NEWS

NEWS

క్షణానికోపేరు.. కాంగ్రెస్‌ అధ్యక్ష అభ్యర్థి ఎంపికలో అనేక మలుపులు

ఆల్‌ ఇం‌డియా కాంగ్రెస్‌ ‌కమిటి అధ్యక్ష అభ్యర్థి విషయంలో చివరి రోజున అనేక మలుపులు తిరిగి చివరకు ఇద్దరు నామినేషన్‌తో గడచిన మూడు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠతకు తెరపడినట్లైంది. వీరిద్దరు కూడా వారివారి మద్దతుదారులతో శుక్రవారం ఎన్నికల అధికారికి నామినేషన్‌ ‌పత్రాలను అందజేశారు. అధ్యక్షుడి ఎన్నిక  విషయంలో జరిగిన అనేక పరిణామాలకు కారణమైన అశోక్‌ ‌గెల్లోతు…

బతుకమ్మకు హారతి

పల్లవి : బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో పూల సింగిడివమ్మ ఉయ్యాలో తెలంగాణ సిరివమ్మ ఉయ్యాలో హారతి హారతి గౌరమ్మ ఉయ్యాలో జయ హారతి నీకమ్మా ఉయ్యాలో !! బతుకమ్మా … త్యాగాల దీప్తివి ఉయ్యాలో అమరత్వ కీర్తివి ఉయ్యాలో ఉద్యమ స్ఫూర్తివి ఉయ్యాలో వీరోచిత చరితవి ఉయ్యాలో శరణు శరణు తల్లీ…

రాష్ట్రంలో 46,09,843 సభ్యులతో… 4,30,684 మహిళా స్వయం సహాయక సంఘాలు

8 ఏళ్లలో 65.95 లక్షల కోట్ల బ్యాంక్‌ ‌లింకేజీ కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం సంఘాల ఉత్పత్తులకు దేశ, విదేశాల్లో మార్కెటింగ్‌ అవకాశాలు ఈ-కామర్స్ ‌సంస్థలతో ఒప్పందం హైదరాబాద్‌, ‌సెప్టెబర్‌ 30 : ‌జనాభాలో సగమైన మహిళలు సాధికారత పొందకుండా నవభారత స్వప్నం సాకారం కావడం అసంపూర్ణమే అవుతుంది. ఈనాడు మహిళల ప్రభావం విద్య, విజ్ఞానం, రాజకీయం.…

దసరా -బతుకమ్మ ప్రాశస్త్యము

‘‘సర్వాధీష్ఠాన రూపాయై – కూట స్థాపయై నమో నమః అర్ధ మాత్రార్ధ భూతాయై – హృల్లేఖాయై  నమోనమః ’’ సర్వాధీష్ఠాన స్వరూప అయిన ఆ మహా మాత అయిన దుర్గా దేవి కి వినయాంజలులు సమర్పిస్తున్నాను. ‘‘నమో దేవి మహా విద్యే – నమామి చరణౌ తవ – సదా జ్ఞాన ప్రకాశయే దేహి సర్వార్ధ…

స్వచ్ఛంధ రక్తదానమే మహాదానం

నేడు ‘జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినం’ ‘బ్లడ్‌ ‌బ్యాంక్‌ ‌సొసైటీ’తో పాటు ‘ఇండియన్‌ ‌సొసైటీ ఆఫ్‌ ‌బ్లడ్‌ ‌ట్రాన్స్ఫ్యూజన్‌ అం‌డ్‌ ఇమ్యునో హెమ టాలజీ’ స్థాపించి ‘ట్రాన్స్ఫ్యూజన్‌ ‌మెడిసిన్‌’‌లో అపార సేవలు అంది ంచిన డా: జై గోపాల్‌ ‌జోలీ తీసుకున్న చొరవను అభినందించాల్సిందే. డా: జై గోపాల్‌ ‌జోలీ కృషిని గుర్తించి వారి జన్మదినాన్ని…

గజల్‌ శ్రీ‌నివాస్‌కు లతామంగేష్కర్‌ ‌పురస్కారం

గిన్నిస్‌ ‌వరల్డ్ ‌రికార్డుల గజల్‌ ‌గాయకుడు గజల్‌ శ్రీ‌నివాస్‌ ‌కు అరుదైన గౌరవం దక్కింది. ’భారతరత్న’ పురస్కార గ్రహీత లతా మంగేష్కర్‌ ‌జన్మ దినోత్సవం సందర్భంగా మై హోమ్‌ ఇం‌డియా మహారాష్ట్ర , ముమ్మారు ఆధ్వర్యంలో సంగీత సామ్రాజ్ఞి లతా మంగేష్కర్‌ ‌స్మ•తి పురస్కారం జ్ఞాపికతో పాటు రూ.21,000 వేల పురస్కార పారితోషికాన్ని అందజేయడం జరిగింది.…

‌బ్రహ్మపుత్రలో పడవ బోల్తా – ఏడుగురు గల్లంతు

అసోం రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ధుబ్రి జిల్లాలోని బ్రహ్మపుత్ర నదిలో పడవ బోల్తా పడి.. ఏడుగురు గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో సుమారు 30 మందితో పడవ వెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన పడవలో ప్రభుత్వ అధికారి, పాఠశాల విద్యార్థులు సహా పలువురు ప్రయాణం చేస్తునట్టు తెలుస్తోంది. విషయం తెలియగానే సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి.…

దేశాన్ని దోచుకునేందుకే జాతీయ పార్టీ

ప్రధాని మోడీకి మేలు చేయడానికే పెడుతున్నారు సిఎం కెసిఆర్‌పై మండిపడ్డ కాంగ్రెస్‌ ‌నేత మధుయాష్కీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29 : ‌తెలంగాణను దోచుకోవడమే గాకుండా సర్వనాశనం చేసిన కేసీఆర్‌ ఇక దేశాన్ని దోచుకునేందుకే రెడీ అవుతున్నారని, అందుకే జాతీయ పార్టీ పెట్టబోతున్నారని కాంగ్రెస్‌ ‌ప్రచార కమిటీ ఛైర్మన్‌, ‌మాజీ ఎంపీ మధు యాష్కీగౌడ్‌ ఆరోపించారు.…

అక్టోబర్‌ 15 ‌నుంచి బండి సంజయ్‌ 5‌వ విడత యాత్ర

భైంసా నుంచి కరీంనగర్‌ ‌వరకు చేయాలని నిర్ణయం   హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29 : అక్టోబర్‌ 15 ‌నుంచి బండి సంజయ్‌ 5‌వ విడత ప్రజా సంగ్రామ యాత్ర మొదలు కానుంది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 5వ విడత అక్టోబర్‌ 15 ‌నుంచి నిర్మల్‌ ‌జిల్లా…

అబార్షన్‌ ‌మహిళల హక్కు

వివాహితలు, అవివాహితలకు కూడా ఒకే చట్టం పరస్పర అంగీకారంతో 24 వారాల గర్భాన్ని మహిళలు తొలగించుకోవచ్చు మెడికల్‌ ‌టర్మినేషన్‌ ‌కేసులో సుప్రీమ్‌ ‌కోర్టు సంచలన తీర్పు న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 29(ఆర్‌ఎన్‌ఎ) : అబార్షన్‌ ‌మహిళల హక్కు అని సుప్రీమ్‌ ‌కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వివాహిత, అవివాహితులకు అబార్షన్‌ ‌హక్కు విషయంలో సుప్రీమ్‌ ‌కోర్టు…