NEWS

NEWS

తొలి రాజద్రోహ నేరం మోపబడిన వీరుడు

(1879 అక్టోబర్‌ 22‌న బ్రిటీష్‌  ‌ప్రభుత్వంచే మొదటి రాజద్రోహనేరం మోపబడిన వీరుడు వాసుదేవ్‌ ‌బల్వంత్‌ ‌ఫడ్కే.) ‘‘వాసుదేవ్‌ ‌బల్వంత్‌ ‌ఫడ్కే..ఈ పేరు చాలామందికి తెలియదు. కనీసం వీరి గురించి పుస్తకాలలో కూడా వుండదు.కానీ భారతదేశంలో తొలి దేశద్రోహం కేసు నమోదు కాబడింది ఈ వ్యక్తిమీదే. 15 సంవత్సరాల వయస్సుకే ఆంగ్లేయులపై తుపాకీ ఎక్కుబెట్టిన వీరుడు. బలప్రయోగంద్వారానే…

ప్రత్యేక చట్టాలకు నోచుకోని ఆదివాసీలు

నేడు కొమురం భీం జయంతి ఆదివాసీలపై నిజాం నవాబు సాగించిన దోపిడీకి వ్యతిరేకంగా, పాలక వర్గాల దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ, గిరిజన హక్కుల కోసం ‘జల్‌-‌జంగిల్‌-‌జమీన్‌’ ‌నినాదంతో మడమ తిప్పని పోరాటాలు చేసి, ప్రాణాలర్పించిన పోరాట యోధుడు కొమురం భీం. గిరిజన గోండు తెగకు చెందిన కొమురం చిన్నూమ్‌, ‌సోంబాయి దంపతులకు 1901 అక్టోబర్‌ 22‌న అవిభక్త…

కోమటి రెడ్డి బ్రదర్స్ దిక్కుమాలిన రాజకీయాలు..

అన్న కాంగ్రెస్..  బిజేపీ తమ్ముడు కి వోటెయ్యమంటడు.. మునుగోడు  టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో హైదరాబాదులో మంత్రి హరీష్ రావు సమావేశం రాజీనామా ఎందుకు చేసిండు రాజీనామా ఎందుకు చేశాడో మళ్లీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నాడు రాజగోపాల్ రెడ్డికి తెలియదు.. ఎవరి ప్రయోజనాల కోసం ఈ రాజీనామా..అని మంత్రి హరీష్ రావు ప్రశ్నిస్తూ.. అన్న కాంగ్రెెస్…

ధన, ద్రవంతో మునుగుతున్న మునుగోడు…చోద్యం చూస్తున్న ఎన్నికల సంఘం..

‘‘ఒక వైపు ఆకారణంగా ముందస్తుగా ఒక శాసన సభ్యుడు రాజీనామా చేసి ఉపఎన్నిక వచ్చే పరిస్థితి కల్పించి ప్రజలలో గందరగోళాన్ని సృష్టిస్తే,మరొక వైపు తెలంగాణ ప్రాంతంలో ఎన్నడు లేనంతగా మని మధ్యం ఏరులైపారుతున్న పరిస్థితి.ఈ మొత్తం ప్రక్రియ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నట్లుగా కనబడుతుంది.’’ ప్రజాస్వామ్య వ్యవస్థ కు పునాది రాయి ఎన్నికల వ్యవస్థ.ఇది స్వయంప్రతిపత్తి గల…

తిరుమలలో ఉద్యానవనాలకు పూర్వ వైభవం

ఆహ్లాదకర వాతావరణం ఏర్పాటుకు కృషి అధికారులకు సూచించిన ఇవో ధర్మారెడ్డి తిరుమల, అక్టోబర్‌ 20 : ‌తిరుమలలో ఉద్యానవనాలకు పూర్వ వైభవం తీసుకురావాలని టీటీడీ సిబ్బందిని ముఖ్య కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి సూచించారు. తిరుమలకు వచ్చే భక్తులకు ఆహ్లాదకరంగా ఉండేలా ఉద్యానవనాలను తీర్చిదిద్దాలన్నారు. దాతల సహకారంతో జీఎన్సి టోల్‌ ‌గేట్‌ ‌వద్ద గల గీతోపదేశం పార్కు,…

వాతావరణ సంక్షోభం నివారణకు మిషన్‌ ‌లైఫ్‌

గుజరాత్‌ ‌కేవడియాలో ప్రారంభించిన మోదీ ఐక్యరాజ్య సమితి జనరల్‌ ‌సెక్రటరీ గుటేరస్‌ ‌హాజరు అహ్మదాబాద్‌,అక్టోబర్‌20 : ‌వాతావరణ మార్పుల సమస్య ప్రపంచం అంతటా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మన హిమానీ నదులు కరిగిపోతున్నాయని, నదులు ఎండిపోతున్నాయని ఆయన చెప్పారు. గుజరాత్‌ ‌కెవడియాలో ఐక్యరాజ్య సమితి జనరల్‌ ‌సెక్రటరీ అంటోనియా గుటేరస్‌ ‌తో కలిసి…

బంగారు, వెండి గొడ్డలికి ఆశ పడకు

ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ప్రజా రథాన్ని నడిపించే తంత్రాలు! సారధులను ఎంచుకునే వరాలు! పలు ఎన్నికలు ఉప ఎన్నికలు ప్రజా పరిణతికి పరీక్ష! ప్రజాస్వామ్య పరిరక్షణకు శ్రీ రామ రక్ష! తంత్రమంటే పగలు ప్రతీకారాలకు వేదిక కారాదు! ప్రజా తంత్రం ప్రజల ఆశలు నెరవేర్చే మంత్రం కావాలి! ఎన్నికలు అంటే… కష్టాల కట్టెలు కొట్టుకొని బ్రతికే ప్రజల…

నేర్చుకుందాం రా రండి!

పిల్లలూ రండి రా రండి ఆంగ్ల నెలలు నేర్చుకుందాం రా రండి గుర్తులతో నేర్చుకుందాం రా రండి మొదటి నెల జనవరి నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభం సంక్రాంతి సెలవులు ఆరంభం రిపబ్లిక్‌ ‌డే వేడుకలు కూడా ఈనెలే రెండవది ఫిబ్రవరి సంవత్సర మొత్తంలో చిన్నది తక్కువ రోజుల నెలండి మూడవ నెల మార్చి పరీక్షలు…

నీవు ధన్యుడవు

తలవంచి ప్రణామం చేయాలి నీ  సేవకు దేవుని ఆస్తి పంపకాలలో దేశంకోసం రక్తాన్ని చిందించే అదృష్టం నీదే అని వ్రాయబడిన పత్రాలను అందుకొన్న నీవు ధన్యుడవు.. యూనిఫామ్‌ ‌లో కొలువైన  దేశ గౌరవమా హిమాలయాపర్వతం లాంటి ఘనమైన సాహసమా నిను చూసి  భయం కూడా దారి మార్చుకొంటున్నది చూడు శత్రువుతో నీ పోరాట పఠిమ, స్థైర్యం,…

దిల్లీలో బాణాసంచా నిషేధం

అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరణ దేశ రాజధాని దిల్లీలో బాణాసంచా నిషేధంపై దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలన్న డిమాండ్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ’ఈ సమయంలో ప్రజలను స్వచ్ఛమైన గాలిని పీల్చుకోనివ్వండి. వారి డబ్బును స్వీట్ల కోసం ఖర్చు పెట్టనివ్వండి’ అని వ్యాఖ్యానించింది. వచ్చే ఏడాది జనవరి…