NEWS

NEWS

జోడో యాత్రతో మళ్లీ ప్రజలకు చేరువవుతున్నాం: కేంద్ర మాజీ మంత్రి జైరామ్‌ ‌రమేశ్‌

కాంగ్రెస్‌ ‌పార్టీ నేత రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర తాము మర్చిపోయిన ఇంటింటి పరిచయ కార్యక్రమాన్ని గుర్తు చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నేత జైరాం రమేష్‌ ‌తెలిపారు. మేం అధికారంలో ఉన్నప్పుడే ఇంటింటి పరిచయ కార్యక్రమాన్ని మర్చిపోయాం.. కానీ ఇప్పుడు భారత్‌ ‌జోడో యాత్ర ఆ విషయాలన్నీ…

సిట్‌ ‌విచారణలో పారదర్శకత ఉంటుందన్న నమ్మకం

హైకోర్టు ఆదేశాలను స్వాగతించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 15 : ‌నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్‌ ‌జడ్జి పర్యవేక్షణలో సిట్‌ ‌విచారణ జరపాలన్న హైకోర్టు నిర్ణయాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌స్వాగతించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జారీ చేసిన ఉత్తర్వులపై సంతృప్తి వ్యక్తంచేశారు.…

మంచి మిత్రుడిని కోల్పాయాను: సిఎం కెసిఆర్‌

మంచి మిత్రుడిని కోల్పాయాను కృష్ణ భౌతిక కాయం వద్ద సిఎం కెసిఆర్‌ ‌నివాళి కుటుంబ సభ్యులకు పరామర్శ..ప్రభుత్వ లాంఛనాలతో నేడు అంత్యక్రియలు మంత్రులు, ఎంపిలు నివాళి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర: తానో మంచి మిత్రుడిని కోల్పోయానని కృష్ణ మృతిపై సిఎం కెసిఆర్‌ ‌వ్యాఖ్యానించారు. కృష్ణ మంచి నటుడే గాకుండా, ఓ ఎంపిగా దేశానికి అద్భుత సేవ చేశారని,…

ఊరూ వాడా తేడా లేకుండా అభివృద్ధి ఫలాలు

మారూమూల ప్రాంతాల్లో కూడా మెడికల్‌ ‌కాలేజీలు తెలంగాణ అభివృద్ధి నమూనా దేశానకే దిక్సూచి కాలేజీల ప్రారంభం సందర్భంగా సిఎం కెసిఆర్‌ ‌వెల్లడి రాష్ట్రంలో ఏ పథకం తెచ్చినా ఈ..ఆ ఊరు తేడా లేకుండా..చిల్లర రాజకీయ వివక్షలు లేకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రగతి భవన్‌లో వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా మెడికల్‌ ‌కాలేజీలను…

షెడ్యూల్‌ ‌ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు

ముందస్తు ఊహాగానాలకు కెసిఆర్‌ ‌చెక్‌ ‌బిజెపి దూకుడుకు అడ్డుకట్ట వేయాల్సిందే ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఇడి, ఐటి దాడులకు బెదరాల్సిన పనిలేదు పాతవారికే మళ్లీ టిక్కెట్లు పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో సిఎం కెసిఆర్‌ ‌స్పష్టీకరణ తెలంగాణలో యథావిధిగా షెడ్యూల్‌ ‌ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని సిఎం కెసిఆర్‌ ‌స్పష్టం చేశారు. ముందస్తు ఊహాగానాలను కెసిఆర్‌…

కానరాని మీడియా స్వేచ్చ…

‘‘‌నేడు మీడియా సంస్థలను డబ్బులు సంపాదించే పెట్టుబడి దారులు నడుపుతున్నారు తప్ప సంపాదకులకు ఎలాంటి స్వేచ్ఛ లేకుండా. పోతోంది. సంపాదన, అధికారం ధ్యేయాలైన మీడియా నిర్వాహకులు వార్తలను అమ్ము కోవటానికి ఏమాత్రం వెనకాడటం లేదు. ఈ కారణంగానే గతంలో, ప్రస్తుతం ఎవరు అధికారంలో వున్నా మీడియాను పూర్తిగా తమ చెప్పుచేతల్లోకి తీసుకొనేందుకు ప్రయత్నిచడం కొనసాగు తున్నది.’’…

తెలుగు సినిమాకు వన్నెలద్దిన అభినవ అల్లూరి

‘‘‌మానవత్వంతో మూర్తీభవించిన ఘట్టమనేని మంచి నటుడు, బాధ్యతగల పౌరుడు, వివాదాలెరుగని వీరుడు, అభిమానుల గుండెల్లో నిలిచిన అద్వితీయుడిగా 2,500లకు పైగా అభిమాన సంఘాల మనసు దోచిన మన నటశేఖరుడు నేటి తరం నటీనటులకు దిక్సూచిగా నిలిచారు.’’ (టాలీవుడ్‌ ‌సూపర్‌ ‌స్టార్‌ ‌నటశేఖరుడు కృష్ణ అంతిమ శ్వాస వార్తకు స్పందనగా) నిన్నటి టాలీవుడ్‌ ‌తార రాలిపోయింది. యన్టీఆర్‌,…

నేటి..మనుషుల తీరు

దూరపు కొండలు నునుపు అన్న చందం.. దూరం దూరంగా ఉంటేనే మనుషుల మధ్య ప్రేమలు, అనురాగ ఆత్మీయతలు.. దగ్గరగా ఉండ వలసి వస్తే మాత్రం ఈర్షా ద్వేషాలు..! దూరం దూరం ఉంటేనే కొండంత ప్రేమలు దగ్గరికొస్తే మాత్రం అసూయ అసహనాలు.! దూరం లో ఉంటే తొండల్లా తలూపుతారు.. దగ్గర లో చేరువయితే ఊసరవెల్లిలా మారుతారు! మబ్బుల్లో…

ఆరోగ్య తెలంగాణా..!

తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చరిత్ర ఆవిష్కతం అయ్యింది. వైద్య రంగంలో నూతన విప్లవం తీసుకుని వచ్చిన ఘనత కెసిఆర్‌దే. ఇప్పటికే వైద్యరంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా హాస్పిటల్స్ ‌తీర్చిదిద్ది సౌకర్యాలను కల్పిస్తూ వొస్తున్న ప్రభుత్వం ఏకంగా ఎనిమిది కాలేజీలకు జీవం పోసింది. ప్రతి ప్రభుత్వదవాఖానాలో పరీక్షలన్నీ జరిగేలా అధునాతన మిషినరీని ఏర్పాటు చేశారు. అధునాతన…

దిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం

అభిషేక్‌ ‌బోయినపల్లి, విజయ్‌ ‌నాయర్‌లను అదుపులోకి తీసుకున్న ఇడి న్యూ దిల్లీ, నవంబర్‌ 14 : ‌దిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అభిషేక్‌ ‌బోయినపల్లి, విజయ్‌ ‌నాయర్‌ను ఇడి అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం అభిషేక్‌, ‌విజయ్‌ ‌సిబిఐ అదుపులో ఉన్నారు. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఇద్దరిని ఇడి అదుపులోకి తీసుకుంది. బెయిల్‌ ‌పిటిషన్‌పై…