NEWS

NEWS

లాడెన్‌కు ఆశ్రయమిచ్చే వారికి మాట్లాడే హక్కు లేదు

ఉగ్రవాదంపై పాక్‌ ‌తీరును మరోమారు నిలదీసిన భారత్‌ ఐక్యరాజ్య సమితి వేదికగా పాక్‌పై జై శంకర్‌ ‌తీవ్ర వ్యాఖ్యలు ఐక్యరాజ్య సమితి కార్యాలయం ముందు గాంధీ విగ్రహావిష్కరణ న్యూ దిల్లీ, డిసెంబర్‌ 15 : అం‌తర్జాతీయ వేదిక ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో దాయాది పాక్‌ ‌తీరును భారత్‌ ‌మరోసారి నిలదీసింది. భారత్‌ ‌పట్ల పాక్‌, ‌చైనా…

బీహార్‌ ‌కల్తీ మద్యం కేసులో .. 39కి చేరిన మృతుల సంఖ్య

పరిహారం ఇవ్వలేమన్న సిఎం నితీశ్‌ ‌మద్యం నిషేధాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని వెల్లడి పాట్నా, డిసెంబర్‌ 15 : ‌కల్తీ మద్యంలో మృతిచెందిన వారికి పరిహారం ఇవ్వడం కుదరదని సిఎం నితీశ్‌ ‌కుమార్‌ ‌తేల్చిచెప్పారు. కల్తీ మద్యంతో ప్రాణాలు పోతాయని తెలిసీ తాగితే దానికి ప్రభుత్వం బాధ్యత వహించదన్నారు. బీహార్‌లో కల్తీ మద్యం తాగిన కేసులో…

రిజర్వుడు బోగీలు లేకుండానే రైలు రాక

అయ్యప్ప భక్తుల ఆందోళనతో ఉద్రిక్తత చర్యలు తీసుకుని బోగీలు తగిలించిన అధికారులు విశాఖపట్టణం, డిసెంబర్‌ 15 : ‌రైల్వేశాఖ అధికారుల నిర్లక్ష్యంతో గురువారం ఉదయం విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అయ్యప్ప భక్తుల కోసం వేసిన ప్రత్యేక బోగీలు రాకపోవడంతో స్వాములు ఆందోళనకు దిగారు. సంఘటన వివరాల్లోకి వెళితే ప్రతి గురువారం ఉదయం…

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

ముంబై, డిసెంబర్‌ 15 : ‌ముంబయిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పారెల్‌ ‌ప్రాంతంలో గల అవిఘ్న పార్క్ ‌హౌసింగ్‌ ‌సొసైటీలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో 14వ ప్లోర్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని నాలుగు ఫైర్‌ ఇం‌జన్ల సాయంతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.…

వర్థంతి సందర్భంగా సర్దార్‌ ‌పటేల్‌కు ప్రధాని మోదీ శ్రద్ధాంజలి

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 15 : ‌సర్దార్‌ ‌వల్లబ్‌ ‌బాయ్‌ ‌పటేల్‌ ‌వర్థంతి సందర్భంగా గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ప్రధాని భారతదేశానికి సర్దార్‌ ‌పటేల్‌ అం‌దించిన చిరస్థాయిగా నిలచిపోయే తోడ్పాటును ప్రధాన మంత్రి గుర్తుకు తెచ్చుకొన్నారు. ప్రధాన మంత్రి ఈ సందర్భంగా చేసిన ఒక ట్వీట్‌లో..‘‘శ్రీ…

తిరుపతి ఎయిర్‌పోర్టులో శ్రీవాణి ట్రస్ట్ ‌కౌంటర్‌

తిరుపతి, డిసెంబర్‌ 15 : ‌తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుపతి ఎయిర్‌పోర్టులో ఏర్పాటు చేసిన శ్రీవాణి ట్రస్ట్ ఆఫ్‌ ‌లైన్‌ ‌టికెట్ల కౌంటర్‌ను జేఈవో వీరబ్రహ్మం గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన డియాతో మాట్లాడారు. శ్రీవాణి ట్రస్టుకు రూ 10 వేలు విరాళం ఇచ్చి టికెట్‌ ‌కోసం రూ. 500…

‌శ్రద్దా వాల్కర్‌ ఎముకలకు డిఎన్‌ఎ ‌టెస్ట్

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 15 : ‌సహజీవనం చేస్తున్న శ్రద్దా వాల్కర్‌ను ఆమె భాయ్‌‌ఫ్రెండ్‌ అ‌న్‌ ‌పూనావాలా అత్యంత దారుణంగా చంపిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా చేసి .. నగరంలోని వివిధ ప్రాంతాల్లో పడేశాడు. ఆ కిరాతక మర్డర్‌ ‌గురించి ఢిల్లీ క్రై బ్రాంచ్‌ ‌పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తూనే…

ఫేస్‌ అథెంటిఫికేషన్‌ ‌ద్వారా పెన్షనర్ల గుర్తింపు

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 15 : ‌ఫేస్‌ ఆథెంటిఫికేషన్‌ ‌టెక్నాలజీ ద్వారా డిసెంబర్‌ 8‌వ తేదీ వరకు సుమారు 3.7 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు తమ లైఫ్‌ ‌సర్టిఫికేట్లను సమర్పించినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ ‌తెలిపారు. రాజ్యసభలో ఆయన దీనిపై లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. లైఫ్‌ ‌సర్టిఫికేట్ల సమర్పణ కోసం…

లారీ నుంచి జారిపడ్డ తాడు చుట్టుకుని గాయబడ్డ బైకర్‌

చెన్నై, డిసెంబర్‌ 15 : ‌బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మెడకు లోడ్‌ ‌లారీ నుంచి వేలాడుతున్న తాడు చుట్టుకుంది. దీంతో అతడు బైక్‌ ‌పై నుంచి గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డాడు. అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. తమిళనాడులోని తూతుకుడి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శ్రీవైకుంటం పట్టణానికి చెందిన ముత్తు అనే వ్యక్తి తన…

దిల్లీ ఎయిర్‌పోర్టులో అధిక రద్దీ

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 15 : ‌దిల్లీ ఎయిర్‌ ‌పోర్టులో అధిక రద్దీపై అధికారులు అత్యున్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ ‌కుమార్‌ ‌భల్లా అధ్యక్షతన ఈ టింగ్‌ ‌జరిగింది. గత కొన్ని రోజుల నుంచి ఢిల్లీ యిర్‌ ‌పోర్టులో రద్దీ సమస్య ప్రయాణికులను వెంటాడుతోంది. చెక్‌ ఇన్‌ ‌దగ్గర గంటల తరబడి…