NEWS

NEWS

కోర్టుకు చేరిన మోయినాబాద్‌ ‌ఘటన

మోయినాబాద్‌ ‌ఫామ్‌ ‌హౌజ్‌లో టిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏల కొనుగోలు అంశం చేరాల్సిన చోటికే చేరింది. ఈ అంశంలో వాస్తవం ఏమిటో నిగ్గు తేల్చాల్సిందిగా భారతీయ జనాపార్టీ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈ అంశం బుధవారం సాయంత్రానికి మరో మలుపు తిరిగినట్లు అయింది. ఫామ్‌ ‌హౌజ్‌లో జరిగిన సంఘటనగా గత రెండు రోజులుగా ఎలక్ట్రానిక్‌, ‌ప్రింట్‌ ‌మీడియాల్లో వొస్తున్న…

హిజాబ్‌ ‌ధరించిన మహిళ భారత ప్రధాని కావాలి

హిజాబ్‌ ‌ధరించిన మహిళ భారత ప్రధాని అయితే చూడాలనుందని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు. కర్ణాటకలో త్వరలో జరగనున్న మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికల కోసం బీజాపూర్‌లో ప్రచారం నిర్వహించిన ఓవైసీ.. హిజాబ్‌ ‌గురించి ప్రస్తావించారు. హిజాబ్‌ ‌ధరించిన ముస్లిం మహిళ భారత ప్రధాని కావాలని ఆకాంక్షించారు. ముస్లింలు తినే మాంసం, ధరించే టోపీలు, గడ్డాలను…

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి పెద్ద బాధ్యత

ఇంతకాలం చిత్తశుద్ధితో విధులను నిర్వర్తించా మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కాంగ్రెస్‌ ‌వారసత్వాన్ని ముందుకు తీసుకుని వెళతా దేశ ప్రజల కష్టాలు తెలుసుకునేందుకే రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్న నూతన అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్‌ ‌పార్టీ నూతన అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ‌ఖర్గే ప్రమాణ స్వీకారంలో మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మాట్లాడుతూ..…

మీరే సిఎంగా ఉన్నా మునుగోడు ఎందుకు వెనకబడ్డది

చేనేతపై 5 శాతం జిఎస్టీ ఒప్పుకున్నది మీరే కదా చేనేత సంఘాలకు ఎందుకు ఎన్నికలు నిర్వహించడం లేదు సిఎం కెసిఆర్‌కు బండి సంజయ్‌ ‌ఘాటు లేఖ లేఖలో జిఎస్‌టిపై చర్చకు సిద్ధమని సవాల్‌ ‌మునుగోడు ఉపఎన్నికల వేళ…సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌లేఖ రాశారు. తెలంగాణ ప్రజలు, మునుగోడు వోటర్ల తరపున…

మునుగోడు ఉప ఎన్నికకు మ్యానిఫెస్టో విడుదల చేయడం హాస్యాస్పదం..

బిజేపీ కొత్త నాటకం కాంట్రాక్టుల కోసమే రాజ గోపాల్‌ ‌రాజీనామా మునుగోడు ఎన్నికల ప్రచారంలోమంత్రి హరీష్‌ ‌రావు చౌటుప్పల్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 26 : ‌హుజురాబాద్‌, ‌దుబ్బాకలలో ఇలాంటి మాయమాటలు చెప్పి మోసం చేశారు..ఇప్పుడు మునుగోడు ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు..అని మంత్రి హరీష్‌ ‌రావు మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం చౌటుప్పల్‌…

యాభై రోజులు పూర్తి చేసుకున్న భారత్ జోడో యాత్ర…

గురువారం తెలంగాణ లో తిరిగి ప్రారంభ మయిన భారత్ జోడో యాత్ర 50 రోజులు పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జై రామ్ రమేష్ మీడియా సమావేశంలో కన్యాకుమారి నుంచి తెలంగాణ నుంచి పాల్గొన్న యాత్రికుల ను పరిచయం చేస్తూ వారి అనుభవాలను మీడియా తో పంచుకునే అవకాశం కల్పించారు. …

ఎపిలో స్మార్ట్ ‌ప్రీపెయిడ్‌ ‌మీటర్ల కోసం కసరత్తు

ట్రూ అప్‌ ‌ఛార్జీల భారం తప్పదని నిపుణుల ఆందోళన ప్రజలకు జగన్‌ ‌ప్రభుత్వం గట్టి షాక్‌ ఇవ్వనున్నారు. రాష్ట్రంలో వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ ‌ప్రీపెయిడ్‌ ‌టర్లు రానున్నాయి. ఆ రెండూ సామాన్యుడి నెత్తిన పిడుగులా మారడం ఖాయమని నిపుణులు అంటున్నారు. ఈ మీటర్ల కోసం భారీగానే డిస్కంలు పెడుతున్న వ్యయమే… అంటే ట్రూ అప్‌ ‌చార్జీల…

రుషి సునాక్‌ ‌మావాడే

పాక్‌లోనూ హర్షాతిరేకాలు రిషి సునాక్‌ ‌బ్రిటన్‌ ‌ప్రధానమంత్రిగా ఎన్నికైన నేపథ్యంలో పాకిస్థాన్‌లోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సునాక్‌ ‌తాత, మామ్మ అవిభాజిత భారతదేశంలోని గుజ్రన్‌వాలా నగరంలో జన్మించారు. ఇప్పుడా నగరం పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ‌రాష్ట్రంలో ఉంది. దీంతో రిషి సునాక్‌ ‌తమ వాడని ప్రకటించాలంటూ పాకిస్థాన్‌లోని నెటిజన్లు పాక్‌ ‌ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేస్తున్నారు. రిషి తాత రాందాస్‌…

ఉమ్మడి పాలమూరు జిల్లాలో… నేటి నుండి రాహుల్‌ ‘‌భారత్‌ ‌జోడో యాత్ర’

మక్తల్‌ ‌నుంచి శ్రీకారం…రాహుల్‌కు భారీగా స్వాగతం పలికేందుకు భారీ సన్నాహాలు మూడంచల భద్రతా ఏర్పాట్లలో పోలీసులు పాలమూరులో ఐదు రోజుల పాటు 120 కిలోమీటర్ల మేర పాదయాత్ర టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత…యాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటారు ఏర్పాట్లను పరిశీలించిన ఎఐసిసి కార్యదర్శి సంపత్‌ ‌కుమార్‌ మహబూబ్‌నగర్‌, ‌మూడు రోజుల విరామం అపంతరం రాహుల్‌…

Bharat Jodo Yatra

ప్రజాతంత్ర బ్యూరో, అక్టోబర్‌ 26 : ‘‌మిలే కదం..జుడేవతన్‌(అడుగులో అడుగు వేద్దాం..దేశాన్ని ఏకం చేద్దాం) అనే నినాదంతో ప్రజల్లోకి దూసుకొచ్చిన ‘భారత్‌ ‌జోడో యాత్ర’ నిర్విరామంగా కొనసాగుతుంది. నేటి నుంచి రాష్ట్రంలో మలి విడత మక్తల్‌ ‌నుంచి ఉదయం 6 గం.లకు ప్రారంభం కానుంది. భారతీయ జనతాపార్టీ చేస్తున్న విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా భారత ప్రజలను…