NEWS

NEWS

ఔ! బతుకనేర్శినోళ్ళదే గీ దేశం!

‘‘‌దళిత బందు,పించన్లు,కరంటు ఓట్లకు మాగనే పురుడు బోత్తయన్న లెక్కలు బోర్లబొక్క లేశిపడేత్తయన్న సోయి లేకుంట బాయె!’’చేయి’’ గుర్తు లేకుంట జేశి రాజకీయమనుకుంటెట్ల! దగ్గెర పట్ల శత్రువు యెవలనేది సరిగ్గ సమజ్‌ ‌గాకపాయె! గీ ‘సందట్ల సడేమియా’ అనుకుంట దసరా పండుగోలిగె భారతదేశం పార్టీ బెట్టే పూన్కమచ్చె!తెలంగాణ ప్రాంతీయత పానంగ పుట్టిన ఉద్దెమ పార్టీ తెరాస  పేరుకు…

సిద్దిపేట గొల్ల భామ చీర కు యునెస్కో గుర్తింపు..

  – ఆరు దశాబ్దాల నేతన్నల కృషికి విశ్వఖ్యాతి.. గొల్ల భామ ప్రాచుర్యతను ప్రత్యేకతను ట్విట్టర్ వేదికగా వివరిస్తూ.. ఆనందం వ్యక్తం చేస్తూ నేతన్నల కు మంత్రి హరీష్ రావు.. అభినందనలు.. శుభాకాంక్షలు తెలిపారు. తల మీద చల్లకుండ పెట్టుకుని, కుడి చేతిలో గురిగి పట్టుకుని కాళ్ల గజ్జెలు ఘల్‌ ఘల్‌ లాడిస్తూ, మెండైన కొప్పులో…

జనగామలో కాన్వాయ్‌ ‌దిగి సమస్యలపై ఆరా

జనగామలో కాన్వాయ్‌ ‌దిగి సమస్యలపై ఆరా హన్మకొండలో వినతిపత్రాన్ని మొఖాన కొట్టిన వైనం సిఎం కెసిఆర్‌ ‌వైఖరిపై విఆర్‌ఏల విస్మయం హనుమకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 1 : ‌వీఆర్‌ఏ ‌సంఘం నేతలపై సీఎం కేసీఆర్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ హావి•లు నెరవేర్చాలని వారు సీఎం కేసీఆర్‌కి వినతి పత్రం అందించగా..వీఆర్‌ఏల ఫిర్యాదును కోపంతో వారిపైకే…

టెలికాం రంగంలో ఆధునిక 5జి సేవలు ఎంపిక చేసిన నగరాల్లో అందుబాటులోకి వొచ్చే రెండేళ్లలో యావత్‌ ‌దేశమంతా ప్రగతి మైదాన్‌లో ప్రారంభించిన ప్రధాని మోడీ ఆధునిక సాంకేతిక స్టాళ్ల పరిశీలన న్యూ దిల్లీ, అక్టోబర్‌ 1 : ‌సాంకేతిక రంగంలో భారత్‌ ‌మరో మైలురాయిని చేరుకుంది. దేశంలో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. దిల్లీలో నిర్వహించిన ఇండియా…

రాహుల్‌ ‌భారత్‌ ‌జోడోయాత్రపై తెలంగాణ, మహారాష్ట్ర నేతల చర్చలు

కాంగ్రెస్‌ ‌నేత సంపత్‌ ‌నివాసంలో కీలక భేటీ ఇరు రాష్ట్రాల్లో యాత్ర విజయవంతంపై సమాలోచనలు సమన్వయం కోసం కలిసి చర్చించామన్న పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌, ‌సిఎల్‌పి నేత భట్టి రాహుల్‌ ‌చిలుకూరు, మెదక్‌ ‌చర్చిలు సందర్శించేలా ప్లాన్‌ ‌ ‌రాహుల్‌ ‌గాంధీ తలపెట్టిన భారత్‌ ‌జోడో యాత్ర ఈ నెలలో తెలంగాణలో ప్రవేశించనున్న నేపథ్యంలో శనివారం…

ప్రయివేటులో బిల్లులు కట్టలేక పేదోళ్లు ఇబ్బందిపడుతుండ్రూ…

ప్రయివేటులో బిల్లులు కట్టలేక పేదోళ్లు ఇబ్బందిపడుతుండ్రూ… సిఎం కేసీఆర్‌, ‌మంత్రి హరీష్‌రావును కోరిన జగ్గారెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర: ‌ కార్పొరేట్‌ ‌దవాఖానల్లో చికిత్స చేయించుకుంటున్న పేదలు దవాఖానల యజమానులు వేసే బిల్లులు కట్టలేక తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారనీ, ఆరోగ్యశ్రీ పథకంపై ఇకనైనా సిఎం కేసీఆర్‌, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు స్పెషల్‌ ‌ఫోకస్‌ ‌పెట్టాలని…

కోహ్లీ ఒక్కసారైనా మా దేశంలో ఆడిపో

కోహ్లీ ఒక్కసారైనా మా దేశంలో ఆడిపో పాక్‌ అభిమాని ప్లకార్డు ప్రదర్శన లాహోర్‌,అక్టోబర్‌1 : ‌రన్‌మెషిన్‌, ‌భారత మాజీ కెప్టెన్‌ ‌విరాట్‌ ‌కోహ్లీ ఆటకు ఫిదాకాని క్రికెట్‌ అభిమాని లేరంటే అతిశయోక్తి కాదు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఒకప్పుడు క్రికెట్‌ ‌దేవుడు సచిన్‌ ‌టెండుల్కర్‌ ‌మైదానంలో అడుగుపెడుతుంటే ఎలా స్టేడియం మొత్తం ’సచిన్‌.. ‌సచిన్‌’…

మోహినీ రూపంలో మాడ వీధుల్లో ఊరేగిన శ్రీవారు

భక్తులకు అభయ ప్రదానం ఇస్తూ సాగిన సేవ స్వామిని దర్శించుకుని పులకించిన భక్తులు తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం స్వామివారు మోహిని అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. శనివారంతో వేడుకలు ఐదో రోజుకు చేరాయి. కలియుగ వైకుంఠ నాథుడు మోహినీ అవతారంలో ఊరేగారు. మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయ…

9 ‌మెడికల్‌ ‌కాలేజీలు ఎక్కడ ఇచ్చారు

కిషన్‌ ‌రెడ్డి అబద్ధాలతో ప్రజలను మోసం ట్విట్టర్‌ ‌వేదికగా మండిపడ్డ మంత్రి కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 1 : ‌కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డిపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ ‌ధ్వజమెత్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు 9 మెడికల్‌ ‌కాలేజీలు కేటాయించామని కిషన్‌ ‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను…

జిఎస్టీ వసూళ్లలో అదే రికార్డు కొనసాగింపు

సెప్టెంబర్‌ ‌లోనూ రూ.1.47 లక్షల కోట్ల వసూళ్లు న్యూ దిల్లీ, అక్టోబర్‌ 1 : ‌వరుసగా ఏడో నెల కూడా జీఎస్టీ వసూళ్లలో దూకుడు కొనసాగింది. సెప్టెంబరు నెలలోనూ దేశంలో రూ.1.47 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు జరిగాయి. 1.40 లక్షల కోట్లకు మించి జీఎస్టీ వసూళ్లు జరగడం ఇది వరుసగా ఏడోసారి. రూ.1.47 లక్షల…