NEWS

NEWS

కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారాన్నిఅందుకున్న కె.సజయ   

  కేరళలోని త్రిసూర్ లో శుక్రవారం ,సెప్టెంబర్ 30, సాయంత్రం కేంద్ర సాహిత్య అకాడమీ వారి “2021వ సంవత్సరపు అనువాద పురస్కారాల”ను ప్రదానం చేశారు. కేరళ సంగీత, నాటక అకాడమీలోని ఎం.టి.మహ్మద్ స్మారక ధియేటర్ లో ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సామాజిక విశ్లేషకులు,స్వతంత్ర జర్నలిస్ట్ కె. సజయ అనువాదం చేసిన ‘అశుధ్ద భారత్’…

భారత్‌ ‌జోడో యాత్ర భారత దేశ శక్తికి ప్రతీక ఆపే శక్తి ఎవరికీ లేదు

బిజెపి పాలిత రాష్ట్రం కర్నాటకలో ప్రవేశించిన రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో యాత్ర స్వాగతం పలికిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డికె శివకుమార్‌, ‌తదితర పార్టీ నాయకులు బెంగళూరు, సెప్టెంబర్‌ 30 : ‌కాంగ్రెస్‌ అ‌గ్ర నేత, ఎంపి రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారత్‌ ‌జోడో యాత్ర 23వ రోజు శుక్రవారం మొదటిసారిగా…

హైదరాబాద్‌ ‌మెట్రోకు జైపాల్‌ ‌రెడ్డి పేరు

ఉస్మానియా ముందు విగ్రహం పెట్టాలి విగ్రహావిష్కరణలో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌సహా నేతల డిమాండ్‌ మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30 : ‌హైదరాబాద్‌ ‌మెట్రో రైల్‌కు జైపాల్‌రెడ్డి పేరు పెట్టే బాధ్యత తమదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. దివంగత కాంగ్రెస్‌ ‌నేత, కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమం శుక్రవారం ఘనంగా…

‌ప్రోటోకాల్‌ ‌పాటించడం లేదు..సమస్యలు పరిష్కరించడం లేదు…

జగదేవ్‌పూర్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30 : ‌ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ ‌నియోజకవర్గంలోని జగదేవ్‌పూర్‌ ‌మండల సర్వసభ్య సమావేశాన్ని ప్రజాప్రతినిధులు బహిష్కరించారు. అధికారులు ప్రోటోకాల్‌ ‌పాటించడం లేదంటూ….గ్రామాలలో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదంటూ నిరసిస్తూ ఎంపిటిసిలు, సర్పంచులు సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించారు. వివరాల్లోకి వెళ్లితే…శుక్రవారం జగదేవ్‌పూర్‌ ‌మండల పరిషత్‌ ‌కార్యాలయంలో ఎంపిపి…

వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన మోదీ

ప్రయాణికులతో ముచ్చట్లు..రైలు పనితీరుపై ఆరా వందేభారత్‌ ‌రైలులో విమాన తరహా సౌర్యాలు గాంధీనగర్‌, ‌సెప్టెంబర్‌ 30 : ‌గుజరాత్‌ ‌రాజధాని గాంధీనగర్‌-‌ముంబై మధ్య వందే భారత్‌ ఎక్స్ ‌ప్రెస్‌ ‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. గుజరాత్‌ ‌పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి గాంధీనగర్‌ ‌రైల్వే స్టేషన్‌ ‌లో జెండా ఊపి ఈ రైలును…

‘‘ అష్టకష్టాల్లో అవసాన దశ’’

‘‘‌గతమంతా కష్టాలతో నిండిన జీవన కావ్యాలే! హృదయం చెమర్చి పెల్లుబికిన గేయాలే!!స్వేదంతో తనువంతా తడిసి,రక్త మాంసాలనే  మూలధనంగా వెచ్చించి, ఎముకల గూడైనా చలించక తపించి, కూటికోసం- గూటి కోసం అహరహం శ్రమించిన త్యాగమూర్తులు తుదకు అస్థిపంజరాల్లా, ప్రాణమున్న శవాల్లా  కొట్టుమిట్టాడుతున్నారు.గుక్కెడు గెంజికోసం పోరాడుతున్నారు. పిడికెడంత గుండెకు చిటికెడంత ఆత్మీయ స్పర్శ కోసం అలమటిస్తున్నారు. అయినా అది…

క్షణానికోపేరు.. కాంగ్రెస్‌ అధ్యక్ష అభ్యర్థి ఎంపికలో అనేక మలుపులు

ఆల్‌ ఇం‌డియా కాంగ్రెస్‌ ‌కమిటి అధ్యక్ష అభ్యర్థి విషయంలో చివరి రోజున అనేక మలుపులు తిరిగి చివరకు ఇద్దరు నామినేషన్‌తో గడచిన మూడు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠతకు తెరపడినట్లైంది. వీరిద్దరు కూడా వారివారి మద్దతుదారులతో శుక్రవారం ఎన్నికల అధికారికి నామినేషన్‌ ‌పత్రాలను అందజేశారు. అధ్యక్షుడి ఎన్నిక  విషయంలో జరిగిన అనేక పరిణామాలకు కారణమైన అశోక్‌ ‌గెల్లోతు…

బతుకమ్మకు హారతి

పల్లవి : బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో పూల సింగిడివమ్మ ఉయ్యాలో తెలంగాణ సిరివమ్మ ఉయ్యాలో హారతి హారతి గౌరమ్మ ఉయ్యాలో జయ హారతి నీకమ్మా ఉయ్యాలో !! బతుకమ్మా … త్యాగాల దీప్తివి ఉయ్యాలో అమరత్వ కీర్తివి ఉయ్యాలో ఉద్యమ స్ఫూర్తివి ఉయ్యాలో వీరోచిత చరితవి ఉయ్యాలో శరణు శరణు తల్లీ…

రాష్ట్రంలో 46,09,843 సభ్యులతో… 4,30,684 మహిళా స్వయం సహాయక సంఘాలు

8 ఏళ్లలో 65.95 లక్షల కోట్ల బ్యాంక్‌ ‌లింకేజీ కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం సంఘాల ఉత్పత్తులకు దేశ, విదేశాల్లో మార్కెటింగ్‌ అవకాశాలు ఈ-కామర్స్ ‌సంస్థలతో ఒప్పందం హైదరాబాద్‌, ‌సెప్టెబర్‌ 30 : ‌జనాభాలో సగమైన మహిళలు సాధికారత పొందకుండా నవభారత స్వప్నం సాకారం కావడం అసంపూర్ణమే అవుతుంది. ఈనాడు మహిళల ప్రభావం విద్య, విజ్ఞానం, రాజకీయం.…

దసరా -బతుకమ్మ ప్రాశస్త్యము

‘‘సర్వాధీష్ఠాన రూపాయై – కూట స్థాపయై నమో నమః అర్ధ మాత్రార్ధ భూతాయై – హృల్లేఖాయై  నమోనమః ’’ సర్వాధీష్ఠాన స్వరూప అయిన ఆ మహా మాత అయిన దుర్గా దేవి కి వినయాంజలులు సమర్పిస్తున్నాను. ‘‘నమో దేవి మహా విద్యే – నమామి చరణౌ తవ – సదా జ్ఞాన ప్రకాశయే దేహి సర్వార్ధ…