సవాళ్లను ఎదుర్కునడంలో యువత ముందుండాలి

చరిత్ర పురుషులను ఆదర్శంగా తీసుకోవాలి నేతాజీ జయంతి సందర్భంగా యువతో మోదీ ఇంటరాక్షన్ న్యూ దిల్లీ, జనవరి 24 : పరాక్రమ్ దివస్ సందర్భంగా పార్లమెంటులో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గౌరవార్థంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యువతీ, యువకులతో ప్రత్యేకంగా సంభాషించారు. నో యువర్ లీడర్ కార్యక్రమానికి ఎంపికైన 81 మంది…








