NEWS

NEWS

షెడ్యూల్‌ ‌ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు

ముందస్తు ఊహాగానాలకు కెసిఆర్‌ ‌చెక్‌ ‌బిజెపి దూకుడుకు అడ్డుకట్ట వేయాల్సిందే ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఇడి, ఐటి దాడులకు బెదరాల్సిన పనిలేదు పాతవారికే మళ్లీ టిక్కెట్లు పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో సిఎం కెసిఆర్‌ ‌స్పష్టీకరణ తెలంగాణలో యథావిధిగా షెడ్యూల్‌ ‌ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని సిఎం కెసిఆర్‌ ‌స్పష్టం చేశారు. ముందస్తు ఊహాగానాలను కెసిఆర్‌…

కానరాని మీడియా స్వేచ్చ…

‘‘‌నేడు మీడియా సంస్థలను డబ్బులు సంపాదించే పెట్టుబడి దారులు నడుపుతున్నారు తప్ప సంపాదకులకు ఎలాంటి స్వేచ్ఛ లేకుండా. పోతోంది. సంపాదన, అధికారం ధ్యేయాలైన మీడియా నిర్వాహకులు వార్తలను అమ్ము కోవటానికి ఏమాత్రం వెనకాడటం లేదు. ఈ కారణంగానే గతంలో, ప్రస్తుతం ఎవరు అధికారంలో వున్నా మీడియాను పూర్తిగా తమ చెప్పుచేతల్లోకి తీసుకొనేందుకు ప్రయత్నిచడం కొనసాగు తున్నది.’’…

తెలుగు సినిమాకు వన్నెలద్దిన అభినవ అల్లూరి

‘‘‌మానవత్వంతో మూర్తీభవించిన ఘట్టమనేని మంచి నటుడు, బాధ్యతగల పౌరుడు, వివాదాలెరుగని వీరుడు, అభిమానుల గుండెల్లో నిలిచిన అద్వితీయుడిగా 2,500లకు పైగా అభిమాన సంఘాల మనసు దోచిన మన నటశేఖరుడు నేటి తరం నటీనటులకు దిక్సూచిగా నిలిచారు.’’ (టాలీవుడ్‌ ‌సూపర్‌ ‌స్టార్‌ ‌నటశేఖరుడు కృష్ణ అంతిమ శ్వాస వార్తకు స్పందనగా) నిన్నటి టాలీవుడ్‌ ‌తార రాలిపోయింది. యన్టీఆర్‌,…

నేటి..మనుషుల తీరు

దూరపు కొండలు నునుపు అన్న చందం.. దూరం దూరంగా ఉంటేనే మనుషుల మధ్య ప్రేమలు, అనురాగ ఆత్మీయతలు.. దగ్గరగా ఉండ వలసి వస్తే మాత్రం ఈర్షా ద్వేషాలు..! దూరం దూరం ఉంటేనే కొండంత ప్రేమలు దగ్గరికొస్తే మాత్రం అసూయ అసహనాలు.! దూరం లో ఉంటే తొండల్లా తలూపుతారు.. దగ్గర లో చేరువయితే ఊసరవెల్లిలా మారుతారు! మబ్బుల్లో…

ఆరోగ్య తెలంగాణా..!

తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చరిత్ర ఆవిష్కతం అయ్యింది. వైద్య రంగంలో నూతన విప్లవం తీసుకుని వచ్చిన ఘనత కెసిఆర్‌దే. ఇప్పటికే వైద్యరంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా హాస్పిటల్స్ ‌తీర్చిదిద్ది సౌకర్యాలను కల్పిస్తూ వొస్తున్న ప్రభుత్వం ఏకంగా ఎనిమిది కాలేజీలకు జీవం పోసింది. ప్రతి ప్రభుత్వదవాఖానాలో పరీక్షలన్నీ జరిగేలా అధునాతన మిషినరీని ఏర్పాటు చేశారు. అధునాతన…

దిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం

అభిషేక్‌ ‌బోయినపల్లి, విజయ్‌ ‌నాయర్‌లను అదుపులోకి తీసుకున్న ఇడి న్యూ దిల్లీ, నవంబర్‌ 14 : ‌దిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అభిషేక్‌ ‌బోయినపల్లి, విజయ్‌ ‌నాయర్‌ను ఇడి అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం అభిషేక్‌, ‌విజయ్‌ ‌సిబిఐ అదుపులో ఉన్నారు. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఇద్దరిని ఇడి అదుపులోకి తీసుకుంది. బెయిల్‌ ‌పిటిషన్‌పై…

నేడు టిఆర్‌ఎస్‌ ‌రాష్ట్ర కార్యవర్గం భేటీ

కెసిఆర్‌ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం సమావేశం జాతీయ రాజకీయాలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం భేటీపై సర్వత్రా చర్చ…మరోమారు సమావేశం కావడంపై ఆసక్తి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర: ‌వరుసగా రెండోసారి టిఆర్‌ఎస్‌ ‌కార్యవర్గ భేటీ ఇప్పుడు తెలంగాణలో హాట్‌ ‌టాపిక్‌గా మారింది. ఈ భేటీలో ఏం చర్చిస్తారన్నదానిపై టిఆర్‌ఎస్‌ ‌నేతలు పరస్పరం చర్చించు కుంటున్నారు.…

పంజాబ్‌లో గన్‌ ‌కల్చర్‌పై నిషేధం సిఎం మాన్‌ ‌నిర్ణయాన్ని స్వాగతిస్తున్న నేతలు

State CM Bhagwant Singh రోజురోజుకు పెరిగిపోతున్న గన్‌ ‌కల్చర్‌పై, విద్వేషపూరిత ప్రసంగాలపై పంజాబ్‌ ‌ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. అక్కడ గన్‌కల్చర్‌పై ప్రభుత్వం విధించిన నిషేధంపై పలువురు సానుకూల స్పందన వ్యక్తం అవుతోంది. రాష్ట్రంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత భగవంత్‌ ‌సింగ్‌ ‌మాన్‌ ‌ప్రభుత్వం.. పంజాబ్‌లో ఎంతో కాలంగా భాగమైపోయిన గన్‌ ‌కల్చర్‌పై…

గుజరాత్‌లో బిజెపికి గుణపాఠం తప్పదు రాజస్థాన్‌ ‌సిఎం గెహ్లాట్‌ ‌వెల్లడి

గుజరాత్‌ ఎన్నికల్లో బిజెపికి ఈసారి గుణపాఠం తప్పదని కాంగ్రెస్‌ ‌విమర్శించింది. డిసెంబర్‌ 1 ‌నుంచి 5 వరకు జరుగనున్నాయి. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు ప్రధానంగా బిజెపి, కాంగ్రెస్‌, ఆమ్‌ఆద్మీపార్టీల మధ్య ఉండబోతుంది. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది కనుక గుజరాత్‌ ‌ప్రజలు బిజెపికి తగిన గుణపాఠం చెప్పనున్నారని రాజస్థాన్‌ ‌ముఖ్యమంత్రి అశోక్‌ ‌గెహ్లాట్‌ అన్నారు. ద్రవ్యోల్బణం,…

ములాయం స్మారకం వద్ద అఖిలేశ్‌, ‌డింపుల్‌ ‌నివాళి

ములాయం స్మారకం వద్ద అఖిలేశ్‌, ‌డింపుల్‌ ‌నివాళి ‌లక్నో, నవంబర్‌ 14 : ‌సమాజ్‌వాదీ పార్టీ నాయకురాలు డింపుల్‌ ‌యాదవ్‌, ‌పార్టీ అధినేత అఖిలేష్‌ ‌యాదవ్‌… ‌పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ములాయం సింగ్‌ ‌యాదవ్‌కు ఇటావాలోని సైఫాయ్‌లోని ఆయన స్మారక చిహ్నం వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు. క ఉత్తర్‌ ‌ప్రదేశ్‌లోని మెయిన్‌పురీ స్థానం నుంచి…