NEWS

NEWS

కమలాన్ని చీపురుతో ఊడ్చేసే యత్నం

గుజరాత్‌లో కమలాన్ని చీపురుతో ఊడ్చేసే ప్రయత్నంలో ఆమ్‌ ఆద్మీ (ఆప్‌) ‌పార్టీ తీవ్రంగా కృషి చేస్తున్నది. రెండున్నర దశాబ్దాలకు పైగా ఇక్కడ అధికారంలో కొనసాగుతున్న భారతీయ జనతాపార్టీని గద్దె దింపాలని ఆప్‌తో పాటు కాంగ్రెస్‌కూడా విశ్వప్రయత్నం చేస్తోంది. దీంతో ఇరవై ఏడు సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ఏలుతున్న బిజెపి ఇప్పుడు గట్టి పోటీనే ఎదుర్కోవాల్సి వొస్తున్నది.…

పుస్తకం మస్తకాన్ని స్ఫృశించాలి

ఆలోచనా శక్తి, వివేకం కేవలం మంచి పుస్తకాలను చదవడం వలనే ఏర్పడతాయి. గతతరం నీతివంతంగా జీవించిందంటే దానికి కారణం  మంచి విషయాలను వినడం,చదవడం వంటి మంచి లక్షణాలవలన సాధ్యపడింది. నేటి పరిస్థితులు తద్విరుద్ధంగా ఉన్నాయి.మానవ సంబంధాలు ధ్వంసమై,విలువలు మృగ్యమై నగ్నత్వం నాట్యమాడుతున్న నేటి తరుణంలో మనకు కర్తవ్య నిర్దేశనం చేసే గురువు కావాలి. అలాంటి గురువే…

మునుగోడు ఓటమితో తీవ్ర నైరాశ్యంలో బీజేపీ ..!

రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన ఎన్నిక ఏదైనా కేసీఆర్‌ ‌వ్యూహామే.టీఆర్‌ఎస్‌ ‌రెండుసార్లు అధికారంలోకి రావడానికి కేసీఆర్‌ ‌వ్యూహాలే విజయానికి కారణం. రాజకీయాలన్నాక ఎన్నికల్లోనే కాదు, ప్రతి వ్యవహారంలోనూ వ్యూహాత్మకంగా ముందుకు పోవలసి ఉంటుంది.ఈ దేశం సర్వమత సంగమం,బీజేపీ తన రాజకీయ అవసరాలకోసం హిందువులను అడ్డుపెట్టుకొని రాజ్యం ఏలుతుంది.తెలంగాణ భిన్న మతాల నిలయం.అన్న విషయాన్ని జ్ఞానం ఉన్న…

ఉ‌క్రెయిన్‌లో శాంతి స్థాపనకు కృషి జరగాలి

చమురు రవాణాలో అవాంతరాలు లేకుండా చూడాలి జి-20 సదస్సులో ప్రధాని మోదీ పిలుపు బైడన్‌తో పలు అంశాలపై చర్చలు ఉ‌క్రెయిన్‌లో శాంతి స్థాపనకు సరైన మార్గం కనుగొనాలని ప్రపంచదేశాలకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. రెండో ప్రపంచ యుద్ధంలో శాంతి నెలకొల్పేందుకు అప్పటి దేశాధినేతలు చాలా ప్రయత్నాలు చేశారని, మరోసారి అలాంటి ప్రయత్నాలు రష్యా-…

జాతీయ కబడ్డీ పోటీలకు క్రీడాకారుల ఎంపిక ఏపి హైకోర్టు కీలక ఆదేశాలు

ఏపీ హైకోర్టుకు శాప్‌ ఎం‌డీ ప్రభాకర్‌రెడ్డి హాజరయ్యారు. 17న ఉత్తరాఖండ్‌లో జరిగే జాతీయ జూనియర్‌ ‌కబడ్డీ పోటీలకు ఎందుకు క్రీడాకారులను ఎంపిక చేయలేదని హైకోర్టు శాప్‌ ఎం‌డీ ప్రభాకర్‌రెడ్డిని ప్రశ్నించింది. సెలక్షన్‌ ‌తన పరిధిలోనిది కాదని శాప్‌ ఎం‌డీ ప్రభాకర్‌రెడ్డి హైకోర్టుకు తెలిపారు. రెండు జట్ల మధ్య విభేదాలు ఉన్నాయని శాప్‌ ఎం‌డీ పేర్కొన్నారు. యలమంచిలి…

వచ్చే ఎన్నికల్లో మళ్లీ టిడిపిదే గెలుపు

బాదుడే బాదుడు కార్యక్రమంలో నేతల ధీమా వచ్చే ఎన్నికల్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని పార్టీ నేతలు అన్నారు. బడుగు బలహీన వర్గాల్లో చీకట్లను తొలగించడం ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని, అవి ప్రజలకు వివరించేందుకే బాదుడే…

జోడో యాత్రతో మళ్లీ ప్రజలకు చేరువవుతున్నాం: కేంద్ర మాజీ మంత్రి జైరామ్‌ ‌రమేశ్‌

కాంగ్రెస్‌ ‌పార్టీ నేత రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర తాము మర్చిపోయిన ఇంటింటి పరిచయ కార్యక్రమాన్ని గుర్తు చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నేత జైరాం రమేష్‌ ‌తెలిపారు. మేం అధికారంలో ఉన్నప్పుడే ఇంటింటి పరిచయ కార్యక్రమాన్ని మర్చిపోయాం.. కానీ ఇప్పుడు భారత్‌ ‌జోడో యాత్ర ఆ విషయాలన్నీ…

సిట్‌ ‌విచారణలో పారదర్శకత ఉంటుందన్న నమ్మకం

హైకోర్టు ఆదేశాలను స్వాగతించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 15 : ‌నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్‌ ‌జడ్జి పర్యవేక్షణలో సిట్‌ ‌విచారణ జరపాలన్న హైకోర్టు నిర్ణయాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌స్వాగతించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జారీ చేసిన ఉత్తర్వులపై సంతృప్తి వ్యక్తంచేశారు.…

మంచి మిత్రుడిని కోల్పాయాను: సిఎం కెసిఆర్‌

మంచి మిత్రుడిని కోల్పాయాను కృష్ణ భౌతిక కాయం వద్ద సిఎం కెసిఆర్‌ ‌నివాళి కుటుంబ సభ్యులకు పరామర్శ..ప్రభుత్వ లాంఛనాలతో నేడు అంత్యక్రియలు మంత్రులు, ఎంపిలు నివాళి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర: తానో మంచి మిత్రుడిని కోల్పోయానని కృష్ణ మృతిపై సిఎం కెసిఆర్‌ ‌వ్యాఖ్యానించారు. కృష్ణ మంచి నటుడే గాకుండా, ఓ ఎంపిగా దేశానికి అద్భుత సేవ చేశారని,…

ఊరూ వాడా తేడా లేకుండా అభివృద్ధి ఫలాలు

మారూమూల ప్రాంతాల్లో కూడా మెడికల్‌ ‌కాలేజీలు తెలంగాణ అభివృద్ధి నమూనా దేశానకే దిక్సూచి కాలేజీల ప్రారంభం సందర్భంగా సిఎం కెసిఆర్‌ ‌వెల్లడి రాష్ట్రంలో ఏ పథకం తెచ్చినా ఈ..ఆ ఊరు తేడా లేకుండా..చిల్లర రాజకీయ వివక్షలు లేకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రగతి భవన్‌లో వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా మెడికల్‌ ‌కాలేజీలను…