NEWS

NEWS

28‌న రాష్ట్రానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

 భద్రాచలం, రామప్ప దేవాలయాలను దర్శించుకోనున్న రాష్ట్రపతి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 14 : ‌రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఈ నెల 28 బుధవారం రోజున రాష్ట్ర పర్యటనకు రానున్నారు. పర్యటనలో భాగంగా ఆమె  భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారిని, ములుగు జిల్లా వెంకటాపూర్‌ ‌మండలం పాలంపేట గ్రామంలో రామప్ప దేవాలయాన్ని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారిని దర్శించుకుని…

కర్ణాటకలో మతాంతర సంబంధంపై కాలేజీలో గొడవ

8 మంది విద్యార్థులు సస్పెండ్‌ ‌బెంగుళూరు, డిసెంబర్‌ 14 : ‌హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయిల మధ్య ప్రేమ వ్యవహారం కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లాలో కొత్త వివాదానికి దారి తీసింది. మతాంతర సంబంధంపై కాలేజీలో జరిగిన గొడవలో 18 మంది విద్యార్థులను సస్పెండ్‌ ‌చేస్తూ నిర్ణయం తీసుకుంది కాలేజీ యాజమాన్యం. సస్పెండ్‌ అయిన…

భారత్‌ ‌జోడో యాత్రలో ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌

రాహుల్‌ ‌గాంధీతో కలిసి నడిచిన రఘురామ్‌ ‌రాజన్‌ ‌రేపటికి యాత్రకు 100 రోజులు పూర్తి ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌డిసెంబర్‌ 14 : ‌దేశంలో అన్ని వర్గాల మధ్య సమైక్యతను నెలకొల్పి ఏకం చేయడమే ప్రధాన ఉద్దేశ్యంగా కాంగ్రెస్‌ అ‌గ్రనేత, వాయనాడ్‌ ఎం‌పి రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర కాంగ్రెస్‌ ‌పాలిత…

హస్తినలో బీఆర్‌ఎస్‌ ‌కార్యాలయం

ప్రారంభించిన సీఎం కేసీఆర్‌ అభినందనలు తెలిపిన జాతీయ, రాష్ట్ర నేతలు హాజరైన అఖిలేష్‌ ‌యాదవ్‌, ‌కుమారస్వామి పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కేటీఆర్‌ న్యూ దిల్లీ, డిసెంబర్‌ 14 : ‌దేశ రాజకీయాల్లో ఒక నూతన ఘట్టం ఆవిష్కృతమైంది. తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావు బుధవారం దిల్లీలో…

బీఆర్‌ఎస్‌ ఒక వైరస్‌ ..‌బీజేపీ ఒక వ్యాక్సిన్‌

ఏది కావాలో ప్రజలే తేల్చుకోవాలి డ్రగ్స్ •కేసు వ్యవహారిన్ని విడిచిపెట్టేది లేదు ప్రజా సంగ్రామ యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌నేడు కరీంనగర్‌లో యాత్ర ముగింపు సభ ముఖ్య అతిథిగా హాజరుకానున్న బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 14 : ‘‌బీఆర్‌ఎస్‌ ఒక వైరస్‌..‌బీజేపీ ఒక వ్యాక్సిన్‌’…

తలసరి ఆదాయంలో దక్షిణ భారత దేశంలో రంగారెడ్డి జిల్లా టాప్‌

‌రెండో స్థానానికి పరిమితమైన బెంగళూర్‌ అర్బన్‌ ‌జిల్లా హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 14 : ‌తలసరి ఆదాయం విషయంలో తెలంగాణ రాష్ట్రం తన సత్తా చాటింది. ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాల తలసరి ఆదాయాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం చాలా మెరుగ్గా ఉంది. దేశ తలసరి ఆదాయం సగటు కన్నా ఎక్కువగా ఉంది. పలు సందర్భాల్లో…

మహిళలను కించపరిచే విధంగా పోస్టులు

వ్యక్తిగత విమర్శలకు తావిచ్చే విధంగా మహిళలపై చాలా సందర్భాల్లో మీమ్స్ ‌కాంగ్రెస్‌ ‌స్ట్రాటజీ కార్యాలయం ఘటనపై పోలీసుల వివరణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 14 : ‌కాంగ్రెస్‌ ‌స్ట్రాటజీ కార్యాలయం ఘటనపై పోలీసులు స్పందించారు. మహిళలను కించపరిచే విధంగా పోస్టులు చేస్తున్నారని జాయింట్‌ ‌సీపీ తెలిపారు. మహిళలపై చాలా సందర్భాల్లో మీమ్స్ ‌పెడుతున్నారని అన్నారు. మహిళ…

కౌలు రైతును ఆదుకోకపోతే వ్యవసాయం ఎలా బాగుపడుతుంది?

రాష్ట్రంలో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతు స్వరాజ్య వేదిక రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో టిజెఎస్‌ అధ్యక్షులు ప్రొ. కోదండరామ్‌ ‌వ్యవసాయ రంగ ధ్వంసానికి కెసిఆర్‌ ‌కంకణం కట్టుకున్నాడు కౌలు రైతు చట్టం అమలు చేయక అన్యాయానికి గురవుతున్నారు ఆందోళన వ్యక్తం చేసిన వక్తలు ముషీరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 14 : ‌వ్యవసాయంలో నష్టాలను తట్టుకోలేక…

ఫస్ట్ ‌క్లాస్‌ ‌క్రికెట్‌లోకి అర్జున్‌ ‌టెండూల్కర్‌ అరంగేట్రం

ముంబయి, డిసెంబర్‌ 14 : ‌కెట్‌ ‌దిగ్గజం సచిన్‌ ‌టెండూల్కర్‌ ‌తనయుడు అర్జున్‌ ‌టెండూల్కర్‌ ఎట్టకేలకు ఫస్ట్ ‌క్లాస్‌ ‌క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ముంబై తరఫున రంజీల్లో ఆడేందుకు సుదీర్ఘంగా నిరీక్షించిన అర్జున్‌.. అక్కడ పోటీ ఎక్కువగా ఉండటంతో గోవాకు షిష్ట్ అయి రంజీ ఛాన్స్ ‌దొరక బట్టాడు. రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో భాగంగా…

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల 18 నెలల డీఏ బకాయిల నిలిపివేత

రాజ్య సభలో స్పష్టం చేసిన ఆర్థిక శాఖ సహాయ మంత్రి న్యూ దిల్లీ, డిసెబర్‌ 14 : ‌కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. కీలక ప్రటకన చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా డియర్‌నెస్‌ అలవెన్స్‌పై ఎంతో కాలంగా నెలకొన్న అంచనాలను పటాపంచలు చేసింది. 18 నెలల డియర్‌నెస్‌ అలవెన్స్ ‌బకాయిలను చెల్లించే…