మద్యం కుంభకోణం కేసులో ఈడీ దూకుడు
14రోజుల జ్యుడిషియల్ కస్టడీకి నిందితులు హైదరాబాద్: మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి మనీలాండరింగ్ వ్యవహారంలో శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబుకు దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు 14రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. మనీలాండరింగ్ కేసు దర్యాప్తు పెండింగ్లో ఉండటంతో ఈడీ అభ్యర్థన మేరకు రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. నిందితులిద్దరికీ ఇంటి భోజనాన్ని…
