NEWS

NEWS

పటాన్‌చెరు ప్రభుత్వ హాస్పిటల్‌లో దారుణం

నార్మల్‌ ‌డెలివరీ కోసం 12 గంటల పాటు నిరీక్షణ డ్యూటీ డాక్టర్‌ ‌నిర్లక్యంతో పసికందు బలి ఆలస్యంగా వెలుగులోకి వొచ్చిన వైనం పటాన్‌చెరు, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16 : ‌ప్రభుత్వ హాస్పిటల్‌లో నార్మల్‌ ‌డెలివరీలకే ప్రధాన్యతనివ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వం సూచనలను వైద్యులు తూ.చ తప్పకుండా పాటిస్తున్నారనే చెప్పవచ్చు. పురిటి నొప్పుల బాధ భరించలేక ఆపరేషన్‌ ‌చేసి…

వొచ్చే ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్‌దే విజయం

రాజస్థాన్‌ ‌యాత్రలో రాహుల్‌ ‌వెల్లడి ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌డిసెంబర్‌ 16 : ‌వొచ్చే  సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌ఘన విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఓటమి పాలవుతుందని చెప్పారు. ’రాసి పెట్టుకోండి.. వొచ్చే  సాధారణ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీని కాంగ్రెస్‌ ‌పార్టీ గద్దె  దించుతుంది’…

2013 డిసెంబర్‌ 17… ‌తెలంగాణ రాష్ట్ర ముసాయిదా బిల్లు ప్రవేశ పెట్టిన దినం

‘‘‌తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఉద్దేశించి చారిత్రిక సంఘటనలలో 2013 డిసెంబర్‌ 17‌కూడా ఒక మరుపు రాని దినం.  రాష్ట్ర విభజన, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకోసం  కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన  ఆంధ్ర ప్రదేశ్‌ ‌పునర్‌ ‌వ్యవస్తీకరణ బిల్లు – 2013  ముసాయిదాను రాష్ట్ర ఉభయ సభలు… శాసనసభ,  శాసనమండలి లోనూ  2013 డిసెంబర్‌ 17‌న…

అవినీతి వృక్షానికి ఎన్నో శాఖలు

అడ్డ దారిలో డబ్బును సంపాదించడం,బినామీల పేరుతో కోట్ల కొలది సంపదను దాచడం,అందరికీ చెందవలసిన సంపద కేవలం కొద్ది మంది చేతిలో కేంద్రీకృతం కావడం వంటి చర్యల ద్వారా పేదలు మరింత  పేదలుగా,  కుబేరులు సంపదలో మరింత శక్తి వంతులుగా తయారు కావడం ప్రపంచంలో జరుగుతున్న దుర్మార్గమైన అవినీతి తతంగం గా పేర్కొనవచ్చు.  తమ తెలివితేటలతో ధనవంతులుగా…

స్వేచ్చా పతాక

ఆమె నిర్విరామంగా కలలు కంటూనే ఉంది పగటి కల కాదు సుమీ! కట్టుబాట్ల సంకెళ్లు తెంచి స్వేచ్ఛగా విహరించే కల అంతర దొంతరల పూడ్చి సమైక్యతా దార్లు వేసే కల ఆధిపత్య గోడల కూల్చి ఆత్మగౌరవాన్ని చాటే కల ఉక్కు పాదాల ఖండించి హక్కులను సాధించే కల పితృస్వామ్య వ్యవస్థకు అంతిమ గీతాన్ని పలికి స్ట్రీత్వం…

పెన్షన్‌ ‌దయాదాక్షిణ్యం కాదు… అది ఉద్యోగి హక్కు!!

డిసెంబర్‌ 17…41‌వ జాతీయ పెన్షనర్ల దినోత్సవం – ప్రజాతంత్ర డెస్క్ డిసెంబర్‌ 17‌ను జాతీయ పెన్షనర్ల దినోత్సవంగా జరుపుకోవడం అనవాయితీ. దేశవ్యాప్తంగా జిల్లా, మండల పెన్షనర్ల సంఘాల ఆధ్వర్యంలో అందుబాటులో గల సభ్యులంతా ఒక్కచోట చేరి, సీనియర్లకు సన్మానాలు, సత్తమ సేవకులకు అభినందనలు, పాత కొత్త విశ్రాంతుల కలయికలతో వేడుకగా సామూహిక భోజనాది కార్యక్రమాలను ఏటా…

జర్నలిస్టులతో ఉద్యమ సంబంధం ..

జర్నలిస్టులతో ఉద్యమ సంబంధం .. సమస్యలు పరిష్కరించుకుందామన్న సీఎం ఐజేయు జాతీయ సదస్సు కు ముఖ్య అతిథిగా సుముఖత దిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్ 16: తెలంగాణ జర్నలిస్టులతో తనది ఉద్యమ సంబంధమని, రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటంలో తెలంగాణ జర్నలిస్టుల కృషిని గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ జర్నలిస్టులకోసం వంద కోట్ల నిధిని ఏర్పాటు…

కేసీఆర్‌ ‌పాలనకు గుడ్‌ ‌బై చెప్పాలి

తెలంగాణను అప్పులపాలు… రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయి బీఆర్‌ఎస్‌ ‌పేరుతో తెలంగాణ తల్లి విలువలకు తూట్లు కెసిఆర్‌కు తదుపరి విఆర్‌ఎసే రాష్ట్రంలో రానున్నది బిజెపి ప్రభుత్వమే ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు మహా సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 15 : ‌కేసీఆర్‌ ‌పాలనకు గుడ్‌బై చెప్పాల్సిందేనంటూ…

కరీంనగర్‌ ‌గర్జనతో వాళ్లకు వణుకు పుట్టాలి

హిందూ ధర్మ పరిరక్షణ కోసమే పని చేస్తున్నా రాష్ట్రంలో ఉద్యోగులకు సమాయానికి జీతాలు ఇవ్వలేని దుస్థితి కెసిఆర్‌కు మళ్లీ అధికారమిస్తే ప్రజల నెత్తిన ఇంకో 5 లక్షల అప్పు రాష్ట్రంలో విద్యావ్యవస్థ నాశనం కరీంనగర్‌ 5‌వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో సిఎం కెసిఆర్‌పై రాష్ట్ర బిజెపి చీఫ్‌ ‌బండి సంజయ్‌ ‌ఫైర్‌…

భారత్‌ ‌జోడో యాత్రకు 100 రోజులు

రాజస్థాన్‌లో కొనసాగుతున్న రాహుల్‌ ‌పాద యాత్ర డీడ్వానాలో రైతులతో సమావేశం ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌డిసెంబర్‌ 15 : ‌కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపి రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా దేశ ఐక్యత కోసం కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ ‌వరకు చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర నేడు శుక్రవారంతో 100 రోజులు పూర్తి చేసుకోనుంది. సెప్టెంబర్‌ 7‌న తమిళనాడు…