26 నుంచి దక్షిణాది విడిదికి హైదరాబాద్కు రాష్ట్రపతి
బొల్లారంలో ఐదురోజుల పాటు ద్రౌపది ముర్ము బస ఏర్పాట్లు చేస్తున్న అధికారులు 28న భద్రాచలం, రామప్ప సందర్శన హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 15 : భారతదేశ ప్రథమ పౌరురాలు..రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దక్షిణాది విడిది ఖారరాయ్యింది. ఆమె ఈ నెల 26న సికింద్రాబాద్ బొల్లారం విడిదికి రానున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా ఈనెల 26…
