NEWS

NEWS

బద్రీనాథ్‌ ఆలయం మూసివేత

నైనిటాల్‌, ‌నవంబర్‌ : ఉత్తరాఖండ్‌ ‌లోని బద్రీనాథ్‌ ఆలయాన్ని శనివారం నుంచి అధికారులు మూసివేసారు. మధ్యాహ్నం 3.35 గంటల తర్వాత నుంచి స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతించడం లేదు. శీతాకాలం దృష్ట్యా తాత్కాలికంగా ఆలయాన్ని మూసివేస్తున్నట్లుగా దేవస్థానం మేనేజ్‌మెంట్‌ ‌బోర్డు తెలిపింది.శీతాకాలంలో దాదాపు నాలుగు నెలలకి పైగా బద్రీనాథ్‌ ఆలయుం మంచుతో కప్పబడి ఉంటుంది.…

నేడు మధ్యప్రదేశ్‌లోకి రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర

అన్ని వర్టాల నుంచీ భారీ స్పందన యాత్రలో పాల్గొన్న మేథాపాట్కర్‌…‌కలవడంపై బిజెపి విమర్శలు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌‌డెస్క్: ‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీకి పూర్వవైభవాన్ని తీసుకురావాలని, రానున్న ఎన్నికల్లో తన పార్టీ సత్తా చాటాలనే ధృఢ సంకల్పంతో రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత జోడో యాత్ర మహారాష్ట్రలో నిరాటంకంగా ముందుకు సాగుతుంది. ప్రజలు అడుగడుగున్నా నీరాజనం పడుతున్నారు.…

‌ప్రజల విశ్వాసం కోల్పోయిన టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం

ప్రశ్నించే వారిని భయపెట్టడానికే ఈ దాడులు పథకం ప్రకారమే ధర్మపురి అరవింద్‌ ఇం‌టిపై దాడి అరవింద్‌ ‌తల్లిని పరామర్శించిన ఈటల రాజేందర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర : ‌ప్రజల విశ్వాసం కోల్పోయిన టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం..ప్రజల పక్షాన ఉన్న వారిని, ప్రశ్నించే వారిని భయపెట్టడానికి ఈ దాడులు చేస్తుందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. బీజేపీ ఎంపీ ధర్మపురి…

ఆయిల్‌ ‌పామ్‌ ‌సాగుకు సిద్ధిపేట జిల్లా లాభదాయకం, శ్రేయస్కరం

అంతర్జాతీయ డిమాండ్‌ ఉన్న పంట సాగుతో రైతులకు ఉజ్వల భవిష్యత్తు ప్రత్యేక శ్రద్ధ వహించేలా వినూత్న రీతిలో మంత్రి స్పెషల్‌ ‌డ్రైవ్‌ ‌లక్ష్యానికి అనుగుణంగా ఏఈవో, ఏవోలు పని చేయకపోతే వారిపై చర్యలు తప్పవని సుతిమెత్తగా మందలింపు టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రి హరీష్‌రావు దిశానిర్దేశం బ్యాంకు రుణాలు పొందిన రైతులకు శుభవార్త బ్యాంకు రుణ విముక్తికై…

బిజెపిలో చేరుమని ఒత్తిడి తెచ్చిన మాట వాస్తవమే

బిజెపిలో చేరుమని ఒత్తిడి తెచ్చిన మాట వాస్తవమే నా బతుకంతా తెలంగాణ..టిఆర్‌ఎస్‌ ‌మాత్రమే నిజామాబాద్‌ ‌చౌరస్తాలో చెప్పుతో కొడతా బిడ్డా నోరు అదుపులో పెట్టుకోకుంటే కొట్టి చంపుతాం రాజస్థాన్‌ ‌నుంచి ఫేక్‌ ‌సర్టిఫికెట్‌ ‌తెచ్చారు…దీనిపై ఇసికి ఫిర్యాదు చేస్తాం అర్వింద్‌ ‌వ్యాఖ్యలపై భగ్గుమన్న ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర: ‌నిజామాబాద్‌ ‌చౌరస్తాలో చెప్పుతో కొడతా బిడ్డా…

పేదింటి తల్లికి కొండంత అండ

దేశానికే ఆదర్శం కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌ ‌ప్రయివేటుకు దీటుగా సర్కారు వైద్యం నార్మల్‌ ‌డెలివరీలను ప్రోత్సహిద్దాం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర: ‌పేదింటి ఆడపిల్ల పెళ్లికి సాయం చేసిన ఒకే ఒక్క నాయకుడు సిఎం కేసీఆర్‌ అని, దేశానికే ఆదర్శంగా కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌ ‌పథకాలు నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం…

ఎం‌పి ధర్మపురి అర్వింద్‌ ‌నివాసంపై టిఆర్‌ఎస్‌ ‌దాడి

కవితపై వ్యాఖ్యలకు నిరసనగా దాడి..దిష్టిబొమ్మ దగ్ధం ఖబర్దార్‌ అం‌టూ ఎంపి అర్వింద్‌కి హెచ్చరికలు కెసిఆర్‌, ‌కెటిఆర్‌, ‌కవిత ఆదేశాలతో దాడులన్న అర్వింద్‌ ‌ప్రధాని మోడీ, అమిత్‌ ‌షాలకు ఘటనపై ట్వీట్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర: ఎం‌పీ ధర్మపురి అర్వింద్‌ ఇం‌టి వద్ద టీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. శుక్రవారం ఆయన ఇంటిపై దాడి చేశారు. ఎమ్మెల్సీ కవితపై…

ఓబిసిలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర: ఓబీసీలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. మంత్రిత్వ శాఖ ఏర్పాటు కోసం 2004 నుంచి కేసీఆర్‌ ‌ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఆయన ఆధ్వర్యంలో ఓబీసీ సంఘాలు నాటి ప్రధాని మన్మోహన్‌ ‌సింగ్‌ను కలిశాయని గుర్తుచేశారు. అయినప్పటికీ తమ డిమాండ్‌ను యూపీఏ ప్రభుత్వం పట్టించుకోలేదని…

మహారాష్ట్రలో చివరి అంకంలో రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర

యాత్రలో పాల్గొన్న మహాత్మా గాంధీ ముని మనవడు తుషార్‌ ‌గాంధీ రేపు మధ్యప్రదేశ్‌లోకి… కలకలం రేపుతున్న ఇండోర్‌లో బాంబు దాడితో హత్య చేస్తామన్న బెదిరింపు లేఖ ముంబయి, నవంబర్‌ 18 : ‌కాంగ్రెస్‌ అ‌గ్ర నేత రాహుల్‌ ‌గాంధీ సెప్టెంబర్‌ 7‌న కన్యాకుమారిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర నవంబర్‌ 7 ‌నుండి మహారాష్ట్రలో…

పరిపాలనా దక్షురాలు ఇందిరా ప్రియదర్శిని

‘‘ఇం‌దిరాగాంధీ• ఈ పేరు వినగానే … తెగింపు , ధైర్యం, ఆత్మ విశ్వాసం, సాధికారిక, పట్టుదల అన్నీ గుర్తుకు వస్తాయి. ఒక మహిళ అయి ఉండి ప్రఖ్యాతి గాంచిన మహానేతలతో పోటీ పడి భారత దేశాన్ని ఏకచక్రాధి పత్యంగా పాలించ గలిగిన రాజనీతిజ్ఞులు. ఎన్ని సంక్షోబాలు ఎదురైనా, బెణుకు అనేది లేకుండా , ధైర్యసాహసాలతో ప్రధాని…