NEWS

NEWS

సమస్యల వలయంలో రేపటి పౌరులు

‘‘‌బాలల సమస్య జటిలం కాక పూర్వమే తగు చర్యలు తీసుకోవడం, సమస్యలతో సతమతమవుతున్న వారిని రక్షించుకోవడం, బయట పడిన వారిని సంరక్షించుకోవడం అనే విషయాలకు కట్టుబడి మాతాశిశ ఆరోగ్యాలను చూసుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉందని నమ్ముదాం. రేపటి తరాన్ని పువ్వుల్లో పెట్టుకొని పెంచుకుంటూ, ఆరోగ్యకర యువ శ్రేష్ట భవ్య భారతాన్ని నిర్మించుకుందాం. ’’ (20…

వయోధికులను ఆదుకోండి

మోదీ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత చేపట్టిన ‘‘మేక్‌ ఇన్‌ ఇం‌డియా’’, ‘‘స్వచ్చ్ ‌భారత్‌’’ ‘‘‌డిజిటల్‌ ఇం‌డియా’’ మొదలగు ప్రయత్నాలలో విజయం సాధించాలని వయోదికులమైన మేము ఆశించినాము. అన్ని జాతీయం చేయబడిన బ్యాంకుల యొక్క SCSS (సీనియర్‌ ‌సిటిజన్‌ ‌సేవింగ్స్ ‌స్కీమ్‌) ‌పై కనీసం 10 శాతం వరకు వడ్డీని చెల్లించవలసిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.  ప్రస్తుతం…

పాతవారికే టికెట్‌…‌ మరి ఎర్ర గులాబీల సంగతేంటి

రానున్న శాసనసభ ఎన్నికలపై ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు క్లారిటీ ఇచ్చారు. మునుగోడు ఉప ఎన్నికలో అతికష్టంగా విజయం సాధించడంతో ఇక కెసిఆర్‌ ‌ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతాడని రాజకీయ పార్టీలు ఊహాగానాలు ప్రారంభించాయి. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే తాజాగా పార్టీ ఎల్‌పి సమావేశంలో దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు.…

అధునాతన సచివాలయాన్ని త్వరలోనే ప్రారంభిస్తాం

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర: ‌రాష్ట్ర నూతన సచివాలయం అందంగా రూపుదిద్దుకుంటుందని టీఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మంత్రి కేటీఆర్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. ఈ సచివాలయాన్ని కొద్ది నెలల్లోనే ప్రారంభిస్తామని పేర్కొన్నారు. నూతన సచివాలయానికి డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేద్కర్‌ ‌పేరును పెట్టిన విషయం తెలిసిందే. 50-200 ఏండ్ల వరకు చెక్కుచెదరకుండా ఉండేలా సెక్రటేరియట్‌ను నిర్మిస్తున్నారు. దీనికోసం అధికారులు, నిర్మాణ…

ఎమ్మెల్యేల కొనుగోలులో సిట్‌ ‌విచారణ వేగవంతం

అవసరమైన 382 ఉద్యోగాలకూ అనుమతి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర: ‌రాష్ట్రంలో కొత్తగా 15 ఫైర్‌ ‌స్టేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వాటి నిర్వహణకు అవసరమైన 382 ఉద్యోగాలను కూడా మంజూరుచేసింది. ఈ మేరకు అగ్నిమాపక కేంద్రాలు, ఉద్యోగాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఫైర్‌ ‌స్టేషన్లు లేని శాసనసభ నియోజకవర్గాల్లో వీటిని ఏర్పాటు…

వొచ్చిన పెన్షన్‌ ‌కరెంట్‌ ‌బిల్లులకే సరిపోవడం లేదు

దేశంలోనే సిల్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ‌మిగిలిపోయారని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. సొంతంగా ట్రబుల్స్ ‌క్రియేట్‌ ‌చేసి వాటిని జనంపైకి వదులుతున్నారని ఎంపి మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… సొంత కూతురు, ఎమ్మెల్యేలను అమ్ముకునే పరిస్థితికి కేసీఆర్‌ ‌వచ్చారని విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్‌ ‌భ్రష్టు పట్టడానికి కారణం కొడుకు, బిడ్డలే అని అన్నారు. తెలంగాణను…

అర్జున విజేతలకు సిఎం కెసిఆర్‌ అభినందనలు

తెలంగాణకు గర్వకారణమని ప్రశంసలు టేబుల్‌ ‌టెన్నిస్‌లో ప్రతిభ కనబరిచిన తెలంగాణ బిడ్డ ఆకుల శ్రీజకు, నిఖత్‌ ‌జరీన్‌లకు ప్రతిష్టాత్మక అర్జున అవార్డు రావడం పట్ల సీఎం కేసీఆర్‌ ‌సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. తన ప్రతిభతో క్రీడారంగంలో శ్రీజ ఉన్నత స్థాయికి చేరుకోవాలని సీఎం ఆకాంక్షించారు. ఆకుల శ్రీజతో…

మహారాష్ట్రలో కొనసాగుతున్న జోడోయాత్ర

రాహుల్‌ ‌వెంట నడిచిన సినీనటి రియాసేన్‌ కాంగ్రెస్‌ అ‌గ్ర నేత రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర మహారాష్ట్రలో కొనసాగుతున్నది. నవంబర్‌ 7‌న తెలంగాణ నుంచి మహారాష్ట్రలో ప్రవేశించాక అక్కడ కూడా ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. పలువురు ప్రముఖులు, శివసేన నేతలతో పాటు కాంగ్రెస్‌ ‌నేతలు వేలాదిగా ఆయన వెంట పాదయాత్రలో…

వొచ్చే జనవరి నుంచి మళ్లీ కంటివెలుగు కార్యక్రమం

వొచ్చే జనవరి నుంచి మళ్లీ కంటివెలుగు కార్యక్రమం పాడైన రోడ్లకు ఎప్పటికప్పుడు మరమ్మత్తులు గ్రామీణ రోడ్లను వెంటనే సరిచేసేలా చర్యలు రోడ్డు ప్రమాదాల నివారణకు ఇదే సరైన చర్య రాష్ట్ర వ్యాప్తంగా వొచ్చే ఏడాది జనవరి 18 నుంచి కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని మళ్లీ నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నిర్ణయించారు. కంటి…

వొచ్చే ఏడాది భారత్‌లో జి20 శిఖరాగ్ర సమావేశం

అత్యంత ప్రతిష్టాత్మకమైన జీ-20 దేశాల అధ్యక్షత బాధ్యత భారత్‌కు దక్కింది. ఇండోనేషియాలోని బాలిలో మూడు రోజులపాటు జరిగిన జీ-20 దేశాల సదస్సులో ఈ బాధ్యతను భారత ప్రధాని నరేంద్రమోదీ స్వీకరించారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో నుంచి బాధ్యతను స్వీకరించిన మోదీ ఈ పదవిలో ఏడాది పాటు ఉంటారు. డిసెంబర్‌ ఒకటి నుంచి 2023 నవంబర్‌…