అధికారంలోకి రాగానే చేనేత ఉత్పత్తులపై జిఎస్టీ ఎత్తివేస్తాం
గిరిజనులకు ఫారెస్ట్ రైట్స్ కింద భూములను అందజేస్తాం ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికులను ఆదుకుంటాం భారత్ జోడో యాత్ర సందర్భంగా చేనేత, పోడు రైతుల ప్రతినిధులకు రాహుల్ గాంధీ భరోసా మహబూబ్నగర్, ప్రజాతంత్ర: 2023 సంవత్సరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చేనేత ఉత్పత్తులపై జిఎస్టీని ఎత్తివేస్తామని, గిరిజన పోడు భూములను రెవెన్యూ రికార్డులోకి ఎక్కించి…
