NEWS

NEWS

వర్థంతి సందర్భంగా సర్దార్‌ ‌పటేల్‌కు ప్రధాని మోదీ శ్రద్ధాంజలి

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 15 : ‌సర్దార్‌ ‌వల్లబ్‌ ‌బాయ్‌ ‌పటేల్‌ ‌వర్థంతి సందర్భంగా గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ప్రధాని భారతదేశానికి సర్దార్‌ ‌పటేల్‌ అం‌దించిన చిరస్థాయిగా నిలచిపోయే తోడ్పాటును ప్రధాన మంత్రి గుర్తుకు తెచ్చుకొన్నారు. ప్రధాన మంత్రి ఈ సందర్భంగా చేసిన ఒక ట్వీట్‌లో..‘‘శ్రీ…

తిరుపతి ఎయిర్‌పోర్టులో శ్రీవాణి ట్రస్ట్ ‌కౌంటర్‌

తిరుపతి, డిసెంబర్‌ 15 : ‌తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుపతి ఎయిర్‌పోర్టులో ఏర్పాటు చేసిన శ్రీవాణి ట్రస్ట్ ఆఫ్‌ ‌లైన్‌ ‌టికెట్ల కౌంటర్‌ను జేఈవో వీరబ్రహ్మం గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన డియాతో మాట్లాడారు. శ్రీవాణి ట్రస్టుకు రూ 10 వేలు విరాళం ఇచ్చి టికెట్‌ ‌కోసం రూ. 500…

‌శ్రద్దా వాల్కర్‌ ఎముకలకు డిఎన్‌ఎ ‌టెస్ట్

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 15 : ‌సహజీవనం చేస్తున్న శ్రద్దా వాల్కర్‌ను ఆమె భాయ్‌‌ఫ్రెండ్‌ అ‌న్‌ ‌పూనావాలా అత్యంత దారుణంగా చంపిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా చేసి .. నగరంలోని వివిధ ప్రాంతాల్లో పడేశాడు. ఆ కిరాతక మర్డర్‌ ‌గురించి ఢిల్లీ క్రై బ్రాంచ్‌ ‌పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తూనే…

ఫేస్‌ అథెంటిఫికేషన్‌ ‌ద్వారా పెన్షనర్ల గుర్తింపు

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 15 : ‌ఫేస్‌ ఆథెంటిఫికేషన్‌ ‌టెక్నాలజీ ద్వారా డిసెంబర్‌ 8‌వ తేదీ వరకు సుమారు 3.7 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు తమ లైఫ్‌ ‌సర్టిఫికేట్లను సమర్పించినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ ‌తెలిపారు. రాజ్యసభలో ఆయన దీనిపై లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. లైఫ్‌ ‌సర్టిఫికేట్ల సమర్పణ కోసం…

లారీ నుంచి జారిపడ్డ తాడు చుట్టుకుని గాయబడ్డ బైకర్‌

చెన్నై, డిసెంబర్‌ 15 : ‌బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మెడకు లోడ్‌ ‌లారీ నుంచి వేలాడుతున్న తాడు చుట్టుకుంది. దీంతో అతడు బైక్‌ ‌పై నుంచి గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డాడు. అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. తమిళనాడులోని తూతుకుడి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శ్రీవైకుంటం పట్టణానికి చెందిన ముత్తు అనే వ్యక్తి తన…

దిల్లీ ఎయిర్‌పోర్టులో అధిక రద్దీ

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 15 : ‌దిల్లీ ఎయిర్‌ ‌పోర్టులో అధిక రద్దీపై అధికారులు అత్యున్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ ‌కుమార్‌ ‌భల్లా అధ్యక్షతన ఈ టింగ్‌ ‌జరిగింది. గత కొన్ని రోజుల నుంచి ఢిల్లీ యిర్‌ ‌పోర్టులో రద్దీ సమస్య ప్రయాణికులను వెంటాడుతోంది. చెక్‌ ఇన్‌ ‌దగ్గర గంటల తరబడి…

28‌న రాష్ట్రానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

 భద్రాచలం, రామప్ప దేవాలయాలను దర్శించుకోనున్న రాష్ట్రపతి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 14 : ‌రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఈ నెల 28 బుధవారం రోజున రాష్ట్ర పర్యటనకు రానున్నారు. పర్యటనలో భాగంగా ఆమె  భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారిని, ములుగు జిల్లా వెంకటాపూర్‌ ‌మండలం పాలంపేట గ్రామంలో రామప్ప దేవాలయాన్ని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారిని దర్శించుకుని…

కర్ణాటకలో మతాంతర సంబంధంపై కాలేజీలో గొడవ

8 మంది విద్యార్థులు సస్పెండ్‌ ‌బెంగుళూరు, డిసెంబర్‌ 14 : ‌హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయిల మధ్య ప్రేమ వ్యవహారం కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లాలో కొత్త వివాదానికి దారి తీసింది. మతాంతర సంబంధంపై కాలేజీలో జరిగిన గొడవలో 18 మంది విద్యార్థులను సస్పెండ్‌ ‌చేస్తూ నిర్ణయం తీసుకుంది కాలేజీ యాజమాన్యం. సస్పెండ్‌ అయిన…

భారత్‌ ‌జోడో యాత్రలో ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌

రాహుల్‌ ‌గాంధీతో కలిసి నడిచిన రఘురామ్‌ ‌రాజన్‌ ‌రేపటికి యాత్రకు 100 రోజులు పూర్తి ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌డిసెంబర్‌ 14 : ‌దేశంలో అన్ని వర్గాల మధ్య సమైక్యతను నెలకొల్పి ఏకం చేయడమే ప్రధాన ఉద్దేశ్యంగా కాంగ్రెస్‌ అ‌గ్రనేత, వాయనాడ్‌ ఎం‌పి రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర కాంగ్రెస్‌ ‌పాలిత…

హస్తినలో బీఆర్‌ఎస్‌ ‌కార్యాలయం

ప్రారంభించిన సీఎం కేసీఆర్‌ అభినందనలు తెలిపిన జాతీయ, రాష్ట్ర నేతలు హాజరైన అఖిలేష్‌ ‌యాదవ్‌, ‌కుమారస్వామి పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కేటీఆర్‌ న్యూ దిల్లీ, డిసెంబర్‌ 14 : ‌దేశ రాజకీయాల్లో ఒక నూతన ఘట్టం ఆవిష్కృతమైంది. తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావు బుధవారం దిల్లీలో…