NEWS

NEWS

ఎపిలో పెరుగుతున్న అప్పుల భారం

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 19 : ఆం‌ద్రప్రదేశ్‌ ‌రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోతు న్నట్టుగా పార్లమెంటు  సాక్షిగా కేంద్రం వెల్లడించింది. ఏటేటా విపరీతంగా ఏపీ అప్పుల భారం పెరుగుతోందని స్పష్టం చేసింది. బడ్జెట్‌ ‌లెక్కల ప్రకారం 2018లో ఆంధప్రదేశ్‌ అప్పు 2,29,333.8 ‌కోట్లు ఉండగా.. ప్రస్తుతం 3,98,903.6 కోట్లకు చేరినట్లుగా లిఖితపూర్వకంగా కేంద్రం తెలిపింది.…

పెరుగుతున్న బంగారం ధరలతో బెంబేలు

ముంబై, డిసెంబర్‌ 19 : ‌బంగారం ధరలు భయపెడుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్‌ ‌కావడంతో రోజురోజుకూ పెరుగుతోంది. 10 గ్రాముల  బంగారం ధర రూ.55 వేలకు చేరువలో ఉండటం సామాన్యులను కలవర పెడుతోంది. నిజానికి పెళ్లిళ్ల సీజన్‌ ‌కావడంతో బంగారానికి డిమాండ్‌ ‌భారీగానే ఉంది. కానీ రేటు చూస్తే కొండెక్కి కూర్చుంది. దీంతో బంగారం కొనలేక.. కొనక…

అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమానికి ప్రభుత్వాల కృషి

డిసెంబర్ 18: మైనారిటీ హక్కుల దినోత్సవం ఐక్యరాజ్య సమితి, ప్రపంచ దేశాలు ఆయా ప్రాంతాల్లోని జాతీయ, సంప్రదాయ, మతాల మరియు భాషాపరమైన మైనారిటీ ప్రజల హక్కులను పరిరక్షించాలని తెలుపుతూ, వారి గుర్తింపునకు అవసరమైన పరిస్థితులను కల్పించి వారిని ప్రోత్సహించ డానికి మైనారిటీ హక్కుల దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించింది. మైనారిటీలను బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యంగా ఐక్యరాజ్య…

సీనియర్‌ ‌సిటిజన్లకు రైల్వేల రెడ్‌ ‌సిగ్నల్‌

‌భారతీయ రైల్వేలు… ప్రయాణ ప్రగతికి మార్గాలు…కాదనలేని నానుడి. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వ ప్రకటన ప్రధానంగా వయోవృద్ధులను తీవ్రంగా కలచివేసింది. గతంలో అమలైన సీనియర్‌ ‌సిటిజన్స్ ‌రాయితీలను కొనసాగించలేమని, ఇప్పట్లో సాధ్యం కాదని పార్లమెంటు సాక్షిగా ప్రభుత్వం వెల్లడించింది. ప్రజాక్షేమమే పరమావధిగా ప్రకటిస్తూ… ముందుకెళ్తున్న పాలకులు ఈ తరహా రాయితీల విషయమై పట్టించుకోక పోవడంతో సకల…

విద్యా ప్రదర్శనం

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి తన శిష్యులందరూ విలువిద్యలో  ఆరితేరినట్టుగా గ్రహించిన ద్యోణుడు అందరినీ పరీక్షించదలిచాడు. ఒక రోజున  అందరినీ పిలిచాడు. మిక్‌ ‌చెట్టు కొమ్మమీద పిట్టబొమ్మపెట్టాడు. ఆ పిట్ట తలను బాణంతో ఛేదించాలన్నాడు. ఒక్కొక్కరినీ పిలిచి  ఏమి కనబడుతుందని అడిగాడు. ఒక్కొక్కరూ ఒక్కోరకంగా చెప్పారు. చివరగా అర్జునుని పిలిచి అదేవిధంగా అడిగాడు.  అర్జునుడు…

రెండు వర్గాలుగా తెలంగాణ కాంగ్రెస్‌

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త కమిటి ఏర్పాటుతో ఆ పార్టీలో పెద్ద ముసలమే పుట్టింది.. ఈ కమిటీలో పాతవారికి, సీనియర్‌లకు ఇవ్వాల్సినంతగా ప్రాధాన్యత ఇవ్వలేదన్న తీవ్ర ఆసంతృప్తి ఆ పార్టీని ఇప్పుడు రెండు వర్గాలుగా చేసింది. ఎంతో కాలంగా పార్టీకి సేవచేస్తూ, కష్టకాలంలోకూడా పార్టీ వెంట ఉన్న తమను కాదని, కొత్త కమిటీలో నిన్నమొన్న పార్టీలోకి వొచ్చినవారికి…

ఆధ్యాత్మికత – ప్రేమానంద

సరే, సుదీర్ఘమైన స్వాతంత్య్ర పోరాటం తర్వాత, రాజ్యాంగం కూడా రచించుకున్న తర్వాత న్యాయమూర్తుల ఎంపికలో పాత వలసవాద పద్ధతులనే కొనసాగించాలని మనం నిర్ణయించుకున్నాం. అలా న్యాయమూర్తులుగా నియమించబడేవారికి ప్రపంచం గురించి అవగాహన లేదు. చివరికి వారు రాజ్యాంగానికీ దాని తాత్విక దృక్పథానికీ, రాజ్యాంగ విలువలకూ ఏ మాత్రం కట్టుబడని వారు. రాజ్యాంగాన్ని అమలు చేయడానికి, రాజ్యాంగబద్ధంగా…

టిటిడి ఇవో ధర్మారెడ్డికి ఊరట

కింది కోర్టు ఉత్తర్వులను సస్సెండ్‌ ‌చేసిన హైకోర్టు తిరుమల, డిసెంబర్‌ 16 : ‌ముగ్గురు టీటీడీ ఉద్యోగుల సర్వీస్‌ ‌రెగ్యులరైజ్‌ ‌చేయాలని న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించిన కేసులో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. సింగిల్‌ ‌జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం శుక్రవారం సస్పెండ్‌ ‌చేసింది. ఈవోకు జైలు శిక్ష, జరిమానాపై…

ఆర్మీ హౌజ్‌లో ఘనంగా విజయ్‌ ‌దివస్‌

యుద్ధ్దవీరులను స్మరించుకున్న రాష్ట్రపతి, ప్రధాని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ ‌పర్యవేక్షణలో విజయోత్సవాలు న్యూ దిల్లీ, డిసెంబర్‌ 16 : ‌దిల్లీలోని ఆర్మీ హౌస్‌లో విజయ్‌ ‌దివస్‌ 2022 ‌వేడుకలు ఘనంగా జరిగాయి. 1971 బంగ్లాదేశ్‌ ‌విముక్తి కోసం జరిగిన యుద్ధంలో పాకిస్తాన్‌పై భారత్‌ ‌సాధించిన విజయాన్ని  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు ఘనంగా జరుపుకున్నారు.…

దిల్లీలో సిఎం కెసిఆర్‌ను కలిసి అభినందించన రాష్ట్ర నేతలు

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 16 : ‌దిల్లీలో బీఆర్‌ఎస్‌ ‌పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించడంపై సీఎం కేసీఆర్‌కు అభినందనలు వెల్లువెతుతున్నాయి. పలువురు నాయకులు, ప్రముఖులు కలసి అభినందిస్తున్నారు.  స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాస్‌రెడ్డి, విప్‌ ‌గంప గోవర్ధన్‌, ఎమ్మెల్యే హన్మంత్‌ ‌షిండె, డీసీసీబీ చైర్మన్‌ ‌పోచారం భాస్కర్‌రెడ్డి, మాచారెడ్డి ఎంపీపీ నర్సింగరావు తదితరులు ఢిల్లీలో సీఎం కేసీఆర్‌ను…