NEWS

NEWS

అధికారంలోకి రాగానే చేనేత ఉత్పత్తులపై జిఎస్టీ ఎత్తివేస్తాం

గిరిజనులకు ఫారెస్ట్ ‌రైట్స్ ‌కింద భూములను అందజేస్తాం ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికులను ఆదుకుంటాం భారత్‌ ‌జోడో యాత్ర సందర్భంగా చేనేత, పోడు రైతుల ప్రతినిధులకు రాహుల్‌ ‌గాంధీ భరోసా మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర: 2023 ‌సంవత్సరం కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి రాగానే చేనేత ఉత్పత్తులపై జిఎస్టీని ఎత్తివేస్తామని, గిరిజన పోడు భూములను రెవెన్యూ రికార్డులోకి ఎక్కించి…

కేసీఆర్‌ ‌డైరెక్షన్‌లో ఫాంహౌజ్‌ ‌డ్రామా

ఎమ్‌ఎల్యేలను ఎందుకు ప్రగతిభవన్‌లో పెట్టారు ఎమ్మెల్యేల కొనుగోలుతో బిజెపికి సంబంధం లేదు తడిబట్టలతో యాదాద్రిలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌ప్రమాణం యాదాద్రి, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28 : ‌టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలుపై సీఎం కేసీఆర్‌ ‌కు సవాల్‌ ‌విసిరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌… ‌యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ప్రమాణం చేశారు.…

కుట్ర కేసులు

“1986లో ప్రారంభమైన ఈ కేసులో ఆ ఇద్దరి మీద 18 సంత్సరాల తర్వాత 2003 సెప్టెంబర్‌ 29న తీర్పు వెలువడింది . ము­ప్పై మంది మీద పెట్టిన ఈ కేసులో 11 మందిని ప్రభుత్వం బూటకపు ఎన్‌కౌంటర్లలో చంపి వేసింది. పదకొండు మంది మీద కేసును ఉపసంహరించుకుంది. చార్జిషీట్‌లో 253 మంది సాక్షుల పేర్లు ఉన్నప్పటికీ…

దేశమంతా ఒకే పోలీస్‌ ‌యూనిఫామ్‌

‌సాధ్యాసాధ్యాలపై చర్చించాలి నేరాలను అరికట్టడంలో ఆధునిక సాంకేతికత పరస్పర అవగాహనతో ముందుకు వెళ్లాలి సూరజ్‌కుండ్‌ ‌సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ సందేశం న్యూ దిల్లీ, అక్టోబర్‌ 28 : ఒక దేశం-ఒకే పోలీసు యూనిఫామ్‌ ‌సాధ్యాసాధ్యాలపై చర్చించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. శాంతిభద్రతల…

తెలంగాణలో రాజరికపు పాలన సాగుతున్నది: రాహుల్‌ ‌గాంధీ

పేద సామాన్య కర్షకులు రైతులు కార్మికుల పార్టీ కాంగ్రెస్‌ ‌దేశవ్యాప్తంగా ఒకటే జిఎస్టి అమలు చేస్తాం ప్రేమ ఉత్సాహంతో శక్తివంతంగా జోడో యాత్ర కొనసాగుతుంది టిఆర్‌ఎస్‌, ‌బిజెపిలు ఒకటే ప్రజలను మోసం చేస్తున్నారు నోట్ల రద్దుతోనే నిరుద్యోగ సమస్య మరింత పెరిగింది ధరణి పోర్టల్‌తో కేసీఆర్‌ ‌భూమాయ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో రాజరికపు నియంత పాలన…

‌ప్రధాని మోదీ సమర్థుడైన నేత రాష్యా అధ్యక్షుడు పుతిన్‌ ‌ప్రశంసలు

ఉక్రెయిన్‌లో యుద్ధానికి పశ్చిమ దేశాలు ఆజ్యం అణుయుద్ధం ఆలోచన లేదని వెల్లడి న్యూ దిల్లీ, అక్టోబర్‌ 28 : ‌ప్రధాని మోడీపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ‌ప్రశంసలు కురిపించారు. మోడీ దేశభక్తుడని..ఆయన నాయకత్వంలో దేశం చాలా అభివృద్ధి చెందిందని వ్యాఖ్యానించారు. మోడీ దేశభక్తుడు. ఆయన మేకిన్‌ ఇం‌డియా ఆలోచన ఆర్థికంగా, నైతికంగా ఎంతో గర్వించదగినది. మోడీ…

శిలాజ ఇంధనాలతో పెనుముప్పు

గ్లోబల్‌ ‌వార్మింగ్‌కు ఇదే కారణమని నిపుణుల కమిటీ వెల్లడి న్యూ దిల్లీ, అక్టోబర్‌ 28 : ‌శిలాజ ఇంధనాల పెరుగుదలతో ప్రపంచానికి పెనుముప్పు తప్పదని ఓ నివేదిక తేల్చింది. బొగ్గు, చమురు, గ్యాస్‌ ‌వంటి శిలాజ ఇంధనాలను విపరీతంగా వాడుతుండటంతో.. గ్లోబల్‌ ‌వార్మింగ్‌ ‌పెరిగిపోతుందని.. దీంతో లక్షలాది మందిప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొంది. భవిష్యత్తులో మరింత తీవ్ర…

ఎలన్‌ ‌మస్క్ ‌చేతికి ట్విట్టర్‌

‌సిఇవో పరాగ్‌ అగర్వాల్‌ ‌తొలగింపు న్యూ దిల్లీ, అక్టోబర్‌ 28 : ‌సామాజిక మాధ్యమ వేదిక ట్విటర్‌ ‌యాజమాన్య బాధ్యతలను ఎలన్‌ ‌మస్క్ ‌గురువారం చేపట్టారు. ఈ కంపెనీని తాను కొనేటపుడు తనను తప్పుదోవ పట్టించారని ఆయన ఆరోపించినవారిని ఆయన తొలగించారు. సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌, ‌లీగల్‌, ‌పాలసీ అండ్‌ ‌ట్రస్ట్ ‌విభాగం అధిపతి విజయ…