NEWS

NEWS

కేసీఆర్‌ ‌గారూ.. 3016 రూపాయల పెన్షన్‌ ‌మాటను నిలబెట్టుకోండి

టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంటు జగ్గారెడ్డి డిమాండ్‌ గత ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన 3016రూపాయల పెన్షన్‌ ‌హామీ మాటను నిలబెట్టుకోవాలని టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంటు, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్‌ ‌జగ్గారెడ్డి డిమాండు చేశారు. ఆయన ఆదివారమిక్కడ మాట్లాడుతూ…గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వయస్సు మళ్లిన వారికి ఎవరికైతే పెన్షన్‌ ఇస్తున్నారో దాంట్లో కొంత…

ఉద్యమాలన్నీ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సాగినవే

అవి ప్రజలను చైతన్యపరుస్తాయి ఐసిహెచ్‌ఆర్‌ ‌పూర్వ అధ్యక్షులు యల్లాప్రగడ సుదర్శన్‌రావు వరంగల్‌లో భండారు చంద్రమౌళీశ్వర్‌రావు శతజయంతి మహోత్సవ సమావేశం అంపశయ్య నవీన్‌కు సన్మానం వరంగల్‌, ‌ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, సెప్టెంబర్‌ 25 : ‌ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ప్రతీ ఉద్యమం ప్రజలను చైతన్యపర్చేందుకు ఉద్భవించినవే. పాలకులను సరైన మార్గంలో పెట్టేందుకే ఉద్యమాలు పుట్టుకువస్తాయి. భారతదేశంలో ఇప్పటివరకు…

నేటి నుండి శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు

అక్టోబర్‌ 5‌న ధ్వజావరోహణంతో పరిసమాప్తి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అనగానే భక్త జన ప్రవాహం, తన్మయత్వంతో మిన్నంటేలా వారు చేసే గోవింద నామ స్మరణ, మాడ వీధుల్లో దేవేరులతో స్వామి ఊరేగింపులూ, సాటిలేని వైభవంతో సాగే వాహన సేవలు కళ్ళ ముందు కదులుతాయి. బ్రహ్మోత్సవాల్లో స్వామివారిని వివిధ రూపాల్లో, అవతారాల్లో దర్శనం చేసుకున్న…

కుల సంఘ భవనాలు ఆత్మగౌరవానికి ప్రతీక

ఆర్థికంగా ఎదిగేందుకు కులవృత్తులకు సిఎం కేసీఆర్‌ ‌‌ప్రోత్సాహం వొచ్చే విద్యా సంవత్సరం సిద్ధిపేటలో బీ ఫార్మసీ కళాశాల నేడు భవన నిర్మాణ పనులకు భూమి పూజ సిద్ధిపేటలో బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన మంత్రి హరీష్‌రావు   ‌కుల సంఘ భవనాలు ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తాయని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు…

బిజెపి నేతలకు మాటలెక్కువ… చేతలు తక్కువ

సిఎం కేసీఆర్‌ ‌వొచ్చాకే గజ్వేల్‌ ‌ప్రజల బతుకు దెరువు మారింది విజయరామారావు, గీతారెడ్డి, నర్సారెడ్డి చేసిందేమీ లేదు తునికి ఖల్సాలో డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్ల గృహా ప్రవేశాల్లో మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25 : ‌కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీకి చెందిన నేతలకు మాటలెక్కువ, చేతలు తక్కువ అని రాష్ట్ర…

‌ప్రభుత్వం ఉద్యమ కారులకు సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలి ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌

‌హైదరబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25 : ఆదివారం పెత్తర అమావాస్య సందర్భంగా గన్‌ ‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం దగ్గర తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరులను స్మరించుకుని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్‌  ‌కోదండరామ్‌  ‌బియ్యమిచ్చి స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ ‌మాట్లాడుతూ…ప్రత్యేక రాష్ట్రం కోసం చనిపోయిన అమరవీరుల మొత్తం కుటుంబాలకు న్యాయం…

18‌వ రోజు కేరళలో రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర

ఆత్మీయ పలకరింపులతో ఉత్సహంగా ముందుకు పెరిగిన గ్యాస్‌ ‌ధరలపై రాహుల్‌ ‌మండిపాటు గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌కటౌట్‌లు, బ్యానర్‌లతో కార్యకర్తల నిరసన తిరువనంతపురం, సెప్టెంబర్‌ 25 : ఆదివారం రాహుల్‌ ‌గాంధీ తన భారత్‌ ‌జోడో యాత్రను కేరళలోని త్రిసూర్‌ ‌జిల్లా తిరూర్‌ ‌పట్టురాయ్‌కల్‌ ‌జంక్షన్‌ ‌వద్ద ప్రారంభించారు. 18వ రోజు పాదయాత్రను ఉదయం 6.30 గంటలకు…

ఉత్తరాదిని కుదిపేస్తున్న భారీ వర్షాలు

దిల్లీ సహా పలు ప్రాంతాల్లో జోరు వానలు నీట మునిగిన జాతీయ రహదారులు ఉత్తరాఖండ్‌లో విరిగిపడుతున్న కొండచరియలు న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 24 : ‌దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ ‌లో భారీ వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూపీలోని గురుగ్రామ్‌లో రోడ్లు నీళ్లతో నిండిపోయాయి. వాహనాలు ఎక్కిడకక్కడ నిలిచిపోయాయి. దీంతో…

అం‌త్యోదయ అద్భుతమైన సిద్ధాంతం ..

25 సెప్టెంబరు.. పండిత్‌ ‌దయాళ్‌ఉపాధ్యాయ జయంతి ఒక లక్ష్యం కోసం, ఒక ఆశయం కోసమే భారతదేశంలో రాజకీయ పార్టీలు మనుగడను కొనసాగిస్తూ  ఒక ఖచ్చితమైన వ్యూహంతో ముందుకెళ్తూ సమాజంలో ఉన్న చిట్టచివరి వ్యక్తికి కూడా ప్రయోజనం చేకురాలనే లక్ష్యంతో అంత్యోదయ అనే విధానానికి శ్రీకారం చుట్టి,  ఆధునిక భారతదేశ రాజకీయాలు ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆలోచించిన…

రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతున్న బతుకమ్మ చీరల పంపిణీ

లంగాణ సాంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ పండుగ 30 రకాల రంగుల చీరలు, 240 డిజైన్లు… 800 కలర్‌  ‌కాంబినేషన్లు… రూ. 340 కోట్ల వ్యయంతో కోటి బతుకమ్మ చీరలు పంపిణీ హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 24 : ‌ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్ర శేఖర్‌ ‌రావు ఆదేశాల మేరకు తెలంగాణ చేనేత సహకార సంస్ధ(టెస్కో) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా…