NEWS

NEWS

క్యాసినో కేసులో ఈడి దూకుడు

క్యాసీనో, హవాలా కేసులో ఆరోపణలపై ఈడి అధికారులు తలసాని మహేష్‌ ‌యాదవ్‌, ‌తలసాని ధర్మేంద్ర యాదవ్‌లను బుధవారం ప్రశ్నించారు. వీరిని మనీలాండరింగ్‌ ‌వ్యవహారంలో ప్రశ్నిస్తున్నారు. క్యాసినో, హవాలా కేసుల్లో ఆరోపణలపై విచారణ జరుపుతున్నారు. వారికి చెందిన గత నాలుగేళ్ల ఆర్థికలావాదేవీలపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ ఎల్‌.‌రమణ, డిసిసిబి చైర్మన్‌ ‌దేవేందర్‌ ‌రెడ్డికి…

రాష్ట్రంలో జాకీ పెట్టుబడులు 7వేల మందికి ఉపాధి దక్కుతుందంటూ కెటిఆర్‌ ‌ట్వీట్‌

తెలంగాణ రాష్టాన్రికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తాజాగా జాకీ గార్మెంట్‌ ‌ఫ్యాక్టరీ కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు జాకీ కంపెనీ ప్రతినిధులు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నట్లు కేటీఆర్‌కు వారు వివరించారు. సందర్భంగా కేటీఆర్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. జనాల్లో పాపులారిటీ…

సేవాతత్పరతలో ఎప్పుడూ ముందే

కృష్ణ దానగుణంపై చిత్రసీమలో చర్చ సేవాతత్పరతే కాదు, కృతజ్ఞత కలిగిన వ్యక్తిత్వం కృష్ణకు ఉంది. తనకు తొలి సినిమా అవకాశం ఇచ్చిన ఆదుర్తి సుబ్బారావు మరణించినప్పుడు అవుట్‌డోర్‌ ‌షూటింగులో వున్న కృష్ణ ఆదుర్తి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ప్రముఖ వార్తాపత్రిక ’ద హిందూ’ వినియోగించే ప్రత్యేక విమానంలో వెళ్లారు. ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు ఆదుర్తి సొంత…

‘‘ దేశ భవిష్యత్తును మార్చే శక్తి విద్యార్థులదే ’’

‘‘‌నేడు విద్యార్థులు సినిమాలు, షికార్లతో కాలం వెల్ల తీస్తున్నారు.నిత్యం వాట్సాప్‌,‌పేస్‌ ‌బుక్‌,ఇం‌స్టాగ్రాం, ట్విట్టర్‌ ‌లలొ విహరిస్థువు న్నారు.దేశ భక్తి, సయితం సన్నగిల్లు తుంది. వస్థ్రాధారన, మార్చుకుంటూ, గడ్డములు మీసములు పెంచుతూ విదేశీ సంస్కృతి ని అలవాటు చేసుకుంటూ వుంటున్నారు. కాలేజీ లకు డుమ్మా కొట్టడం, పార్క్, ‌పబ్బు లకు వెళ్లి టైం పాస్‌ ‌చేయడం, విచ్చల…

కమలాన్ని చీపురుతో ఊడ్చేసే యత్నం

గుజరాత్‌లో కమలాన్ని చీపురుతో ఊడ్చేసే ప్రయత్నంలో ఆమ్‌ ఆద్మీ (ఆప్‌) ‌పార్టీ తీవ్రంగా కృషి చేస్తున్నది. రెండున్నర దశాబ్దాలకు పైగా ఇక్కడ అధికారంలో కొనసాగుతున్న భారతీయ జనతాపార్టీని గద్దె దింపాలని ఆప్‌తో పాటు కాంగ్రెస్‌కూడా విశ్వప్రయత్నం చేస్తోంది. దీంతో ఇరవై ఏడు సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ఏలుతున్న బిజెపి ఇప్పుడు గట్టి పోటీనే ఎదుర్కోవాల్సి వొస్తున్నది.…

పుస్తకం మస్తకాన్ని స్ఫృశించాలి

ఆలోచనా శక్తి, వివేకం కేవలం మంచి పుస్తకాలను చదవడం వలనే ఏర్పడతాయి. గతతరం నీతివంతంగా జీవించిందంటే దానికి కారణం  మంచి విషయాలను వినడం,చదవడం వంటి మంచి లక్షణాలవలన సాధ్యపడింది. నేటి పరిస్థితులు తద్విరుద్ధంగా ఉన్నాయి.మానవ సంబంధాలు ధ్వంసమై,విలువలు మృగ్యమై నగ్నత్వం నాట్యమాడుతున్న నేటి తరుణంలో మనకు కర్తవ్య నిర్దేశనం చేసే గురువు కావాలి. అలాంటి గురువే…

మునుగోడు ఓటమితో తీవ్ర నైరాశ్యంలో బీజేపీ ..!

రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన ఎన్నిక ఏదైనా కేసీఆర్‌ ‌వ్యూహామే.టీఆర్‌ఎస్‌ ‌రెండుసార్లు అధికారంలోకి రావడానికి కేసీఆర్‌ ‌వ్యూహాలే విజయానికి కారణం. రాజకీయాలన్నాక ఎన్నికల్లోనే కాదు, ప్రతి వ్యవహారంలోనూ వ్యూహాత్మకంగా ముందుకు పోవలసి ఉంటుంది.ఈ దేశం సర్వమత సంగమం,బీజేపీ తన రాజకీయ అవసరాలకోసం హిందువులను అడ్డుపెట్టుకొని రాజ్యం ఏలుతుంది.తెలంగాణ భిన్న మతాల నిలయం.అన్న విషయాన్ని జ్ఞానం ఉన్న…

ఉ‌క్రెయిన్‌లో శాంతి స్థాపనకు కృషి జరగాలి

చమురు రవాణాలో అవాంతరాలు లేకుండా చూడాలి జి-20 సదస్సులో ప్రధాని మోదీ పిలుపు బైడన్‌తో పలు అంశాలపై చర్చలు ఉ‌క్రెయిన్‌లో శాంతి స్థాపనకు సరైన మార్గం కనుగొనాలని ప్రపంచదేశాలకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. రెండో ప్రపంచ యుద్ధంలో శాంతి నెలకొల్పేందుకు అప్పటి దేశాధినేతలు చాలా ప్రయత్నాలు చేశారని, మరోసారి అలాంటి ప్రయత్నాలు రష్యా-…

జాతీయ కబడ్డీ పోటీలకు క్రీడాకారుల ఎంపిక ఏపి హైకోర్టు కీలక ఆదేశాలు

ఏపీ హైకోర్టుకు శాప్‌ ఎం‌డీ ప్రభాకర్‌రెడ్డి హాజరయ్యారు. 17న ఉత్తరాఖండ్‌లో జరిగే జాతీయ జూనియర్‌ ‌కబడ్డీ పోటీలకు ఎందుకు క్రీడాకారులను ఎంపిక చేయలేదని హైకోర్టు శాప్‌ ఎం‌డీ ప్రభాకర్‌రెడ్డిని ప్రశ్నించింది. సెలక్షన్‌ ‌తన పరిధిలోనిది కాదని శాప్‌ ఎం‌డీ ప్రభాకర్‌రెడ్డి హైకోర్టుకు తెలిపారు. రెండు జట్ల మధ్య విభేదాలు ఉన్నాయని శాప్‌ ఎం‌డీ పేర్కొన్నారు. యలమంచిలి…

వచ్చే ఎన్నికల్లో మళ్లీ టిడిపిదే గెలుపు

బాదుడే బాదుడు కార్యక్రమంలో నేతల ధీమా వచ్చే ఎన్నికల్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని పార్టీ నేతలు అన్నారు. బడుగు బలహీన వర్గాల్లో చీకట్లను తొలగించడం ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని, అవి ప్రజలకు వివరించేందుకే బాదుడే…