NEWS

NEWS

న్యూజిలాండ్‌ ‌కొత్త ప్రధానిగా క్రిస్‌ ‌హిప్‌కిన్స్

ఆక్లాండ్‌, ‌జనవరి 21 : న్యూజిలాండ్‌ ‌కొత్త ప్రధానిగా ఆ దేశ విద్యాశాఖ మంత్రి  క్రిస్‌ ‌హిప్‌కిన్స్ ఎన్నిక కానున్నారు. జెసిండా అర్డెర్న్ ‌స్థానంలో లేబర్‌ ‌పార్టీ నుంచి క్రిస్‌ ‌హిప్‌ ‌కిన్స్ ఒక్కరే పోటీలో ఉండటంతో ఆయన ఎన్నిక దాదాపు ఖాయమైంది. ఆదివారం జరగనున్న సమావేశంలో లేబర్‌ ‌పార్టీ  ఎంపీలు క్రిస్‌ ‌హిప్‌ ‌కిన్స్…

కాశ్మీర్‌లో లోయలో పడ్డ మినీబస్సు

ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం శ్రీనగర్‌, ‌జనవరి 21 : జమ్మూకశ్మీర్‌ ‌కథువా జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ మినీ బస్సు అదుపుతప్పి లోతైన లోయలోపడిపోయింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. 15 మందికి గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కౌగ్‌ ‌నుంచి…

వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్లదాడి

కతిహార్‌, ‌జనవరి 21 : వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ‌ట్రైన్‌పై రాళ్ల దాడి ఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా.. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్లదాడి జరిగింది. జల్‌పాయ్‌గురి నుంచి హౌరా వస్తున్న రైలుపై రాళ్లదాడి జరగడంతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు. పోకిరీలు రాళ్లదాడి చేయడంతో రైలు బోగీ అద్దాలు పగిలాయి. బీహార్‌లోని కతిహార్‌ ‌జిల్లాలో…

27 ‌నుంచి శారదాపీఠం వార్షిక బ్రహ్మోత్సవాలు

తెలుగు రాష్ట్రాల సిఎంలకు ఆహ్వానాలు అందచేత ఇరు రాష్ట్రాల సిఎంలు కలుసుకునే ఛాన్స్‌పై ఊహాగానాలు విశాఖపట్టణం, జనవరి 21 : విశాఖ వేదికగా సిఎం జగన్‌, ‌తెలంగాణ సిఎం కెసిఆర్‌ ‌భేటీ కాబోతున్నా రన్న ప్రచారం సాగుతుంది. విశాఖలోని శారదాపీఠం  వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 27 నుంచి 31 వరకు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా…

గణతంత్ర వేడుకల అతిథిగా ఈజిప్ట్ అధ్యక్షుడు

న్యూ దిల్లీ, జనవరి 21 : భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు అద్బెల్‌ ‌ఫతా అల్‌-‌సిసీ హజరుకానున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఆయన జనవరి 24న ఢిల్లీకి రానున్నారు. ఆ తర్వాతి  రోజు ప్రధాని మోడీతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని ప్రభుత్వం ప్రకటించింది. ఈజిప్టు అధ్యక్షుడు, ఉపరాష్ట్రపతి…

తిరుమల డ్రోన్‌ ‌విజువల్స్‌పై విచారణ

తిరుపతి, జనవరి 21 : తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని డ్రోన్‌ ‌కెమెరాతో చిత్రీకరించిన ఇన్‌స్టాగ్రామ్‌ ‌రీల్‌ ‌శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో వ్యాపించడం కలకలం సృష్టించింది. ఈ అంశంపై టిటిడి ఛైర్మన్‌ ‌వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఆనంద గోపురంపై చిత్రీకరణలకు అనుమతి లేదని తెలిపారు. సోషల్‌ ‌డియాలో వచ్చిన వీడియో విజువల్స్‌పై విచారణ జరుపుతున్నామని తెలిపారు.…

కెసిఆర్‌ ‌క్షమాపణలు చెప్పాల్సిందే

అప్పుడే ఎపిలోకి అడుగు పెట్టాలి మరోమారు డిమాండ్‌ ‌చేసిన జివిఎల్‌ గుంటూరు, జనవరి 21 : ఏపీ ప్రజలకు తెలంగాణ సిఎం కేసీఆర్‌ ‌క్షమాపణ చెప్పాలని బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ ‌నరసింహారావు మరోమారు డిమాండ్‌ ‌చేశారు. క్షమాపణలు చెప్పిన తరవాతనే ఏపీలో రాజకీయాలు చేయాలని ఎంపీ అన్నారు. ఏపీ రాష్ట్ర ప్రజల ఆత్మాభిమానాన్ని కించపరిచేలా…

వాయిదాలకే విచారణ కమిషన్‌ల నియామకం

హెడ్యూల్డ్‌ కులాల రిజర్వేషన్‌లో మాదిగలకు, ఇతర ఉపకులాలకు ఎంతెంత వాటా ఇవ్వాలని తేల్చడానికి ఒక కమిషన్‌ను నియమించారు. ఆ విషయం తేల్చడానికి ఒక కమిషన్‌ అవసరమా? షెడ్యూల్డ్‌ కులాల జాబితాలో ఉన్న ఉపకులాలలో ఒక ప్రధాన కులం అన్యాయంగా ఆ రిజర్వేషన్‌ ప్రయోజనం మొత్తాన్ని అనుభవిస్తున్నప్పుడు ఆ చర్యను ఆపడానికి ఒక కార్యనిర్వాహక ఉత్తర్వు సరిపోదా?…

కశ్మీర్‌ ‌చలిలో వేడి ..!

జమ్ము-కాశ్మీర్‌లో రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర పాదయాత్రలో పాల్గొన్న శివసేన సంజయ్‌ ‌రౌత్‌, ‌గ్యాలంట్రీ అవార్డు గ్రహీతలు యాత్ర మొత్తంలో మొదటిసారిగా టీ షర్ట్‌పై రెయిన్‌ ‌కోట్‌తో కనిపించిన రాహుల్‌ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జనవరి 20 : కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపి రాహుల్‌ ‌గాంధీ శుక్రవారం తన భారత్‌ ‌జోడో యాత్రను జమ్మూ కాశ్మీర్‌…

జగిత్యాల మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌రద్దు

మునిసిపల్‌ ‌కౌన్సిల్‌ ఏకగ్రీవ తీర్మానం ఫలించిన రైతుల పోరాటం అయినా సంశయం వీడని రైతులు కామారెడ్డి మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌కూడా వెనక్కి…రద్దు చేస్తూ మునిసిపాలిటీ తీర్మానం జగిత్యాల/కామారెడ్డి, ప్రజాతంత్ర, జనవరి 20 : గత పది రోజులుగా చేస్తున్న రైతుల పోరాటం ఫలించింది. జగిత్యాల మాస్టర్‌ ‌ప్లాన్‌ను రద్దు చేయాలని కోరుతూ విలీన గ్రామ ప్రజలు…