NEWS

NEWS

స్వచ్ఛంధ రక్తదానమే మహాదానం

నేడు ‘జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినం’ ‘బ్లడ్‌ ‌బ్యాంక్‌ ‌సొసైటీ’తో పాటు ‘ఇండియన్‌ ‌సొసైటీ ఆఫ్‌ ‌బ్లడ్‌ ‌ట్రాన్స్ఫ్యూజన్‌ అం‌డ్‌ ఇమ్యునో హెమ టాలజీ’ స్థాపించి ‘ట్రాన్స్ఫ్యూజన్‌ ‌మెడిసిన్‌’‌లో అపార సేవలు అంది ంచిన డా: జై గోపాల్‌ ‌జోలీ తీసుకున్న చొరవను అభినందించాల్సిందే. డా: జై గోపాల్‌ ‌జోలీ కృషిని గుర్తించి వారి జన్మదినాన్ని…

గజల్‌ శ్రీ‌నివాస్‌కు లతామంగేష్కర్‌ ‌పురస్కారం

గిన్నిస్‌ ‌వరల్డ్ ‌రికార్డుల గజల్‌ ‌గాయకుడు గజల్‌ శ్రీ‌నివాస్‌ ‌కు అరుదైన గౌరవం దక్కింది. ’భారతరత్న’ పురస్కార గ్రహీత లతా మంగేష్కర్‌ ‌జన్మ దినోత్సవం సందర్భంగా మై హోమ్‌ ఇం‌డియా మహారాష్ట్ర , ముమ్మారు ఆధ్వర్యంలో సంగీత సామ్రాజ్ఞి లతా మంగేష్కర్‌ ‌స్మ•తి పురస్కారం జ్ఞాపికతో పాటు రూ.21,000 వేల పురస్కార పారితోషికాన్ని అందజేయడం జరిగింది.…

‌బ్రహ్మపుత్రలో పడవ బోల్తా – ఏడుగురు గల్లంతు

అసోం రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ధుబ్రి జిల్లాలోని బ్రహ్మపుత్ర నదిలో పడవ బోల్తా పడి.. ఏడుగురు గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో సుమారు 30 మందితో పడవ వెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన పడవలో ప్రభుత్వ అధికారి, పాఠశాల విద్యార్థులు సహా పలువురు ప్రయాణం చేస్తునట్టు తెలుస్తోంది. విషయం తెలియగానే సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి.…

దేశాన్ని దోచుకునేందుకే జాతీయ పార్టీ

ప్రధాని మోడీకి మేలు చేయడానికే పెడుతున్నారు సిఎం కెసిఆర్‌పై మండిపడ్డ కాంగ్రెస్‌ ‌నేత మధుయాష్కీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29 : ‌తెలంగాణను దోచుకోవడమే గాకుండా సర్వనాశనం చేసిన కేసీఆర్‌ ఇక దేశాన్ని దోచుకునేందుకే రెడీ అవుతున్నారని, అందుకే జాతీయ పార్టీ పెట్టబోతున్నారని కాంగ్రెస్‌ ‌ప్రచార కమిటీ ఛైర్మన్‌, ‌మాజీ ఎంపీ మధు యాష్కీగౌడ్‌ ఆరోపించారు.…

అక్టోబర్‌ 15 ‌నుంచి బండి సంజయ్‌ 5‌వ విడత యాత్ర

భైంసా నుంచి కరీంనగర్‌ ‌వరకు చేయాలని నిర్ణయం   హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29 : అక్టోబర్‌ 15 ‌నుంచి బండి సంజయ్‌ 5‌వ విడత ప్రజా సంగ్రామ యాత్ర మొదలు కానుంది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 5వ విడత అక్టోబర్‌ 15 ‌నుంచి నిర్మల్‌ ‌జిల్లా…

అబార్షన్‌ ‌మహిళల హక్కు

వివాహితలు, అవివాహితలకు కూడా ఒకే చట్టం పరస్పర అంగీకారంతో 24 వారాల గర్భాన్ని మహిళలు తొలగించుకోవచ్చు మెడికల్‌ ‌టర్మినేషన్‌ ‌కేసులో సుప్రీమ్‌ ‌కోర్టు సంచలన తీర్పు న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 29(ఆర్‌ఎన్‌ఎ) : అబార్షన్‌ ‌మహిళల హక్కు అని సుప్రీమ్‌ ‌కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వివాహిత, అవివాహితులకు అబార్షన్‌ ‌హక్కు విషయంలో సుప్రీమ్‌ ‌కోర్టు…

రాష్ట్రానికి మరోమారు భారీ వర్ష సూచన

భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక ఇప్పటికే పలు జిల్లాల్లో జోరు వానలతో అతలాకుతలం హైదరాబాద్‌లోనూ దంచికొట్టిన వర్షం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29 : ‌రాష్ట్రానికి మరోమారు భారీ వర్ష సూచన ఉన్నట్లు హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం ప్రకటించింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.…

స్వర్ణదేవాలయంలో అల్లు అర్జున్‌ ‌సందడి

భార్య స్నేహ పుట్టునరోజు వేడుకలు అమృత్‌సర్‌, ‌సెప్టెంబర్‌ 29 : ‌హీరో అల్లు అర్జున్‌ అమృత్‌సర్‌ ‌లోని గోల్డెన్‌ ‌టెంపుల్‌లో కుటుబసభ్యులతో కలిసి సందడి చేశారు. తన సతీమణి స్నేహారెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రఖ్యాత స్వర్ణదేవాలయాన్ని అల్లు అర్జున్‌ ‌సందర్శించారు. తన భార్య, పిల్లలతో కలిసి స్వర్ణ దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడే…

సమాజ్‌వాది అధ్యక్షుడిగా మరోమారు అఖిలేశ్‌ ఎన్నిక

వచ్చే ఎన్నికల్లో బిజెపిని గద్దె దింపడమే లక్ష్యమని ప్రకటన లక్నో,సెప్టెంబర్‌29 : ‌సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అఖిలేశ్‌ ‌యాదవ్‌ ‌మరోసారి ఎన్నికయ్యారు. అఖిలేష్‌ ‌యాదవ్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు..సమాజ్‌వాదీ పార్టీ నేత రామ్‌ ‌గోపాల్‌ ‌యాదవ్‌ ‌ప్రకటించారు. ఆ పార్టీ ఉత్తర ప్రదేశ్‌ ‌శాఖ అధ్యక్షునిగా నరేశ్‌ ఉత్తమ్‌ ‌పటేల్‌ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా 2024…

ఒట్టులాంటి మాటోకటి

గంటలుకొద్ది తడుస్తూ రోజులకొద్ది మునుగుతూ కలలకొద్ది కొట్టుకుపోయే ఊహ ఉప్పెన తరంగమే. ఆశలెంతగా పెనుగులాడినా జిత్తులమారుల ఎత్తుపల్లాలకు పట్టుదొరక్క పల్టీకొట్టిన సమస్య ఉరికే నదిలా మలుపుకో వేగం. దూరాన పాత రోజు బిగ్గరి కేకను చూపులందుకునేలోపే మనసు సుడితిరిగి  చిక్కుపడి బొట్టు బొట్టుగా బాధకు బరువెక్కిన హోరుకు ఒకరిలో ఒకరు తేలిగ్గా తేలే ఒట్టులాంటి మాటోకటి…