వర్థంతి సందర్భంగా సర్దార్ పటేల్కు ప్రధాని మోదీ శ్రద్ధాంజలి
న్యూ దిల్లీ, డిసెంబర్ 15 : సర్దార్ వల్లబ్ బాయ్ పటేల్ వర్థంతి సందర్భంగా గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ప్రధాని భారతదేశానికి సర్దార్ పటేల్ అందించిన చిరస్థాయిగా నిలచిపోయే తోడ్పాటును ప్రధాన మంత్రి గుర్తుకు తెచ్చుకొన్నారు. ప్రధాన మంత్రి ఈ సందర్భంగా చేసిన ఒక ట్వీట్లో..‘‘శ్రీ…
