NEWS

NEWS

సమకాలీన సమాజపు ప్రతిబింబం…

తనదైన సహజ అభివ్యక్తితో ఆలోచనాత్మకంగా కవిత్వం రాసే సీనియర్‌ ‌కవులలో వేణుశ్రీ ముఖ్యులు. అభ్యుదయ భావాలతో, సామాజిక దృక్పథంతో, తెలంగాణ స్పృహతో వేణుశ్రీ ఎన్నో రచనలు చేస్తున్నారు. తమ మనుమడు వరేణ్యుని ఉద్దేశించి వేణుశ్రీ రాసిన గ్రంథం వరేణ్యశతకం. సరళమైన పదాలలో సార్ధకమైన భావాలను కుదిర్చి మేలిమి పద్యాలు రాయడంలో వేణుశ్రీలోని నిపుణతకు వరేణ్య శతకం…

మరింకేమి లేదు..!

దోసిట్లో పట్టిన నీళ్లలోకొచ్చిన ఓ కొండను పిడికిట్లో బందించాలని చూసా పిడికిట్లో ముడుసుకున్న వేళ్ళు తప్పా మరింకేమి లేదు గడప దాటి లోనకచ్చిన వెన్నెల వెలుగులను తలుపు లేసి బందిద్దామని చూసా గదంతా పరుచుకున్న చీకటి తప్పా మరింకేమి లేదు హాయైన లేత పైరగాలి నొకదానను నా కౌగిట్లో బందిద్దామని చూసా ఒకదానికొకటి పెనవేసుకున్న చేతులు…

‌ప్రలోభావతారం

కొసరు లేకుంటే పిసరు కట్నము కాకుంటే కానుక! అవసరాన్ని బట్టి ముడుపు కార్యాన్ని బట్టి లాంఛనము! తాయిలమో? తాంబూలమో? నచ్చిన పేరో! ఒప్పిన నామమో! ఒకరికి చేతికి అర్పణం మరొకరి జేబుకు తర్పణం! అన్నన్నా!… అమ్యామ్యా అనకు ప్రలోభానికి పట్టము అనుకోకు! అగత్యానికి విలువ అనుకో కార్య సాఫల్యానికి ఖరీదనుకో! చాటు కార్యాలకు చణకనీతి అన్నింటా…

తరంగాలు

కళ్లు భావాల రాగాలు శ్రావ్యంగా వినిపించే వాకిళ్లు…. చెట్టు ‘త్యాగం’ గోపురానికి తొలి మెట్టు… ప్రేమ మనోపుష్పపు సుగంధ మధురిమ… స్నేహం జీవితాల నదుల్ని సంఘటితపరిచే ప్రవాహం… గతం ఒకసారి పెనుభూతం మరోసారి ఆనందగీతం… కలం వర్తమానం ‘ఆపరేషన్‌’ ‌ను సమర్థవంతంగా నిర్వహించే కరవాలం… కీటికీజి విభిన్న దృశ్యాల ఆచూకీ… పల్లెజి పైరు చీర తొడుక్కున్న…

భావుక బాటసారి

అలసట లేని పవనంలా, ఉవ్వెత్తున లేచే కెరటంలా తుళ్ళి తుళ్ళి పడుతూ నెమలి నాట్యంలోని పరవశం, కోయిలగానంలోని తన్మయత్వం, దూకే జలపాతంలోని తోకముడవని తత్వాలు పొదువుకొని సాగేదే కవిత్వం. అదొక స్వేచ్ఛా విహంగం, భావోద్వేగం, రాగ ప్రవాహం, అనుభవం, అనుభూతుల సమాహారం. ప్రశ్నించే పదశరాలతో నిద్రాణమైన జనాన్ని జాగృతం చేస్తూ విలక్షణ రూపంతో పరుగులు తీసే…

మనస్సు తరుక్కుపోయే.!

పరిగెడుతూ పరిగెడుతూ ఎక్కడికి పోవాలని శరీరమంతా చెమటతో పొర్లుతూ ఎక్కడికి పోవాలని పోతున్నావ్‌ ‌పోతున్నావ్‌..! ఎక్కడికి వెళ్ళాలని అనుకున్నావ్‌ ‌మట్టి వాసన పీల్చుటకు నీవు గర్వపడవా..? గట్టిగానే అనుకున్నావ్‌ ‌గానీజి పట్టుకున్నా పట్టుకున్నా నీవేమి అనుకున్నవ్వు మనస్సు అంతా తేలికగా ఉన్న ఏదో ఒకటి మర్చిపోయా అనుకున్నా కానీ నా గుండె తరుక్కుపోయే పలువురు అనుకుంటున్నా…

క్యాసినో కేసులో ఈడి దూకుడు

క్యాసీనో, హవాలా కేసులో ఆరోపణలపై ఈడి అధికారులు తలసాని మహేష్‌ ‌యాదవ్‌, ‌తలసాని ధర్మేంద్ర యాదవ్‌లను బుధవారం ప్రశ్నించారు. వీరిని మనీలాండరింగ్‌ ‌వ్యవహారంలో ప్రశ్నిస్తున్నారు. క్యాసినో, హవాలా కేసుల్లో ఆరోపణలపై విచారణ జరుపుతున్నారు. వారికి చెందిన గత నాలుగేళ్ల ఆర్థికలావాదేవీలపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ ఎల్‌.‌రమణ, డిసిసిబి చైర్మన్‌ ‌దేవేందర్‌ ‌రెడ్డికి…

రాష్ట్రంలో జాకీ పెట్టుబడులు 7వేల మందికి ఉపాధి దక్కుతుందంటూ కెటిఆర్‌ ‌ట్వీట్‌

తెలంగాణ రాష్టాన్రికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తాజాగా జాకీ గార్మెంట్‌ ‌ఫ్యాక్టరీ కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు జాకీ కంపెనీ ప్రతినిధులు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నట్లు కేటీఆర్‌కు వారు వివరించారు. సందర్భంగా కేటీఆర్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. జనాల్లో పాపులారిటీ…

సేవాతత్పరతలో ఎప్పుడూ ముందే

కృష్ణ దానగుణంపై చిత్రసీమలో చర్చ సేవాతత్పరతే కాదు, కృతజ్ఞత కలిగిన వ్యక్తిత్వం కృష్ణకు ఉంది. తనకు తొలి సినిమా అవకాశం ఇచ్చిన ఆదుర్తి సుబ్బారావు మరణించినప్పుడు అవుట్‌డోర్‌ ‌షూటింగులో వున్న కృష్ణ ఆదుర్తి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ప్రముఖ వార్తాపత్రిక ’ద హిందూ’ వినియోగించే ప్రత్యేక విమానంలో వెళ్లారు. ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు ఆదుర్తి సొంత…

‘‘ దేశ భవిష్యత్తును మార్చే శక్తి విద్యార్థులదే ’’

‘‘‌నేడు విద్యార్థులు సినిమాలు, షికార్లతో కాలం వెల్ల తీస్తున్నారు.నిత్యం వాట్సాప్‌,‌పేస్‌ ‌బుక్‌,ఇం‌స్టాగ్రాం, ట్విట్టర్‌ ‌లలొ విహరిస్థువు న్నారు.దేశ భక్తి, సయితం సన్నగిల్లు తుంది. వస్థ్రాధారన, మార్చుకుంటూ, గడ్డములు మీసములు పెంచుతూ విదేశీ సంస్కృతి ని అలవాటు చేసుకుంటూ వుంటున్నారు. కాలేజీ లకు డుమ్మా కొట్టడం, పార్క్, ‌పబ్బు లకు వెళ్లి టైం పాస్‌ ‌చేయడం, విచ్చల…