NEWS

NEWS

టెక్‌ ‌సామ్రాజ్యాన్ని కలవరపరుస్తున్న ట్విట్టర్‌

‌వరుసా ఉద్యోగుల తొలగింపుపై ఆందోళన న్యూయార్క్, ‌నవంబర్‌ 14 : ఎలన్‌ ‌మస్క్ ‌ట్విట్టర్‌ ఉద్యోగులకు, టెక్‌ ‌సామ్రాజ్యాలన్నింటికీ మరోసారి షాక్‌ ఇచ్చాడు. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా దాదాపు 4400 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను జాబ్‌ ‌నుంచి తొలగించాడు. విటర్‌ ‌లో ఉద్యోగుల తొలగింపు పక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది. ట్విటర్‌ ‌కొనుగోలు చేసినప్పటి నుంచి…

మొయినాబాద్‌ ‌ఫామ్‌ ‌హౌస్‌ ‌కేసులో… నిందితుల బెయిల్‌ ‌పిటిషన్‌ ‌కొట్టేసిన ఎసిబి కోర్టు

మొయినాబాద్‌ ‌ఫామ్‌ ‌హౌస్‌ ‌కేసులో నిందితుల బెయిల్‌ ‌పిటిషన్‌ను నాంపల్లి ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ప్రభుత్వ తరపు లాయర్‌ ‌వాదనలతో ఏసీబీ కోర్టు ఏకీభవించింది. దర్యాప్తు సమయంలో నిందితులకు బెయిల్‌ ‌మంజూరు చేస్తే కేసును, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పబ్లిక్‌ ‌ప్రాసిక్యూటర్‌ ‌వాదనలు వినిపించారు. మరోవైపు ఇదే కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్‌…

బలవంతపు మతమార్పిడులు తీవ్ర సమస్య

పిల్‌ ‌దాఖలైన సందర్భంగా సుప్రీమ్‌ ‌కోర్టు వ్యాఖ్య అఫిడవిట్‌ ‌దాఖలుకు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశం న్యూ దిల్లీ: ‌బలవంతపు మతమార్పిడి చాలా తీవ్రమైన సమస్య అని సుప్రీమ్‌ ‌కోర్టు పేర్కొంది. దేశ భద్రతపై ఇది ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో బలవంతపు మతమార్పిడులను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యల వివరాలను…

మన యువ తరాలకు మన బడులు ఇచ్చే భద్రత ఏది?

‘‘ఇం‌కా మనం ఈ బడులలో ఉన్న డిజిటల్‌ ‌గ్రంథాలయాల సంఖ్య పరిస్థితి చూస్తే అది మరి దారుణం కేవలం 772 బడులలో మాత్రమే డిజిటల్‌ ‌లైబ్రరీలు అందుబాటులో ఉన్నాయి, ఈ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్‌ ‌వరల్డ్ అని ఉపన్యాసాలు దంచుతున్నాయి కానీ మన భావితరాలు నేర్చుకునే బడులలో కనీస డిజిటల్‌ ‌వసతులు లేకపోవడం…

అదుపుతప్పుతున్న- అందమైన బాల్యం

‘‘‘‌నేటి బాలలే రేపటి పౌరులు’ అన్నారు. కానీ, నేడు బాల్యం అదుపుతప్పుతోంది. వయసుకు మించిన ఆలోచనలతో పరుగులు పెడుతూ, జీవితానికి అర్థం ఏమిటో తెలియక, నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోతూ, ఏమి సాధించలేక నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నది. ఏ పని చెప్పినా, చేయాలన్నా పెద్దల మాటకు ఎదురు చెప్పడమే. పిల్లలందరికీ నేడు ఆనవాయితీగా మారిపోయింది. పిల్లలు నేడు…

డబ్బు రాక్షసి

ఆస్తి గాలి సోకి స్వార్థం కారుమబ్బులా కమ్మేయగా, ఈర్ష్య,అసూయలు మనిషితనానికి ముసుగు కప్పేయగా, మనసుపొరల్లోని మానవత్వం మసకబారిన క్షణాల్లో బంధుత్వం కాలం చెల్లిన పదమై సహాయం కోసం చేసిన ఆర్తనాదాలు కంచే మింగేయగా మరో అబల ప్రాణం గాలిలో కలిసిపోయింది.ఓ మనిషీ! మానవత్వం నీ సహజ గుణం, దానవత్వం నీవు నేర్చిన దుర్గుణం. పశుతత్వం,క్రూరత్వం మాని…

నేడు టిఆర్‌ఎస్‌ఎల్పీ మేధో మథనం

నేడు టిఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం కాబోతున్నది. ఈ సమావేశానికి ఎంపీలు, ఎంఎల్యేలు, పార్టీ కార్యవర్గ సభ్యులు విధిగా హాజరు కావాలని పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశించినట్లు తెలుస్తున్నది. మునుగోడు ఉప ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో త్వరితగతిన జరుగుతున్న అనేక మార్పుల నేపథ్యంలో ఏర్పాటు చేస్తున్న ఈ సమావేశం అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నారు.…

రామప్పను సందర్శించిన అమెరికా దేశస్థుడు

రామప్పను సందర్శించిన అమెరికా దేశస్థుడు వెంకటాపూర్ ,ప్రజాతంత్ర, నవంబర్ 13: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సుప్రసిద్ధ రామప్ప దేవాలయాన్ని ఆదివారం అమెరికా దేశస్థుడు మిరిగ్రమ్ సందర్శించారు. అర్చకులు  అమెరికా దేశస్థున్ని  సాదరంగా స్వాగతం పలుకగా రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.  అనంతరం టూరిజం గైడ్ లు గోరంట్ల విజయకుమార్, తాడబోయిన వెంకటేశ్ ల నుంచి రామప్ప…

కాళోజీలా ప్రశ్నించే మనుషులు కావాలే

కాళోజీలా ప్రశ్నించే మనుషులు కావాలి : సీనియర్ సంపాదకుడు డాక్టర్ కె.రామచంద్ర మూర్తి కాళోజీ జంక్షన్ (హన్మకొండ) ప్రజాతంత్ర, నవంబరు 13 : తెలంగాణ సమాజంలో సామాన్యుల ప్రజాస్వామ్య హక్కుల కోసం ప్రశ్నించడానికి కాళోజీ నారాయణరావు లాంటి నిజాయితీ, ముక్కు సూటితనం కలిగిన కవులు, రచయితల అవసరం ఎంతో ఉందని సీనియర్ సంపాదకుడు డాక్టర్ కొండుభట్లు…

తెలంగాణపైన మోదీకి ఎంత ప్రేమో…!!!

తెలంగాణ పైన ప్రధాని నరేంద్రమోదీ ఎక్కడలేని ప్రేమ పుట్టుకువచ్చింది. తెలంగాణ ప్రజలపైన ఈగ కూడా వాలనిచ్చేదిలేదనీ ..వారిని తిడితే ఊరుకునేదిలేదని ఆయన చేసిన హెచ్చరికలో ఏదో కొత్తదనం కనిపించింది. తెలంగాణపైన మోదీ వ్యతిరేక భావనతో ఉన్నా డంటూ ఇంతవరకు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తన ప్రసంగాల్లో తిప్పికొట్టిన విధానం కేవలం తెలంగాణ ప్రజలనేకాదు, కేంద్ర, రాష్ట్ర…