NEWS

NEWS

మునుగోడు ఉప ఎన్నికలపై వివిధ రకాల చర్చ ..!

‘‘‌శివగూడెం, మర్రిగూడా, డిండి ప్రాజెక్టు, ఉమ్మడి జిల్లాలోని పూర్తికాని ప్రాజెక్టులు నేటికీ పూర్తి చేయలేదు. ఆయా ప్రాజెక్టుల కింద భూ నిర్వాసితులకు నష్టం పరిహారం చెల్లించలేదు. మునుగోడులో అనేక సమస్యలు పెరుకుపోయాయి, వాటిని ఎందుకు అధికారంలో ఉన్న పార్టీలు న్యాయం చేయలేకపోయాయి. ఎన్నికలు వచ్చినప్పుడు తప్ప ప్రజలు గుర్తుకురాని అధికారంలో ఉన్న పార్టీలకు ప్రజలు బుద్ధి…

రాష్ట్రంలో రేపటి నుంచి భారత్‌ ‌జోడో..

మహబూబ్‌ ‌నగర్‌, ‌ప్రజాతంత్ర: ఆదివారం తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించిన రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో యాత్ర మూడు రోజుల విరామం తరువాత రేపు మళ్లీ ప్రారంభం కానుంది. ఈ నెల 23న యాత్ర కృష్ణా మండలం బ్రిడ్జి నుంచి థై రోడ్‌ ‌వరకు నాలుగు కిలోమీటర్లు కొనసాగింది. దీపావళి పండుగ 3 రోజుల విరామం తరువాత…

హరి హరాదుల ప్రియమాసం కార్తీకం

హరిహరాదులకు ప్రీతి పాత్రమైన మాసం కార్తీక మాసం. దీపావళి మరు సటి రోజు నుంచి పవిత్ర కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ నెల రోజులూ భక్తులు నిత్యం శివనామం స్మరిస్తారు. పురాణ కాలం నుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకత సంతరిం చుకుంది. ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తులు కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ప్రాధాన్యత…

వోటును శాసిస్తున్న నోటు..

‘‘‌నల్లగొండ జిల్లాకు చెందిన చొల్లేటి ప్రభాకర్‌ అనే వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి. ఈయన మాజీ ఐఏఎస్‌ అధికారి. తన హయాంలో సుమారు 12 ఎన్నికలను చూశారు. తన సర్వీసు మొత్తంలో ఒక్కపైసా అవినీతి చేయని అధికారి.మునుగోడు రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం దగ్గర వోటు అమ్ముకోకూడదంటూ ప్లకార్డు పట్టుకుని నిలబడే పరిస్థితి వచ్చిందంటే వోటు మీద డబ్బు…

నిరంతర కార్తీక దీపం

స్వార్ధమనే తామస భావంతో కఠినత్వం కారు చీకటిలా కమ్మిన ఇలలో సంకుచిత తత్వాన్ని ధరించిన సమాజ సమూహాలలో… హృదయసంద్రాలలో ఆర్ద్రతా వత్తులు పేనుకొని, అనుబంధాల దీప్తులు ప్రజ్వలింపచేసి, మనోవాంచితాల చైతన్య కాగడాలు ముట్టిస్తూ, ఆప్యాయతా వెలుగుల్ని పోగేసుకుంటూ, మనిషే ఒక మానవత్వ దీపమై గోరంత దీపాన్ని వెలిగిస్తే అది కొండంత వెలుగునివ్వదా? అజ్ఞాన తిమిరాన్ని బాపే…

మూడు పార్టీలకు ముఖ్యం…‘మునుగోడు’

మునుగోడు భవితవ్యం మరో పది రోజుల్లో తేలనుంది. ఈ నియోజకవర్గంలోని దాదాపు రెండున్నర లక్షల మంది వోటర్లు ఎవరికి పట్టం కట్టబోతున్నారన్నది వొచ్చే నెల మూడవ తేదీన తేలనుంది. ఇక్కడ నలభై ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ పోటీ మాత్రం ప్రధానంగా మూడు పార్టీల మధ్యే కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలోని వోటర్లలో…

‌బ్రిటన్‌ ‌ప్రధానిగా భారత సంతతి రుషిసునాక్‌

28‌న ప్రమాణ స్వీకారం మోర్తాంట్‌ ‌తప్పుకోవడంతో రుషికి మార్గం సుగమం భారతీయ సంతతి వ్యక్తి ఎన్నిక కావడంతో సర్వత్రా హర్షం ఎట్టకేలకు బ్రిటన్‌ ‌ప్రధాన మంత్రి పదవికి రుషి సునాక్‌ ఎన్నికయ్యారు. ప్రిన్స్ ‌ఛార్లెస్‌ను కలుసుకున్‌ ‌తరవాత ప్రధానిగా సునాక్‌ ‌పేరును ఆయన ప్రకటిస్తారు. అయితే ఆయన ప్రధాని పదవి చేపట్టేందుకు ఇప్పటికే మార్గం సుగమం…

ఈ దీపావళి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి…

లక్ష్మీ నారాయణుని అనుగ్రహంతో అన్నింటా శుభం చేకూరాలి ప్రజలకు మంత్రి హరీష్ రావు దీపావళి శుభాకాంక్షలు రాష్ట్ర, సిద్దిపేట జిల్లా ప్రజలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు దీపావళి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియ జేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చీకటిని పారద్రోలి వెలుగునిచ్చే దీపావళి పర్వదినం ప్రజల జీవితాల్లో కొత్త…

భారత్ జోడో  యాత్ర కు మూడు రోజులు విరామం 27న ఉదయం పున: ప్రారంభం

భారత్ జోడో  యాత్ర కు మూడు రోజులు విరామం 27న ఉదయం పున ప్రారంభ మహబూబ్ నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23: దేశ సమైక్యత కోసం కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం ఉదయం మొదటిరోజు తెలంగాణ రాష్ట్రా లో ప్రారంభమైంది కృష్ణ మండలం బ్రిడ్జి వద్ద నుండి…

దేశ సమైక్యత కోసమే భారత్ జూడో యాత్ర

ఆర్ఎస్ఎస్ బిజెపిలు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు యాత్రను ఏ శక్తి అడ్డుకోలేదు పులకించిన కృష్ణ మండలం కాంగ్రెస్ శ్రేణుల్లో పెరిగిన ఆత్మస్థైర్యం రాహుల్ గాంధీకి జన నీరాజనాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతో రాహుల్ గాంధీకి ఘన స్వాగతం మహబూబ్ నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23 :సెక్యులర్ భారతదేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతూ కుట్రలు చేస్తున్నారని దేశ…