవరరావు కేటరాక్ట్ ‌సర్జరీ కోసం మూడు నెలల పాటు హైదరాబాద్‌ ‌కు వెళ్లేందుకు అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను ముంబైలోని ప్రత్యేక ఎన్‌ఐఏ ‌కోర్టు తిరస్కరించింది. వచ్చే మూడు నెలల్లో ఎల్గార్‌ ‌పరిషత్‌ ‌కేసులో అభియోగాల నిరూపణకు…

తెలంగాణను అవమానించిన కిషన్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌ ‌వెళ్లేందుకు ప్రత్యేక కోర్టు నిరాకరణ ముంబై, సెప్టెంబర్‌ 27 : ఎల్గార్‌ ‌పరిషత్‌ ‌కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విప్లవ కవి వరవరరావు కేటరాక్ట్ ‌సర్జరీ కోసం మూడు నెలల పాటు హైదరాబాద్‌ ‌కు వెళ్లేందుకు అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను ముంబైలోని ప్రత్యేక ఎన్‌ఐఏ ‌కోర్టు తిరస్కరించింది. వచ్చే మూడు నెలల్లో ఎల్గార్‌…

ఆస్ట్రేలియా పార్లమెంట్‌ ‌ముందు బతుకమ్మ సందడి

ఆడిపాడిన తెలంగాణ వాసులు.. జతకట్టిన స్థానిక మహిళలు హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 27 : ‌తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ని ఖండాతరాల్లో వ్యాపింపజేసిన గొప్ప పండుగ బతుకమ్మ. మన తెలుగు వారు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సరే మన సాంప్రదాయలను వెలుగెత్తి చాటుతున్నారు. తాజాగా ఆస్టేల్రియాలో ఉన్న తెలుగు వారు ఆ దేశ పార్లమెంట్‌ ఎదుట…