NEWS

NEWS

75 ఏండ్ల స్వాతంత్రం ఎందరికో!!

‘‘‌భారత దేశంలో పెరుగుతున్న జనాభాకు అవసరమైన ఉద్యోగాలను కల్పించలేక నిరుద్యోగ సమస్య తీవ్ర రూపం దాల్చింది. ప్రపంచంలో డెమోగ్రఫీ డివిడెంట్‌ ఎక్కువగా ఉన్న దేశాలలో భారతదేశం ముందు వరుసలో ఉన్నది ఇలా అత్యధికంగా డెమోగ్రఫీ డివిడెంట్‌ ఉన్నా కూడా సరైన ఉద్యోగ అవకాశాలు కల్పించలేక నిరుద్యోగ సమస్యలు ప్రభుత్వాలనే అంధకారంలోకి నెట్టు వేయబడుతున్నాయి విపరీతంగా పెరుగుతున్న…

మసక బారుతున్నకౌటుంబిక సంబంధాలు

భారతీయ సంస్కృతికి, సంప్రదాయాలకు, నాగరికత పురోగతికి మూలమైనది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. ఆ వ్యవస్థ మూలాలే నేడు ఆధారాలను కోల్పోతున్నాయి. రక్త సంబంధము, సహచరత్వము, ఒకే నివాసం అంశాల విషయంలో కుటుంబ నైతిక, సామాజిక సూత్రాలు, సమైక్యత, సంఘటిత సమిష్టి జీవన విధానం గురించి ఈ కాలంలో పట్టింపులు లేకుండా పోతున్నాయి. కుటుంబం అనగా ఒకే…

బాలల భారతం భీష్ముడు

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి వీరందరికీ భీష్ముడు వేదవేదాంగ విద్వలనూ, శస్త్రాస్త్ర ప్రయోగాలనూ, వాటిని ఉప సంహరించుకునే విధానాన్నీ నేర్పించాడు. యవ్వనం రాగానే వివాహాలు చేశాడు. దుశ్శలకు సింధు రాకుమారుడైన జయద్రధునితో వివాహం జరిగింది. ఒక రోజున మాద్రి పాండురాజువద్ద తనబాధను వ్యక్తం చేసింది. తనకు పిల్లలు లేకపోవడం, ఆమె సవతికి పిల్లలు కలగడం…

టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై వేలెత్తి చూపిస్తున్న అరవింద్‌ ‌లొల్లి

టిఆర్‌ఎస్‌ ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత, నిజామాబాద్‌ ఎం‌పి ధర్మపురి అరవింద్‌ ‌లొల్లి కాస్తా టిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏలవైపు వేలెత్తి చూపుతోంది. గత రెండు రోజులుగా ఇరువురి మధ్య తీవ్రస్ధాయిలో మాటల యుద్ధం కొనసాగుతున్నది. ఇరువురుకూడా తమ హద్దులు దాటి విమర్శించుకోవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయా)ను వేడి పుట్టిస్తున్నాయి. ఇరువురి మధ్య కొనసాగుతున్న విమర్శనాస్త్రాల్లో మరికొన్ని కొత్త అంశాలు…

ఆధ్యాత్మికత – ప్రేమానంద

అందువల్ల ఇటువంటి ప్రజల కోసం తక్షణ ఉపశమనాలు ఇచ్చే, ఆరోగ్యాలు బాగు చేసే, ఆర్థిక వృద్ధికి దారి తీసే ఉపదేశాలు కావాలి. ఆ తక్షణ మత అవసరం నుంచే దొంగస్వాము­లు, అమ్మలు, బాబాలు పుట్టుకొస్తున్నారు. ఆ విధంగానే ఎన్నో ఆధ్యాత్మిక కేంద్రాలు పుట్టుకొస్తున్నాయి. ఆ కేంద్రాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి . ఆ కేంద్రాలకు పరుగులుపెట్టే భక్తులు ఆ…

తిరుమలలో భక్తుల రద్దీ

దర్శనానికి 30 గంటల సమయం తిరుచానూరులో కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా లక్ష కుంకుమార్చన తిరుమల, నవంబర్‌ 19 : ‌తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండపై ఉన్న 22 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. వీరికి సర్వదర్శనం 30 గంటల్లో కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. శుక్రవారం స్వామివారిని 60,861…

కాశ్మీర్‌లో హిమపాతం.. ముగ్గురు జవాన్లుమృతి

శ్రీనగర్‌, ‌నవంబర్‌ 19 : ‌జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో విషాదం నెలకొంది. మచిల్‌ ‌సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద మంచు చరియలు విరిగిడపడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లు మఋతి చెందారు. శుక్రవారం 56 రాష్టీయ్ర రైఫిల్స్‌కు చెందిన జవాన్ల బృందం పెట్రోలింగ్‌కు వెళ్లింది. పెట్రోలింగ్‌ ‌నిర్వహిస్తుండగా, ప్రమాదవశాత్తు మంచు చరియలు విరిగి పడటంతో..…

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి

ఏజెన్సీ ఏరియాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు అండమాన్‌ ‌తీరంలో వాయుగుండంతో వర్షాలకు ఛాన్స్ ‌హైదరాబాద్‌, ‌నవంబర్‌ : ‌తెలుగు రాష్టాల్లో్ర చలి పంజా విసురుతోంది. ఏజెన్సీలో చలి పెరుగుతోంది. రెండు రోజులుగా ఉష్టోగ్రతలు పడిపోతున్నాయి. సాధారణం కంటే ఐదు డిగ్రీలు తక్కువ నమోదు అవుతోంది. అల్లూరి జిల్లా చింతపల్లిలో 9.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై.. ఇటు కొమురం…

విశ్వవిద్యాలయ నియామకాలపై చిత్తశుద్ధి ఉందా ?

‘‘‌టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు గడుస్తున్నా ఒక్క బోధనా సిబ్బంది పోస్టు భర్తీ చేయక పోగా, ప్రైవేటు విశ్వ విద్యాలయాలు ఇబ్బడి ముబ్బడిగా శాంక్షన్‌ ‌చేసి విద్య తమ బాధ్యత కాదని చేతులు దులుపుకుంది. శతాబ్దం కిందట వెలసిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో యాభై సంవత్సరాల క్రిందట 52 విభాగాలు ఏడువందల మంది బోధనాసిబ్బంది ఉండేవారు.…

తిరుమలలో అత్యంత వైభవంగా కార్తీక దీపోత్సవం

విశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఆకట్టుకున్న దీపలక్ష్మి నమోస్తుతే.. నృత్య రూపకం తిరుమల, నవంబర్‌: ‌తిరుమలలో కార్తీక దీపోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. టీటీడీ పరిపాలన భవనం మైదానంలో దీపోత్సవాన్ని చేపట్టారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని అత్యంత భక్తశ్రద్దలతో సామూహిక కార్తీక దీపారాధన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థులు…