రాష్ట్రపతికి స్వామివారి దర్శనం ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలి
23వ తేదీకి ఏర్పాట్లు పూర్తి చేయాలి కలెక్టర్ అనుదీప్ భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్ 19 : 28వ తేదీ బుధవారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానమునకు విచ్చేయుచున్నందున ఏర్పాట్లు పకడ్బందీగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఘనంగా ఏర్పాటు చేయాలని భదాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ సంబంధిత…

