NEWS

NEWS

దిల్లీలో కాలుష్యంపై సర్వత్రా ఆందోళన

‘ఐక్యూఎఐఆర్‌’ ‌సంస్థ నివేదికపై చర్చ ఢిల్లీ నగరం ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా ఉందని ఓ నివేదిక పేర్కొంది. స్వీడ్జర్లాండ్‌కి చెందిన ’ఐక్యూఎఐఆర్‌’ ‌సంస్థ ఈ నివేదికను విడుదల చేసింది. ఢిల్లీ తర్వాత పాకిస్థాన్‌లోని లాహోర్‌ ‌నగరం ఈ జాబితాలో చేరింది. అధిక కాలుష్య నగరాలను కలిగి ఉన్న దేశంగా ఖతార్‌ ‌మొదటి స్థానంలో…

ఆయిల్‌ ‌ట్యాంకర్‌ ‌బోల్తా మంటల్లో ఇద్దరు సజీవదనం

రోడ్డుపై బోల్తాపడిన ఇంధన ట్యాంకర్‌ ‌నుంచి ఇంధనాన్ని తీసుకొచ్చుకునేందుకు వెళ్లి ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఇండోర్‌కు తరలించారు. మరో 10 మంది క్షతగాత్రులు ఖర్గోన్‌ ‌జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారంఉదయం ఆరు గంటల…

సిఎం జగన్‌తో ఆర్జీవి భేటీ

సమావేశ వివరాలపై గోప్యత దర్శకుడు రాంగోపాల్‌ ‌వర్మ తాడేపల్లిలో ప్రత్యక్షమయ్యారు. సీఎం జగన్‌ను కలిసేందుకు ఆయన క్యాంప్‌ ‌కార్యాలయానికి వెళ్లారు. అరగంటకు పైగా జగన్‌, ‌రాంగోపాల్‌ ‌వర్మ మధ్య సమావేశం జరిగినట్లు చెబుతున్నారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను అత్యంత రహస్యంగా ఉంచారు. ఆఖరు నిమిషం వరకు ఆయన తాడేపల్లికి వస్తారా.. రారా అనే విషయాన్ని…

భారత్ జోడో యాత్ర ప్రారంభం..

    రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర గురువారం ఉదయం 6.30 ని.లకు ప్రారంభమయింది… రాహుల్ గాంధీ వెంట టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్.కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు సంపత్ కుమార్, వంశీచంద్ రెడ్డి..యాత్ర లో పాల్గొన్నారు. Name(required) Email(required) Website Message Submit…

ప్రక్షాళన దిశగా కాంగ్రెస్‌

‘‘‌పార్టీలో నూతనోత్తేజం కలిగించేందుకు కొత్తవారిని ఎంపిక చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టే సామర్థ్యంగల యువ కిశోరాలకు ఆయా పదవులను అప్పగించే ఆలోచన ఉన్నట్లు తెలుస్తున్నది. ఇటీవల ఆయన ఎన్నికల సందర్భంగా రెండు తెలుగురాష్ట్రాల్లో పర్యటించినప్పుడు యువకులకు అత్యంత ప్రాధాన్యత నివ్వనున్నట్లు…

భారత్‌ ‌జోడో యాత్రకు తెలంగాణ ‘ప్రజాతంత్ర’ స్వాగతం…!

ఈ నెల 23, ఆదివారం పొద్దున్న కృష్ణా నది వంతెనపై పొరుగు రాష్ట్రం కర్నాటక నుంచి తెలంగాణలో అడుగు పెట్టిన రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో యాత్ర మూడు రోజుల విరామం తరువాత ఈ రోజు తిరిగి ఉమ్మడి మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లా మఖ్తల్‌ ‌నుంచి ప్రారంభమవుతున్న సందర్భంగా తెలంగాణ సమాజం యాత్రకు స్వాగతం పలుకుతుంది.…

మునుగోడు ఉప ఎన్నికలపై వివిధ రకాల చర్చ ..!

‘‘‌శివగూడెం, మర్రిగూడా, డిండి ప్రాజెక్టు, ఉమ్మడి జిల్లాలోని పూర్తికాని ప్రాజెక్టులు నేటికీ పూర్తి చేయలేదు. ఆయా ప్రాజెక్టుల కింద భూ నిర్వాసితులకు నష్టం పరిహారం చెల్లించలేదు. మునుగోడులో అనేక సమస్యలు పెరుకుపోయాయి, వాటిని ఎందుకు అధికారంలో ఉన్న పార్టీలు న్యాయం చేయలేకపోయాయి. ఎన్నికలు వచ్చినప్పుడు తప్ప ప్రజలు గుర్తుకురాని అధికారంలో ఉన్న పార్టీలకు ప్రజలు బుద్ధి…

రాష్ట్రంలో రేపటి నుంచి భారత్‌ ‌జోడో..

మహబూబ్‌ ‌నగర్‌, ‌ప్రజాతంత్ర: ఆదివారం తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించిన రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో యాత్ర మూడు రోజుల విరామం తరువాత రేపు మళ్లీ ప్రారంభం కానుంది. ఈ నెల 23న యాత్ర కృష్ణా మండలం బ్రిడ్జి నుంచి థై రోడ్‌ ‌వరకు నాలుగు కిలోమీటర్లు కొనసాగింది. దీపావళి పండుగ 3 రోజుల విరామం తరువాత…

హరి హరాదుల ప్రియమాసం కార్తీకం

హరిహరాదులకు ప్రీతి పాత్రమైన మాసం కార్తీక మాసం. దీపావళి మరు సటి రోజు నుంచి పవిత్ర కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ నెల రోజులూ భక్తులు నిత్యం శివనామం స్మరిస్తారు. పురాణ కాలం నుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకత సంతరిం చుకుంది. ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తులు కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ప్రాధాన్యత…

వోటును శాసిస్తున్న నోటు..

‘‘‌నల్లగొండ జిల్లాకు చెందిన చొల్లేటి ప్రభాకర్‌ అనే వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి. ఈయన మాజీ ఐఏఎస్‌ అధికారి. తన హయాంలో సుమారు 12 ఎన్నికలను చూశారు. తన సర్వీసు మొత్తంలో ఒక్కపైసా అవినీతి చేయని అధికారి.మునుగోడు రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం దగ్గర వోటు అమ్ముకోకూడదంటూ ప్లకార్డు పట్టుకుని నిలబడే పరిస్థితి వచ్చిందంటే వోటు మీద డబ్బు…