దిల్లీ బిఆర్ఎస్ కార్యాలయంలో హోమాలు
సిఎం కెసిఆర్ రాజశ్యామల యాగం నేడు లాంచనంగా కార్యాలయాన్ని ప్రారంభించనున్న సిఎం న్యూ దిల్లీ, డిసెంబర్ 13 : దేశం సుభిక్షంగా ఉండాలని, బీఆర్ఎస్ పార్టీ విజయవంతం కావాలని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీలో రాజశ్యామల యాగం నిర్వహించారు. ఈ యాగం కోసం దిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ముందుగానే ప్రత్యేక యాగశాలను నిర్మించి, ఇతర ఏర్పాట్లు…
