NEWS

NEWS

కాంతి సముద్రం

ఈ నాలుగ్గోడలే ఇలా మార్చాయి స్పష్టత సున్నంలా రాలిపోయింది అవగాహన పెచ్చులూడిపోయింది నలుగురు అరిస్తే నాలుక తడబడింది చదువు వివేకం కొయ్యబారిపోయాయి విజ్ఞత సిగ్గుతో మొహమాటంతో ఊగిసలాడుతూ ఏమీ అనలేకపోయింది మొహం ఓడిపోయినట్టు నీరుగారింది దేహం కుంచించుకుపోయింది గొంతు పడిపోయింది వణుకుతూ అగాధంలో ఊపిరికి గాలి అందట్లేదు కళ్ళు లోపలికి చూస్తూ కన్నీళ్ళను మింగుతున్నాయి బద్దలుగొట్టాలి…

మునుగోడు ముఖచిత్రం

కోళ్లు ఎగిరెగిరి పడుతున్నాయి రెక్కలొచ్చి కోళ్ల ధరలు అందకున్నాయి నాటు కోళ్ల మాట చెప్పవీలు లేదు వీధి వీధికొక కొత్త హోటళ్ళు రాత్రికి రాత్రే మొలిచి వెలుగుతున్నాయి వారుణీ వాహిని వరదలై పారుతోంది ఇన్నాళ్లూ టీవీ లలో దర్శనమిచ్చే రంగుల కండువాల రాజకీయ మేస్త్రీలు ఇంటింటికీ గడప గడపకూ ఓట్ల బిక్షకై కదలి వస్తున్నారు లేనివరుసలు…

బృహత్తర పరిశోధన…

వర్తమాన సమాచార ప్రపంచంలో లెక్కలేనన్ని సాంకేతిక ప్రచార అస్త్రాలు కన్పిస్తాయి. పత్రికలు, రేడియో, టీవీ వంటి ప్రచార సాధనాలు అంతగా అభివృద్ధి చెందని కాలంలో పాటే బలమైన ప్రసార ప్రచార సాధనమైంది. జానపద గేయం తొలినాళ్లలో జనావసరాలను తీర్చే వినోద, విజ్ఞాన రూపంలోని ప్రచార సాధనంగా పేరొందింది. జానపద గీతాన్నే తన ఊపిరిగా చేసుకొని పాటలు…

అజ్ఞాన తిమిరాలు!..

పట్టాలు సమాంతరంగా ఉంటేనే గమ్యం ఎంత దూరమైనా రైలు గమనం సాగుతుంది గమ్యం చేరువవుతుంది పక్షి చిన్నదైనా పెద్దదైనా సమన్వయంతో రెక్కలార్చితేనే స్వేచ్ఛగా గాలిలో ఎక్కడికైనా ఎగురుతుంది కాళ్లు రెండైనా నాలుగైన అడుగు వెనక అడుగు వేస్తేనే ముళ్ళ బాటైనా పూల బాటై ముందుకు సాగుతుంది నేత్రమైన మనోనేత్రమైన ఇలలోనైనా కలలోనైనా గోచరించే దృశ్యాలెన్నైనా నిలుపుకున్నదృశ్యన్నే…

కోర్టుకు చేరిన మోయినాబాద్‌ ‌ఘటన

మోయినాబాద్‌ ‌ఫామ్‌ ‌హౌజ్‌లో టిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏల కొనుగోలు అంశం చేరాల్సిన చోటికే చేరింది. ఈ అంశంలో వాస్తవం ఏమిటో నిగ్గు తేల్చాల్సిందిగా భారతీయ జనాపార్టీ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈ అంశం బుధవారం సాయంత్రానికి మరో మలుపు తిరిగినట్లు అయింది. ఫామ్‌ ‌హౌజ్‌లో జరిగిన సంఘటనగా గత రెండు రోజులుగా ఎలక్ట్రానిక్‌, ‌ప్రింట్‌ ‌మీడియాల్లో వొస్తున్న…

హిజాబ్‌ ‌ధరించిన మహిళ భారత ప్రధాని కావాలి

హిజాబ్‌ ‌ధరించిన మహిళ భారత ప్రధాని అయితే చూడాలనుందని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు. కర్ణాటకలో త్వరలో జరగనున్న మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికల కోసం బీజాపూర్‌లో ప్రచారం నిర్వహించిన ఓవైసీ.. హిజాబ్‌ ‌గురించి ప్రస్తావించారు. హిజాబ్‌ ‌ధరించిన ముస్లిం మహిళ భారత ప్రధాని కావాలని ఆకాంక్షించారు. ముస్లింలు తినే మాంసం, ధరించే టోపీలు, గడ్డాలను…

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి పెద్ద బాధ్యత

ఇంతకాలం చిత్తశుద్ధితో విధులను నిర్వర్తించా మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కాంగ్రెస్‌ ‌వారసత్వాన్ని ముందుకు తీసుకుని వెళతా దేశ ప్రజల కష్టాలు తెలుసుకునేందుకే రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్న నూతన అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్‌ ‌పార్టీ నూతన అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ‌ఖర్గే ప్రమాణ స్వీకారంలో మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మాట్లాడుతూ..…

మీరే సిఎంగా ఉన్నా మునుగోడు ఎందుకు వెనకబడ్డది

చేనేతపై 5 శాతం జిఎస్టీ ఒప్పుకున్నది మీరే కదా చేనేత సంఘాలకు ఎందుకు ఎన్నికలు నిర్వహించడం లేదు సిఎం కెసిఆర్‌కు బండి సంజయ్‌ ‌ఘాటు లేఖ లేఖలో జిఎస్‌టిపై చర్చకు సిద్ధమని సవాల్‌ ‌మునుగోడు ఉపఎన్నికల వేళ…సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌లేఖ రాశారు. తెలంగాణ ప్రజలు, మునుగోడు వోటర్ల తరపున…

మునుగోడు ఉప ఎన్నికకు మ్యానిఫెస్టో విడుదల చేయడం హాస్యాస్పదం..

బిజేపీ కొత్త నాటకం కాంట్రాక్టుల కోసమే రాజ గోపాల్‌ ‌రాజీనామా మునుగోడు ఎన్నికల ప్రచారంలోమంత్రి హరీష్‌ ‌రావు చౌటుప్పల్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 26 : ‌హుజురాబాద్‌, ‌దుబ్బాకలలో ఇలాంటి మాయమాటలు చెప్పి మోసం చేశారు..ఇప్పుడు మునుగోడు ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు..అని మంత్రి హరీష్‌ ‌రావు మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం చౌటుప్పల్‌…

యాభై రోజులు పూర్తి చేసుకున్న భారత్ జోడో యాత్ర…

గురువారం తెలంగాణ లో తిరిగి ప్రారంభ మయిన భారత్ జోడో యాత్ర 50 రోజులు పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జై రామ్ రమేష్ మీడియా సమావేశంలో కన్యాకుమారి నుంచి తెలంగాణ నుంచి పాల్గొన్న యాత్రికుల ను పరిచయం చేస్తూ వారి అనుభవాలను మీడియా తో పంచుకునే అవకాశం కల్పించారు. …