NEWS

NEWS

సౌర విప్లవమే భూతాపానికి పరిష్కారం

‘‘‌శాశ్వత పరిష్కారం రావాలి అంటే శిలాజ ఇంధనాల దహనం నిలిపి వేయాలి. అలా ఒక్కసారిగా ఈ చర్యకు పాల్పడితే ప్రపంచం మొత్తం నిలిచిపోతుంది. ఇది సాధ్యపడే విషయం కాదు. అయితే దీనికి అత్యుత్తమ పరిష్కారం సాధ్యమైనంత త్వరగా సాంప్రదాయేతర వనరులు లేదా పునరుద్ధారక ఇంధన వనరులైన సౌర శక్తి, పవన శక్తిలను భారీగా వినియోగంలోకి తీసుకురాగలగాలి.…

భీష్ముడు

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి ఇక కుంతీదేవి ఏమీ మాట్లాడలేక ఇలాచెప్పింది. ‘నాచిన్నప్పుడు ఒక మహాముని నాకోవరం ఇచ్చాడు. ఆ వరంతో నేను దేవతలను ఆహ్వానించి, వారి వలన సంతానాన్ని కనగలను అంది. పాండురాజు అందుకు సరే అన్నాడు. కుంతీదేవి  యమధర్మరాజును  ఉపాసించి ధర్మరాజునూ, వాయు దేవుని ఆహ్వానించి భీమసేనుడినీ, ఇంద్రుని పిలిచి అర్జునుడినీ…

‘‘‌తెలంగాణ విప్లవ తేజం కాళోజీ’’

నేడు కాళోజీ నారాయణరావు వర్ధంతి ‘‘ఏ భాష నీది ఏమి వేషమురా, ఈ భాష ఈ వేషమెవరి కోసమురా, ఆంగ్లమందున మాటలనగానే ఇంత కుల్కెదవెందుకు రా, తెలుగు వాడివై తెలుగు రాదనుచు, సిగ్గులేక ఇంక చెప్పుటెందుకురా అన్య భాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంచు, సకిలించు ఆంధ్రుడా చావ వెందుకురా,’’!…పర భాషలపై మోజుతో మాతృ భాషను విస్మరించే…

స్వార్థమే పరమార్థం… కుటుంబ వ్యవస్థ అస్తవ్యస్తం

నేడు జాతీయ కుటుంబ సౌహార్ద్ర దినోత్సవం కుటుంబం అనగా ఒకే గృహంలో నివసించే కొంత మంది మానవుల సమూహం. వీరు సాధారణంగా పుట్టుకతో లేదా వివాహముతో సంబంధమున్నవారు. సమాజంలో వివిధ మతపరమైన వివాహ చట్టాలు కుటుంబ వ్యవస్థను గుర్తించాయి. ‘‘రక్త సంబంధము, సహచరత్వము, ఒకే నివాసం అంశాల విషయంలో కుటుంబ నైతిక, సామాజిక సూత్రాలు కుటుంబ…

పేద దేశాల్లో న్యుమోనియా మరణాలు అధికం..!

నేడు ‘‘ప్రపంచ న్యుమోనియా దినం’’ ఐదేళ్ళలోపు పిల్లల్లో కనిపించే ప్రమాదకర న్యుమోనియా వ్యాధి బారిన 155 మిలియన్ల బాలలు పడడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రతియోటా 1.6 మిలియన్ల మంది  పిల్లలు మరణించడం జరుగుతోంది. ఐరాస అంచనాల ప్రకారం విశ్వవ్యాప్తంగా 18 శాతం పిల్లల మరణాలకు ప్రథమ కారణమైన న్యుమోనియా నివారించగల అంటువ్యాధి. ఈ వ్యాధి ముందుగా…

మోదీ పర్యటనపై ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు

దేశ ప్రధాని నరేంద్ర మోదీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పర్యటనపై ఉభయ రాష్ట్రాల్లోకూడా నిరసన గళం వినిపించేందుకు స్థానిక ప్రజలు సిద్ధమవుతున్నారు.. రాష్ట్రాల అభివృద్ధికి గొడ్డలిపెట్టు లాంటి నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న విధానాన్ని నిరసిస్తూ ఆయన రాక పట్ల తీవ్ర నిరసనను వ్యక్తం చేయాలని వారు సిద్ధమవుతున్నారు.. స్వదేశీ అంటూ అధికారంలోకి…

ఎపిలో ప్రధాని రెండ్రోజుల పర్యటన

నేడు విశాఖకు చేరుకోనున్న మోదీ రాత్రికి విశాఖలోనే బస..స్వాగతించనున్న సిఎం జగన్‌ ‌శనివారం పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు భారీగా ఏర్పాట్లు చేసిన ఎపి ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ రెండురోజుల పర్యటనకు నేడు విశాఖ పట్టణం రానున్నారు. శుక్రవారం రాత్రికి విశాఖ చేరుకోనున్న ప్రధాని మోడీ నావెల్‌ ‌బేస్‌లో బస చేస్తారు. శనివారం వివిధ కార్యక్రమాల్లో…

గవర్నర్‌ ‌కాన్వాయ్‌ని ఆపిన సఫాయి కార్మికురాలు

సిద్ధిపేట జిల్లా పర్యటనకు వొచ్చిన తమిలిసైకి ఊహించని ఘటన చోటుచేసుకుంది. బైరాన్‌ ‌పల్లి పర్యటన అనంతరం తిరిగి హైదరాబాద్‌కు వెళ్తున్న గవర్నర్‌ ‌తమిళిసైని ఓ మహిళ నడిరోడ్డుమీద ఆపి తన ఇంటికి తీసుకెళ్లి సమస్యను వివరించింది. ఈ ఘటన చేర్యాల పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలంలోని బైరాన్‌పల్లి గ్రామాన్ని సందర్శించిన…

లెఫ్టినెంట్‌ ‌గవర్నర్‌ అరుణామిల్లర్‌కు కెటిఆర్‌ అభినందనలు భారత్‌కు గర్వకారణమని ట్వీట్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 10 : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో హైదరాబాద్‌కు చెందిన అరుణా మిల్లర్‌ ‌మేరీల్యాండ్‌ ‌లెప్టినెంట్‌ ‌గవర్నర్‌గా ఎంపికై చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అరుణా మిల్లర్‌కు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ‌కంగ్రాట్స్ ‌చెబుతూ ట్వీట్‌ ‌చేశారు. హైదరాబాద్‌లో పుట్టి, అమెరికాలో గొప్ప స్థాయికి ఎదగడాన్ని…

విమర్శా విశేషం…

సైద్ధాంతిక విశ్లేషణతో సాగిన విమర్శకు సప్రమాణత చేకూరుతుంది. పరిశోధనాత్మకతతో కూడుకున్న విశ్లేషణ భవిష్యత్తుకు దారి దీపమవుతుంది. సాహిత్య సాంస్కృతిక చారిత్రక భాషా కళారంగాలలో తెలంగాణ వ్యాప్తంగా జరిగిన కృషి విస్మరణకు గురై సముచిత స్థానాన్ని పొందలేదన్నది వాస్తవం. పరిశోధనాత్మకత, ప్రామాణికత కలిగిన 20 వ్యాసాలతో తెలంగాణ అస్తిత్వ సృజన.. ఇతర వ్యాసాలు అన్న పేరుతో డా.ఎన్‌.…