NEWS

NEWS

నకిలీ సర్టిఫికెట్ల ముఠా అరెస్ట్

13 ‌యూనివర్సిటీలకు చెందిన 140 నకిలీ సర్టిఫికెట్ల సృష్టి నలుగురు ముఠా సభ్యుల అరెస్ట్ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 15 : అం‌తర్‌ ‌రాష్ట్ర నకిలీ సర్టిఫికెట్‌ ‌తయారీ ముఠాను బషీర్‌ ‌బాగ్‌ ‌సౌత్‌ ‌జోన్‌ ‌టాస్క్ ‌ఫోర్స్ ‌పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 13 యూనివర్సిటీలకు చెందిన 140 నకిలీ సర్టిఫికెట్లను సృష్టించారని సెంట్రల్‌ ‌జోన్‌…

బిఆర్ఎస్‌తో టీఆర్ఎస్ తెలంగాణాకు దూరమయిందా.. ?

భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్‌) ఏర్పాటుతో తెలంగాణ సెంటిమెంట్‌కు తెరపడనుందా అన్నదిప్పుడు ప్రధానాంశంగా మారింది. అవునన్నా, కాదన్నా గత రెండు దశాబ్ధాలకాలంగా తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్‌) రాజకీయ ఎదుగుదలకు  ‌తెలంగాణ సెంటిమెంట్‌ ప్రధాన కారణం అన్నది వాస్తవం. టిఆర్ఎస్‌ ఆవిర్భావానికి ముందు దాదాపు మూడు దశాబ్ధాలకింద అ సెంటిమెంట్‌తోనే ఉద్యమం ఎంత ఉవ్వెత్తున లేచిందో…

హాస విలాసం??

జీవిత కుసుమానికి పరిమళదాయకం, జీవనాన్ని పరిమళభరితం చేసే దివ్యౌషధం నవ్వు. విప్పారిన  పెదవుల నవ్వుల జడిలో గుండెవేదన మటుమాయం, రుగ్మతలు బహుదూరం . వైరిని మైత్రిగ మార్చే హాస్యపు జల్లుల జడితో ముఖవర్ఛస్సు పెరిగి వలపు వికసించి, మనసు ఉల్లాసం, హరివిల్లు దర్శనం. రోగనివారణ తంత్రమై బీజాక్షరాలు లేని మంత్రమై ఎలాంటి కష్టాన్నాయినా మరిపించి,మురిపించగలిగే గమ్మత్తైన…

నేటి నుంచి ధనుర్మాసం…

శ్రీ శుభ కృత నామ సంవత్సరం అష్టమి శుక్రవా•ం ధనుస్‌ ‌సంక్రమణం తో నేటి నుండి ధనుర్మాసం కనుల పండుగగా ప్రారంభ మవుతుంది.దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, ‌తెలంగాణ ,తమిళనాడు కర్ణాటకలోని అనేక వైష్ణవాలయాల్లో అత్యంత వైభవంగా  ధనుర్మాస ఉత్సవాలు జరుగుతాయి. శ్రీరంగం, శ్రీవల్లి పుత్తూరు ,తిరుమల- తిరుపతి దేవస్థానం యాదగిరిగుట్ట, గురువాయూర్‌, అన్నవరం, భద్రాచలం, జీయర్‌…

క‌విత్వ‌మే ఒక స‌న్నివేశం…

వివ‌ర్ణ  వృత్తానికి మ‌న‌సు గీసిన అనుభవాల జ‌డి క‌విత్వం. వెండి మేఘాలు, వెన్నెల క‌వ‌చాలు, క‌ల్ప‌ద్రు‌మాలు, క‌న్నీటి ఉత్త‌రాల‌ను భిన్న పార్శ్వాలుగా ఒడ‌బోసే  అచంచ‌ల జ్ఞాన‌ప్ర‌వాహ‌మ‌ది.  వెలుగునీడ‌ల ప్రాపంచిక అవ‌స్థ‌ల్లో క‌విత్వ‌మే క‌వికి అనిర్వ‌చ‌నీయ స‌హ‌చ‌ర్యం, కొత్త ద‌నాల‌ను గుండెలో నాటుతూ ఓదార్పుల‌ను అద్దేపొద్దు పొడుపు. కాలం చేసిన గాయాల‌కు క‌వి పున‌రావాసి కాకుంటే  భావాల…

సందేహం లేదు!

జీవం చచ్చిన చైతన్యం ఉద్యమించని జనం! నిర్లిప్తంగా మేధోతనం నిస్తేజంగా యువరక్తం! ఐక్యత కూడని అభిప్రాయం ప్రశ్నించని మంత్రాంగం! ప్రత్యామ్నాయం లేని ప్రభుత్వం ఫలితం ఊహించని వ్యూహం! సాగిలపడిన యంత్రాంగం అహంకారపు అధికారం! రాజీపడిన దుష్టత్వం భయం లేని రాజరికం! సందేహం లేదు! అదంతా నియంతృత్వ రాజ్యపు పోకడలే! సర్వత్రా అణచబడ్డ మానవ హక్కులే! సందేహం…

లాడెన్‌కు ఆశ్రయమిచ్చే వారికి మాట్లాడే హక్కు లేదు

ఉగ్రవాదంపై పాక్‌ ‌తీరును మరోమారు నిలదీసిన భారత్‌ ఐక్యరాజ్య సమితి వేదికగా పాక్‌పై జై శంకర్‌ ‌తీవ్ర వ్యాఖ్యలు ఐక్యరాజ్య సమితి కార్యాలయం ముందు గాంధీ విగ్రహావిష్కరణ న్యూ దిల్లీ, డిసెంబర్‌ 15 : అం‌తర్జాతీయ వేదిక ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో దాయాది పాక్‌ ‌తీరును భారత్‌ ‌మరోసారి నిలదీసింది. భారత్‌ ‌పట్ల పాక్‌, ‌చైనా…

బీహార్‌ ‌కల్తీ మద్యం కేసులో .. 39కి చేరిన మృతుల సంఖ్య

పరిహారం ఇవ్వలేమన్న సిఎం నితీశ్‌ ‌మద్యం నిషేధాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని వెల్లడి పాట్నా, డిసెంబర్‌ 15 : ‌కల్తీ మద్యంలో మృతిచెందిన వారికి పరిహారం ఇవ్వడం కుదరదని సిఎం నితీశ్‌ ‌కుమార్‌ ‌తేల్చిచెప్పారు. కల్తీ మద్యంతో ప్రాణాలు పోతాయని తెలిసీ తాగితే దానికి ప్రభుత్వం బాధ్యత వహించదన్నారు. బీహార్‌లో కల్తీ మద్యం తాగిన కేసులో…

రిజర్వుడు బోగీలు లేకుండానే రైలు రాక

అయ్యప్ప భక్తుల ఆందోళనతో ఉద్రిక్తత చర్యలు తీసుకుని బోగీలు తగిలించిన అధికారులు విశాఖపట్టణం, డిసెంబర్‌ 15 : ‌రైల్వేశాఖ అధికారుల నిర్లక్ష్యంతో గురువారం ఉదయం విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అయ్యప్ప భక్తుల కోసం వేసిన ప్రత్యేక బోగీలు రాకపోవడంతో స్వాములు ఆందోళనకు దిగారు. సంఘటన వివరాల్లోకి వెళితే ప్రతి గురువారం ఉదయం…

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

ముంబై, డిసెంబర్‌ 15 : ‌ముంబయిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పారెల్‌ ‌ప్రాంతంలో గల అవిఘ్న పార్క్ ‌హౌసింగ్‌ ‌సొసైటీలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో 14వ ప్లోర్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని నాలుగు ఫైర్‌ ఇం‌జన్ల సాయంతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.…