NEWS

NEWS

రూరల్‌ ‌టెక్నాలజీ పాలసీతో ద్వితీయశ్రేణి నగరాలకు మేలు

జిల్లా కేంద్రాల్లో ఐటి సెంటర్లకు ప్రాధాన్యం ఆదిలాబాద్‌ ‌బీడీ ఎన్టీ ల్యాబ్‌ను సందర్శించిన మంత్రి కేటీఆర్‌ ఎస్సీ, ఎస్టీ కోర్టులను బదిలీ చేయకుండా చూడాలని లాయర్ల వినతి ఆదిలాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26 : ఆదిలాబాద్‌ ‌జిల్లాలో త్వరలోనే ఐటీ పార్కును ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు.…

‌బ్రహ్మోత్సవాల్లో గద్వాల పంచెలు

ఏటా ఆనవాయితీగా సమర్పిస్తున్న నేతన్నలు శ్రీ‌వేంకటేశ్వర స్వా వార్లకు మొదటి రోజు కట్టే పంచెలను చేనేత కార్మికులు సమర్పిస్తారు. నెల రోజులపాటు నియమనిష్టలతో నేసిన పంచెల్ని వేంకటేశ్వర స్వా వార్లకు కట్టించే సాంప్రదాయాన్ని గద్వాల రాజులు 350 ఏళ్ల క్రితం కొనసాగిస్తే, వారి వారసులు నేటీకి గద్వాల చేనేత కార్మికులతో పంచెలు నేయించి తిరుమల తిరుమల…

సిఎం కేసీఆర్‌ ‌స్ఫూర్తితోనే ఊపిరి ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తా

నీలం మధు ముదిరాజ్‌ ఆధ్వర్యంలో చిట్కుల్‌లో ఘనంగా ఐలమ్మ కాంస్య విగ్రహావిష్కరణ భారీ ర్యాలీ, పెద్దయెత్తున తరలివచ్చిన జనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సిఎం కేసీఆర్‌ ‌చిత్ర పటంతో ఏర్పాటు చేసిన వాహనం పటాన్‌చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26: ‌తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ స్ఫూర్తితో సిఎం కేసీఆర్‌ ‌తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, తెలంగాణ ప్రజల్లో…

ట్రాక్టర్‌ను ఢీకొన్న ట్రక్‌..‌పదిమంది మృతి

ఉత్తరప్రదేశ్‌ ‌రాజధాని లక్నోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ఇంటౌజా ప్రాంతంలో భక్తులతో వెళ్తున్న సమయంలో ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది. ట్రాక్టర్‌ అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. సీతాపూర్‌లోని అటారియాకు చెందిన ఓ కుటుంబం ఇంటౌజాలోని ఉనై దుర్గాదేవి ఆలయానికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నది. ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా.. 30 మంది…

ఇం‌ద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు

స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనం అమ్మవారి సేవలో పాల్గొన్న గవర్నర్‌ ‌దంపతులు విజయవాడ, సెప్టెంబర్‌ 26 : ‌విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు పదిరోజుల పాటు కొనసాగనున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గ అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇంద్రకీలాద్రి అమ్మవారిని రాష్ట్ర గవర్నర్‌…

మానవతా శిఖరం కొండా లక్ష్మణ్‌ ‌బాపూజీ

నేడు ఆచార్య కొండా లక్ష్మణ్‌ ‌బాపూజీ జయంతి పదవులు తృణపాయం!… ప్రజా శ్రేయస్సు ప్రాణం!… మాట తప్పనివాడు!… మడమ తిప్పని వాడు!… నిరంకుశ నవాబును గడగడలాడించిన వాడు!… ప్రజాస్వామ్య ప్రియుడు!… ప్రజాభ్యుదయ కంకణ ధారుడు!… వంచన, మోసం, కపటం, కుట్రలు తెలియనివాడు!… నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం!… దేశం కోసం కన్న కొడుకు ప్రాణాలు అర్పించిన త్యాగధనుడు!……

జయహో..తెలంగాణ బాపూజీ

మహోద్యమాల సారధి మూడు తరాల వారధి బడుగు జనుల పెన్నిధి తెలంగాణం జాతిపిత కొండా లక్ష్మణ్‌ ‌బాపూజీ బానిస విముక్తి కోసం ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన విప్లవకారుడు నిజాం నిరంకుశ పాలనపై నిప్పులు చిమ్మిన యోధుడు బూర్జువా వ్యవస్థ మీద ధిక్కార స్వరమెత్తిన ధీరుడు ముల్కీ ఉద్యమంలో … స్వతంత్ర సమరంలో ……

ప్రాచీన చారిత్రక సాక్ష్యాల ఆత్మఘోష

 ‘‘‌నాటి ప్రజల ఆరాధ్యాలైన స్థూపాలు, శిల్పాలు, కట్టడాలు, తవ్విన చోటల్లా దర్శనమిస్తూ, వెలకట్ట లేని వేల సంవత్సరాల చరిత్రకు, మౌన సాక్షీ భూతాలుగా నిరాదరణ నీడలో మగ్గుతూ, తమ దుస్థితికి చింతిస్తూ, అనాసక్తులైన, అధికారుల, ప్రజా ప్రతినిధుల అశ్రద్ధ, నిర్లక్ష్యానికి క్రుంగి కృశిస్తు, ఆయువు తీరకముందే అస్తమిస్తున్నాయి. ’’ అవి భక్త కరీంనగర్‌ ‌జిల్లా గత…

పక్క పార్టీలతో ఐక్యతారాగం.. స్వీయపార్టీలో ముసలం

భారతీయ జనతాపార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కలిసివచ్చే పార్టీలన్నీ ఐక్యం అయ్యేందుకు ఒక పక్క మంతనాలు జరుగుతుంటే, కాంగ్రెస్‌లో మాత్రం నిత్యం ఎక్కడో ఒక దగ్గర అంతర్ఘత కుమ్ములాటలు కొనసాగుతూనే ఉన్నాయి. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బిజెపిని ఓడించేందుకు దేశంలోని పలు పార్టీలు చాలా కాలంగా వ్యూహరచన చేస్తున్నాయి. అయితే కేంద్రంలో ఎదురులేని మెజార్టీతో ప్రభుత్వాన్ని…

విద్య వైద్య క్షేత్రంగా సిద్దిపేట..!

  విద్య వైద్య క్షేత్రంగా సిద్దిపేట.. *హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ నిర్మించనున్న బీ ఫార్మసీ కళాశాల భవన నిర్మాణానికి మంత్రి హరీష్ రావు శంఖు స్థాపన సిద్దిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం  రామంచ శివారులో  హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ నిర్మించనున్న శ్రీ రంగనాయక స్వామి బీ ఫార్మసీ కళాశాల భవన…