NEWS

NEWS

26 ‌నుంచి దక్షిణాది విడిదికి హైదరాబాద్‌కు రాష్ట్రపతి

బొల్లారంలో ఐదురోజుల పాటు ద్రౌపది ముర్ము బస   ఏర్పాట్లు చేస్తున్న అధికారులు 28న భద్రాచలం, రామప్ప సందర్శన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 15 : ‌భారతదేశ ప్రథమ పౌరురాలు..రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దక్షిణాది విడిది ఖారరాయ్యింది. ఆమె ఈ నెల 26న సికింద్రాబాద్‌ ‌బొల్లారం విడిదికి రానున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా ఈనెల 26…

మావోయిస్టు రహిత తెలంగాణయే లక్ష్యం

సిసి కెమేరాల ఏర్పాటుతో ప్రజల్లో పెరిగిన భద్రతా భావం మావోయిస్టు కట్టడిలో ప్రజల సహకారం అభినందనీయం. రాష్ట్ర డిజిపి మహేందర్‌ ‌రెడ్డి. కొత్తగూడెం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 15 : ‌మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణను నిలపడంలో ప్రజల సహకారం అభినందనీయమని డిజిపి మహేందర్‌ ‌రెడ్డి అన్నారు. గురువారం భదాద్రి కొత్తగూడెం జిల్లాలోని హేమచంద్రపురం పోలీస్‌ ‌హెడ్‌…

ఫామ్‌హౌజ్‌ ‌కేసులో విచారణ

సిఎం కెసిఆర్‌ ఇచ్చిన ఎవిడెన్స్‌ను పరిగణనలోకి తీసుకుంటామన్న హైకోర్టు హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 15(ఆర్‌ఎన్‌ఎ) : ‌టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన ఎవిడెన్స్‌ను పరిగణనలోకి తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది. దీన్ని చూసి తదుపరి విచారణ చేపడతామని పేర్కొంది. గురువారం ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఫామ్‌ ‌హౌస్‌ ‌కేసు…

వారు రూమ్‌ ‌నుంచి ముగ్గురి కిడ్నాప్‌

హైకోర్టులో కాంగ్రెస్‌ ‌పిటిషన్‌ ‌దాఖలు నాలుగు వారాలకు కేసు వాయిదా హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 15(ఆర్‌ఎన్‌ఎ) : ‌కాంగ్రెస్‌  ‌వార్‌ ‌రూమ్‌ ‌నుంచి అక్రమంగా అదుపులోకి తీసుకున్న ముగ్గురి జాడ చెప్పాలంటూ కాంగ్రెస్‌ ‌దాఖలు చేసిన హెబియస్‌ ‌కార్పస్‌ ‌పిటిషన్‌పై విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి కౌంటర్‌ ‌దాఖలు చేయాలని…

నకిలీ సర్టిఫికెట్ల ముఠా అరెస్ట్

13 ‌యూనివర్సిటీలకు చెందిన 140 నకిలీ సర్టిఫికెట్ల సృష్టి నలుగురు ముఠా సభ్యుల అరెస్ట్ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 15 : అం‌తర్‌ ‌రాష్ట్ర నకిలీ సర్టిఫికెట్‌ ‌తయారీ ముఠాను బషీర్‌ ‌బాగ్‌ ‌సౌత్‌ ‌జోన్‌ ‌టాస్క్ ‌ఫోర్స్ ‌పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 13 యూనివర్సిటీలకు చెందిన 140 నకిలీ సర్టిఫికెట్లను సృష్టించారని సెంట్రల్‌ ‌జోన్‌…

బిఆర్ఎస్‌తో టీఆర్ఎస్ తెలంగాణాకు దూరమయిందా.. ?

భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్‌) ఏర్పాటుతో తెలంగాణ సెంటిమెంట్‌కు తెరపడనుందా అన్నదిప్పుడు ప్రధానాంశంగా మారింది. అవునన్నా, కాదన్నా గత రెండు దశాబ్ధాలకాలంగా తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్‌) రాజకీయ ఎదుగుదలకు  ‌తెలంగాణ సెంటిమెంట్‌ ప్రధాన కారణం అన్నది వాస్తవం. టిఆర్ఎస్‌ ఆవిర్భావానికి ముందు దాదాపు మూడు దశాబ్ధాలకింద అ సెంటిమెంట్‌తోనే ఉద్యమం ఎంత ఉవ్వెత్తున లేచిందో…

హాస విలాసం??

జీవిత కుసుమానికి పరిమళదాయకం, జీవనాన్ని పరిమళభరితం చేసే దివ్యౌషధం నవ్వు. విప్పారిన  పెదవుల నవ్వుల జడిలో గుండెవేదన మటుమాయం, రుగ్మతలు బహుదూరం . వైరిని మైత్రిగ మార్చే హాస్యపు జల్లుల జడితో ముఖవర్ఛస్సు పెరిగి వలపు వికసించి, మనసు ఉల్లాసం, హరివిల్లు దర్శనం. రోగనివారణ తంత్రమై బీజాక్షరాలు లేని మంత్రమై ఎలాంటి కష్టాన్నాయినా మరిపించి,మురిపించగలిగే గమ్మత్తైన…

నేటి నుంచి ధనుర్మాసం…

శ్రీ శుభ కృత నామ సంవత్సరం అష్టమి శుక్రవా•ం ధనుస్‌ ‌సంక్రమణం తో నేటి నుండి ధనుర్మాసం కనుల పండుగగా ప్రారంభ మవుతుంది.దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, ‌తెలంగాణ ,తమిళనాడు కర్ణాటకలోని అనేక వైష్ణవాలయాల్లో అత్యంత వైభవంగా  ధనుర్మాస ఉత్సవాలు జరుగుతాయి. శ్రీరంగం, శ్రీవల్లి పుత్తూరు ,తిరుమల- తిరుపతి దేవస్థానం యాదగిరిగుట్ట, గురువాయూర్‌, అన్నవరం, భద్రాచలం, జీయర్‌…

క‌విత్వ‌మే ఒక స‌న్నివేశం…

వివ‌ర్ణ  వృత్తానికి మ‌న‌సు గీసిన అనుభవాల జ‌డి క‌విత్వం. వెండి మేఘాలు, వెన్నెల క‌వ‌చాలు, క‌ల్ప‌ద్రు‌మాలు, క‌న్నీటి ఉత్త‌రాల‌ను భిన్న పార్శ్వాలుగా ఒడ‌బోసే  అచంచ‌ల జ్ఞాన‌ప్ర‌వాహ‌మ‌ది.  వెలుగునీడ‌ల ప్రాపంచిక అవ‌స్థ‌ల్లో క‌విత్వ‌మే క‌వికి అనిర్వ‌చ‌నీయ స‌హ‌చ‌ర్యం, కొత్త ద‌నాల‌ను గుండెలో నాటుతూ ఓదార్పుల‌ను అద్దేపొద్దు పొడుపు. కాలం చేసిన గాయాల‌కు క‌వి పున‌రావాసి కాకుంటే  భావాల…

సందేహం లేదు!

జీవం చచ్చిన చైతన్యం ఉద్యమించని జనం! నిర్లిప్తంగా మేధోతనం నిస్తేజంగా యువరక్తం! ఐక్యత కూడని అభిప్రాయం ప్రశ్నించని మంత్రాంగం! ప్రత్యామ్నాయం లేని ప్రభుత్వం ఫలితం ఊహించని వ్యూహం! సాగిలపడిన యంత్రాంగం అహంకారపు అధికారం! రాజీపడిన దుష్టత్వం భయం లేని రాజరికం! సందేహం లేదు! అదంతా నియంతృత్వ రాజ్యపు పోకడలే! సర్వత్రా అణచబడ్డ మానవ హక్కులే! సందేహం…