NEWS

NEWS

స్వేచ్చా పతాక

ఆమె నిర్విరామంగా కలలు కంటూనే ఉంది పగటి కల కాదు సుమీ! కట్టుబాట్ల సంకెళ్లు తెంచి స్వేచ్ఛగా విహరించే కల అంతర దొంతరల పూడ్చి సమైక్యతా దార్లు వేసే కల ఆధిపత్య గోడల కూల్చి ఆత్మగౌరవాన్ని చాటే కల ఉక్కు పాదాల ఖండించి హక్కులను సాధించే కల పితృస్వామ్య వ్యవస్థకు అంతిమ గీతాన్ని పలికి స్ట్రీత్వం…

పెన్షన్‌ ‌దయాదాక్షిణ్యం కాదు… అది ఉద్యోగి హక్కు!!

డిసెంబర్‌ 17…41‌వ జాతీయ పెన్షనర్ల దినోత్సవం – ప్రజాతంత్ర డెస్క్ డిసెంబర్‌ 17‌ను జాతీయ పెన్షనర్ల దినోత్సవంగా జరుపుకోవడం అనవాయితీ. దేశవ్యాప్తంగా జిల్లా, మండల పెన్షనర్ల సంఘాల ఆధ్వర్యంలో అందుబాటులో గల సభ్యులంతా ఒక్కచోట చేరి, సీనియర్లకు సన్మానాలు, సత్తమ సేవకులకు అభినందనలు, పాత కొత్త విశ్రాంతుల కలయికలతో వేడుకగా సామూహిక భోజనాది కార్యక్రమాలను ఏటా…

జర్నలిస్టులతో ఉద్యమ సంబంధం ..

జర్నలిస్టులతో ఉద్యమ సంబంధం .. సమస్యలు పరిష్కరించుకుందామన్న సీఎం ఐజేయు జాతీయ సదస్సు కు ముఖ్య అతిథిగా సుముఖత దిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్ 16: తెలంగాణ జర్నలిస్టులతో తనది ఉద్యమ సంబంధమని, రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటంలో తెలంగాణ జర్నలిస్టుల కృషిని గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ జర్నలిస్టులకోసం వంద కోట్ల నిధిని ఏర్పాటు…

కేసీఆర్‌ ‌పాలనకు గుడ్‌ ‌బై చెప్పాలి

తెలంగాణను అప్పులపాలు… రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయి బీఆర్‌ఎస్‌ ‌పేరుతో తెలంగాణ తల్లి విలువలకు తూట్లు కెసిఆర్‌కు తదుపరి విఆర్‌ఎసే రాష్ట్రంలో రానున్నది బిజెపి ప్రభుత్వమే ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు మహా సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 15 : ‌కేసీఆర్‌ ‌పాలనకు గుడ్‌బై చెప్పాల్సిందేనంటూ…

కరీంనగర్‌ ‌గర్జనతో వాళ్లకు వణుకు పుట్టాలి

హిందూ ధర్మ పరిరక్షణ కోసమే పని చేస్తున్నా రాష్ట్రంలో ఉద్యోగులకు సమాయానికి జీతాలు ఇవ్వలేని దుస్థితి కెసిఆర్‌కు మళ్లీ అధికారమిస్తే ప్రజల నెత్తిన ఇంకో 5 లక్షల అప్పు రాష్ట్రంలో విద్యావ్యవస్థ నాశనం కరీంనగర్‌ 5‌వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో సిఎం కెసిఆర్‌పై రాష్ట్ర బిజెపి చీఫ్‌ ‌బండి సంజయ్‌ ‌ఫైర్‌…

భారత్‌ ‌జోడో యాత్రకు 100 రోజులు

రాజస్థాన్‌లో కొనసాగుతున్న రాహుల్‌ ‌పాద యాత్ర డీడ్వానాలో రైతులతో సమావేశం ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌డిసెంబర్‌ 15 : ‌కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపి రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా దేశ ఐక్యత కోసం కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ ‌వరకు చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర నేడు శుక్రవారంతో 100 రోజులు పూర్తి చేసుకోనుంది. సెప్టెంబర్‌ 7‌న తమిళనాడు…

26 ‌నుంచి దక్షిణాది విడిదికి హైదరాబాద్‌కు రాష్ట్రపతి

బొల్లారంలో ఐదురోజుల పాటు ద్రౌపది ముర్ము బస   ఏర్పాట్లు చేస్తున్న అధికారులు 28న భద్రాచలం, రామప్ప సందర్శన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 15 : ‌భారతదేశ ప్రథమ పౌరురాలు..రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దక్షిణాది విడిది ఖారరాయ్యింది. ఆమె ఈ నెల 26న సికింద్రాబాద్‌ ‌బొల్లారం విడిదికి రానున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా ఈనెల 26…

మావోయిస్టు రహిత తెలంగాణయే లక్ష్యం

సిసి కెమేరాల ఏర్పాటుతో ప్రజల్లో పెరిగిన భద్రతా భావం మావోయిస్టు కట్టడిలో ప్రజల సహకారం అభినందనీయం. రాష్ట్ర డిజిపి మహేందర్‌ ‌రెడ్డి. కొత్తగూడెం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 15 : ‌మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణను నిలపడంలో ప్రజల సహకారం అభినందనీయమని డిజిపి మహేందర్‌ ‌రెడ్డి అన్నారు. గురువారం భదాద్రి కొత్తగూడెం జిల్లాలోని హేమచంద్రపురం పోలీస్‌ ‌హెడ్‌…

ఫామ్‌హౌజ్‌ ‌కేసులో విచారణ

సిఎం కెసిఆర్‌ ఇచ్చిన ఎవిడెన్స్‌ను పరిగణనలోకి తీసుకుంటామన్న హైకోర్టు హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 15(ఆర్‌ఎన్‌ఎ) : ‌టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన ఎవిడెన్స్‌ను పరిగణనలోకి తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది. దీన్ని చూసి తదుపరి విచారణ చేపడతామని పేర్కొంది. గురువారం ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఫామ్‌ ‌హౌస్‌ ‌కేసు…

వారు రూమ్‌ ‌నుంచి ముగ్గురి కిడ్నాప్‌

హైకోర్టులో కాంగ్రెస్‌ ‌పిటిషన్‌ ‌దాఖలు నాలుగు వారాలకు కేసు వాయిదా హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 15(ఆర్‌ఎన్‌ఎ) : ‌కాంగ్రెస్‌  ‌వార్‌ ‌రూమ్‌ ‌నుంచి అక్రమంగా అదుపులోకి తీసుకున్న ముగ్గురి జాడ చెప్పాలంటూ కాంగ్రెస్‌ ‌దాఖలు చేసిన హెబియస్‌ ‌కార్పస్‌ ‌పిటిషన్‌పై విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి కౌంటర్‌ ‌దాఖలు చేయాలని…