NEWS

NEWS

ఐదో రోజు భారత్ జోడో పాదయాత్ర..

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలో ఐదో రోజు కొనసాగుతోంది. జడ్చర్లలోని శ్రీ సద్గురు మహర్షి మహాలయ స్వామి లలితాంబిక తపోవనం, గొల్లపల్లి నుండి ఆదివారం ఉదయం రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభమైంది. ఉదయం పది గంటలకు బాలానగర్ చేరుకుంది.రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అక్కడి షాద్…

ఎమ్మెల్యేల కొనుగోళ్లలో అడ్డంగా దొరికిన బిజెపి

దిల్లీ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు కూడా యత్నించారు మీడియా సమావేశంలో మండిపడ్డ దిల్లీ డిప్యూటీ సిఎం మనీష్‌ ‌సిసోడియా న్యూ దిల్లీ, అక్టోబర్‌ 29 : ‌తెలంగాణ ఎమ్మెల్యేలను కొంటూ బిజెపి అడ్డంగా దొరికిపోయిందని దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ ‌సిసోడియా అన్నారు. పదవులు, డబ్బులతో ఎమ్మెల్యేలను బిజెపి ప్రలోభాలకు గురిచేస్తుందన్నారు. రు మా పార్టీలో చేరితే…

వోటుతో కేసీఆర్‌ అహంకారాన్ని అణచివేయాలి

దళితులను వంచించిన ఘనుడు కెసిఆర్‌ ‌బిజెపి దళిత ఆత్మగౌరవ సభలో తరుణ్‌ ‌చుగ్‌ ‌నల్లగొండ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29 : ‌మునుగోడు ప్రజలు తమ ఓటుతో కేసీఆర్‌ అహంకారాన్ని అణచివేయాలని బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ ‌తరుణ్‌ ‌చుగ్‌ అన్నారు. కేసీఆర్‌కు అహంకారం తలకెక్కిందని మండిపడ్డారు. మునుగోడు ప్రజలు బీజేపీకి ఓటేసి కేసీఆర్‌ అహంకారాన్ని దించాలని కోరారు.…

టిఆర్‌ఎస్‌, ‌బిజెపిలు…రాజకీయ పార్టీలుకాదు..వ్యాపార పార్టీలు

రాజకీయ పార్టీలుకాదు..వ్యాపార పార్టీలు కేంద్రంలో రైతులపై నల్ల చట్టాలతో నడ్డి విరుస్తున్నారు రాష్ట్రంలో గిరిజన దళితు రైతుల భూములను లాక్కుంటున్నారు రాష్ట్రంలో విద్యావ్యవస్థ ప్రైవేటు చేతుల్లోకి ఫీజు రియంబర్స్‌మెంట్‌ ‌లేక విద్యార్థుల కలలు చెదిరిపోతున్నాయి నవ భారతావని కోసం ప్రజలు నాంది పలకాలి జడ్చర్ల సభలో రాహుల్‌ ‌గాంధీ టిఆర్‌ఎస్‌, ‌బిజెపి పార్టీలు రాజకీయ పార్టీలు…

‘‘‌హుజురాబాద్‌ ‌లో చూసినం డబ్బులు ఇస్తే తీసుకునే వోటర్లు..కాస్త..ఎందుకు ఇవ్వవు.? అని అభ్యర్థులను నిలదీసే వరకు వచ్చింది. ఇది మునుగోడు లో పునరావృతం కాక తప్పదేమో.! భవిష్యత్తు ఎన్నికల్లో డబ్బుల పంపకం అనేది అనవాయితి కావొచ్చేమో.!సామాన్య వ్యక్తులు పోటి చేయకపోవొచ్చేమో..మొత్తంగా ఈ పరిణామాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టుకాబోతున్నాయి.ఎన్నికల సంఘాన్ని,ఎన్నికల ను సమర్థవంతంగా నిర్వహించిన టి.ఎన్‌.‌శేషన్‌ ‌లాంటి…

భీష్ముడు

వారికి తగిన సంబంధాల కోసం ప్రయత్నించి గాంధార రాజు సుబలుని కుమార్తె గుణశీల, రూపవతి అని విని గాంగేయుడు గాంధారదేశానికి దూతను పంపించాడు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడని తెలిసి సుఖులుడు విచారించినా, ఆ తరువాత శకునికి తన సోదరిని హస్తినాపురానికి తీసుకువెళ్ళమన్నాడు. తనకు కాబోయే భర్త అంధుడని తెలిసి, గాంధారి తాను కూడా తన కనులను వస్త్రంతో…

మునుగోడులో మొయినాబాద్‌ ‌ప్రభావం

మొయినాబాద్‌ ‌ఘటన మునుగోడుపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల కింది వరకు దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఈ ఉప ఎన్నికలో గెలుపు తమదేనంటే తమదని ధీమాను వ్యక్తం చేస్తూ వొచ్చాయి. అయితే మొయినాబాద్‌ ‌సంఘటన ఒక్కసారే అన్ని పార్టీలను కుదిపేసింది. ఈ ఘటన ఆయా…

కొమ్ము కోయ కళాకారులతో రాహుల్   నృత్యం 

కొమ్ము కోయ కళాకారులతో రాహుల్  నృత్యం Name(required) Email(required) Website Message Submit   *ఆదివాసీల కళారూపం గురించి వివరించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క *భారత్ జోడో యాత్రలో ఆకట్టుకున్న కొమ్ముకోయ కళారూపం భారత్ జోడో యాత్ర కల్చరల్ కమిటీ చైర్మన్, సీఎల్పీ నేత, భట్టి విక్రమార్క ఏర్పాటు చేసిన  ఖమ్మం జిల్లా ఆదివాసీలు…

తెలంగాణలో నాలుగో రోజు రాహుల్ పాదయాత్ర..

మహబూబ్ నగర్ జిల్లా యాత్రలో పాల్గొన్న విద్యార్థి సంఘం నాయకులు తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నాలుగో రోజు కొనసాగుతుంది. శనివారం ఉదయం ధర్మాపూర్ నుంచి రాహుల్ పాదయాత్రను ప్రారంభించారు. ఈరోజు రాహుల్ పాదయాత్ర మహబూబ్ నగర్‌ మీదుగా జడ్చర్ల వరకు సాగనుంది. ఈరోజు 20.3 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ పాదయాత్ర…

1 ‌నుంచి అందుబాటులోకి టైమ్‌స్లాట్‌ ‌టోకెన్లు టీటీడీ చైర్మన్‌ ‌సుబ్బారెడ్డి వెల్లడి

తిరుమల: తిరుమలలోని శ్రీవారిని దర్శించుకునేందుకు నవంబర్‌ 1 ‌నుంచి టైమ్‌స్లాట్‌ ‌సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్‌ ‌సుబ్బారెడ్డి తెలిపారు. టోకెన్లు తిరుపతిలో అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.డిసెంబర్‌ 1 ‌నుంచి బ్రేక్‌ ‌దర్శన సమయాల్లో మార్పులు చేస్తున్నామని వివరించారు. ఉదయం 8.30 నుంచి బ్రేక్‌దర్శనాలు ప్రారంభమవుతాయని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు తిరుమలలోని టీటీడీ ఉద్యోగులకు…