NEWS

NEWS

బీఆర్‌ఎస్‌ ఒక వైరస్‌ ..‌బీజేపీ ఒక వ్యాక్సిన్‌

ఏది కావాలో ప్రజలే తేల్చుకోవాలి డ్రగ్స్ •కేసు వ్యవహారిన్ని విడిచిపెట్టేది లేదు ప్రజా సంగ్రామ యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌నేడు కరీంనగర్‌లో యాత్ర ముగింపు సభ ముఖ్య అతిథిగా హాజరుకానున్న బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 14 : ‘‌బీఆర్‌ఎస్‌ ఒక వైరస్‌..‌బీజేపీ ఒక వ్యాక్సిన్‌’…

తలసరి ఆదాయంలో దక్షిణ భారత దేశంలో రంగారెడ్డి జిల్లా టాప్‌

‌రెండో స్థానానికి పరిమితమైన బెంగళూర్‌ అర్బన్‌ ‌జిల్లా హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 14 : ‌తలసరి ఆదాయం విషయంలో తెలంగాణ రాష్ట్రం తన సత్తా చాటింది. ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాల తలసరి ఆదాయాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం చాలా మెరుగ్గా ఉంది. దేశ తలసరి ఆదాయం సగటు కన్నా ఎక్కువగా ఉంది. పలు సందర్భాల్లో…

మహిళలను కించపరిచే విధంగా పోస్టులు

వ్యక్తిగత విమర్శలకు తావిచ్చే విధంగా మహిళలపై చాలా సందర్భాల్లో మీమ్స్ ‌కాంగ్రెస్‌ ‌స్ట్రాటజీ కార్యాలయం ఘటనపై పోలీసుల వివరణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 14 : ‌కాంగ్రెస్‌ ‌స్ట్రాటజీ కార్యాలయం ఘటనపై పోలీసులు స్పందించారు. మహిళలను కించపరిచే విధంగా పోస్టులు చేస్తున్నారని జాయింట్‌ ‌సీపీ తెలిపారు. మహిళలపై చాలా సందర్భాల్లో మీమ్స్ ‌పెడుతున్నారని అన్నారు. మహిళ…

కౌలు రైతును ఆదుకోకపోతే వ్యవసాయం ఎలా బాగుపడుతుంది?

రాష్ట్రంలో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతు స్వరాజ్య వేదిక రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో టిజెఎస్‌ అధ్యక్షులు ప్రొ. కోదండరామ్‌ ‌వ్యవసాయ రంగ ధ్వంసానికి కెసిఆర్‌ ‌కంకణం కట్టుకున్నాడు కౌలు రైతు చట్టం అమలు చేయక అన్యాయానికి గురవుతున్నారు ఆందోళన వ్యక్తం చేసిన వక్తలు ముషీరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 14 : ‌వ్యవసాయంలో నష్టాలను తట్టుకోలేక…

ఫస్ట్ ‌క్లాస్‌ ‌క్రికెట్‌లోకి అర్జున్‌ ‌టెండూల్కర్‌ అరంగేట్రం

ముంబయి, డిసెంబర్‌ 14 : ‌కెట్‌ ‌దిగ్గజం సచిన్‌ ‌టెండూల్కర్‌ ‌తనయుడు అర్జున్‌ ‌టెండూల్కర్‌ ఎట్టకేలకు ఫస్ట్ ‌క్లాస్‌ ‌క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ముంబై తరఫున రంజీల్లో ఆడేందుకు సుదీర్ఘంగా నిరీక్షించిన అర్జున్‌.. అక్కడ పోటీ ఎక్కువగా ఉండటంతో గోవాకు షిష్ట్ అయి రంజీ ఛాన్స్ ‌దొరక బట్టాడు. రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో భాగంగా…

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల 18 నెలల డీఏ బకాయిల నిలిపివేత

రాజ్య సభలో స్పష్టం చేసిన ఆర్థిక శాఖ సహాయ మంత్రి న్యూ దిల్లీ, డిసెబర్‌ 14 : ‌కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. కీలక ప్రటకన చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా డియర్‌నెస్‌ అలవెన్స్‌పై ఎంతో కాలంగా నెలకొన్న అంచనాలను పటాపంచలు చేసింది. 18 నెలల డియర్‌నెస్‌ అలవెన్స్ ‌బకాయిలను చెల్లించే…

తమిళనాడులో మంత్రిగా ఉదయనిధి స్టాలిన్‌ ‌బాధ్యతలు

తిరువల్లికేణి, డిసెబర్‌ 14 : ‌తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు, సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్‌ ‌కేబినెట్‌లో చేరారు. మంత్రిగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సీఎం ఎంకే స్టాలిన్‌ ‌మంత్రివర్గంలో రాష్ట్ర క్రీడాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఉదయనిధి స్టాలిన్‌ ‌చెన్నైలోని చేపాక్‌ – ‌తిరువల్లికేణి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎంకే స్టాలిన్‌ ‌రాజకీయ వారసుడిగా…

హిందీ కమ్‌జోరా .. తెలంగాణ వారే కమ్‌జోరా .

లోక్‌సభలో బుధవారం రూపాయి పతనంపైన చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌చేసిన వ్యాఖ్యలపట్ల తెలంగాణ సమాజం తీవ్ర అభ్యంతరాలను వ్యక్త చేస్తున్నది. తోటి సభ్యుడిని కించపర్చే విధంగా మాట్లాడటం మంత్రి హోదాలో ఉన్న సీతారామన్‌కు తగిందికాదన్న అభిప్రాయాలను వారు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రాంత ప్రజలు మొదటినుండీ భాష విషయంలో…

జాతీయ పానీయం టీ (చాయ్‌) ..

‘‘‌వేడి వేడి టీ తాగుతూ ఉంటే అదొక అనుభూతి. కొంత మంది బెడ్‌ ‌టీ తాగితే,మరి కొంత మంది ముఖం కడగ గానే ఫస్ట్ ‌టీ తాగిన తరువాత నే మిగతా పనులు చేస్తూ ఉంటారు.ప్రపంచ వ్యాప్తంగా ఏటా లక్షల కోట్ల రూపాయల వ్యాపారం టీ ఉత్పత్తి ద్వార జరుగుతూ వుందని సర్వేలు చెబుతున్నాయి. పేద,…

ఫామ్‌ ‌హౌజ్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం

బీఎల్‌ ‌సంతోష్‌కు సిట్‌ ‌నోటీసులపై స్టే 22 వరకు పొడిగింపు హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 13(ఆర్‌ఎన్‌ఎ) : ‌ఫామ్‌ ‌హౌజ్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే రెండు సార్లు బీజేపీ అగ్రనేత బీఎల్‌ ‌సంతోష్‌, ‌జగ్గుస్వామికి సిట్‌ ‌నోటిసులపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఇక ముచ్చటగా మూడోసారి కూడా హైకోర్టు…