ద్రౌపది ఆలయ ఘటనపై విచారణ

చెన్నై, జనవరి 23 : తమిళనాడులోని ఓ ఆలయంలో జరిగిన ఉత్సవాల్లో క్రేన్ కూలి నలుగురు మృతి చెందారు. ప్రమాదంలో మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు. క్రేన్ ఉపయోగానికి అనుమతి లేదని,అయినా నిర్వాహకులు క్రేన్ ఉపయోగించారని అన్నారు. రాణిపేటలోని ద్రౌపతి ఆలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి క్రేన్ పై…








