NEWS

NEWS

నాగోబా జాతరలో నేడు గిరిజన దర్బార్‌

హాజరు కానున్న మంత్రులు సంప్రదాయ సిద్ధంగా కొనసాగుతున్న జాతర దేవతలకు ప్రత్యేక పూజలు చేసిన మోస్రం వంశీయులు ఆదిలాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 23 : నాగోబా జాతరలో భాగంగా మూడవ రోజు..పెర్సాపేన్‌, ‌భాన్‌ ‌దేవతలకు మెస్రం వంశీయులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో డోలు, పెప్రే, కాలీకోమ్‌ ఆదివాసీ వాయిద్యాలను వాయిస్తూ ఘనంగా పూజలు…

రాష్ట్రంలో కులమతాలతో సంబంధం లేకుండా ప్రభుత్వ పథకాలు

పేదలుగా ఉన్న అన్ని వర్గాలకూ ఓవర్సీస్‌ ‌స్కాలర్‌షిప్‌లు బ్రాహ్మణుల పట్ల, గురువుల పట్ల కెసిఆర్‌కు అపారమైన గౌరవం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఆధ్వర్యంలో ఓవర్సీస్‌ ‌స్కాలర్‌షప్‌లు అందజేసిన మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 23 : గత పాలకులు ఉన్నత వర్గాల్లోని పేదల గురించి మాట్లాడే ధైర్యం చేయలేదని, కులం మతంతో సంబంధం…

జివో 317ను వెంటనే రద్దుచేయాలి

టీచర్ల పట్ల ప్రభుత్వం దమననీతిని వీడాలి జివో రద్దుకు బిజెపి ఉద్యమిస్తుంది రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌జివో రద్దును కోరుతూ ప్రగతిభవన్‌ ‌ముట్టడికి బిజెవైఎం యత్నం కార్యకర్తలను అడ్డుకుని అరెస్ట్ ‌చేసిన పోలీసులు టీచర్లను బలిపశువులు చేస్తున్నారు : ప్రభుత్వ తీరుపై మండిపడ్డ బిజెపి మైనార్టీ మోర్చా హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 23…

జమ్ము-కాశీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణకన్నా పెద్ద సమస్య లేదు

అందుకు కాంగ్రెస్‌ ‌శాయశక్తుల కృషి కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నది కశ్మీరీ పండిట్‌లకు అన్యాయం జరుగుతున్నది… వారు బిక్ష అడుగడం లేదు…హక్కుల కోసం మాత్రమే అడుగుతున్నారు జమ్ము చేరుకున్న రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జనవరి 23 : జమ్ము-కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ కన్నా పెద్ద సమస్య మరేది…

కులగణనపై చిత్తశుద్ధి లేని కేంద్రం

‘‘ ‌కేంద్ర ప్రభుత్వం  ఓబీసీ లపై చులకన భావం, తప్పించుకొనే విధానం అవలంబిస్తే వచ్చే ఎన్నికల్లో వోటు  వేయబోమని ఓబీసీలు  సమిష్టిగా నిర్ణయం తీసుకోవాలి. అన్ని రంగాలను ప్రైవేటీకరిస్తున్న కేంద్రం చివరకు రక్షణ రంగాన్ని కూడా ప్రైవేటీకరణ చేయాలనుకోవడం సిగ్గుచేటు. మొత్తం ప్రైవేటీకరణ చేయడం ద్వారా రిజర్వేషన్లు కూడా పూర్తిగా ఎత్తివేయాలన్న ఆలోచనతో బీజేపీ సర్కారు…

లక్క ఇల్లు

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి పాండవులు బయలు దేరి సమయంలో విదురుడు పాండవులతో మర్మగర్భంగా ఇలా అన్నాడు. పాండునందనులారా! శత్రువు యొక్క వ్యవహారం తెలుసుకున్నవాడు రాబోయే ప్రమాదాన్ని గుర్తెరిగి తమను తాము రక్షించుకోవాలి. అడవి మండుతూవున్నా, ఎలుక కలుగలో దూరి తనను తాను రక్షించు కుంటుంది. సరైన దారి చూసుకుని ఎలుక బయటపడుతుంది. నక్షత్రాలు…

ఎవరిది రైతు ప్రభుత్వం..?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరికివారే తమదే అసలైన రైతు ప్రభుత్వమని కితాబిచ్చుకుంటున్నాయి. దేశానికి వెన్నెముక, రైతే రాజు అంటూ వారికోసం ప్రత్యేక పథకాలను రూపొందిస్తున్నట్లుగా చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వాల చేతలుమాత్రం రైతులు ఉద్యమించక తప్పని పరిస్థితిని కల్పిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో సమగ్ర మార్పులు తీసుకొస్తున్నామన్న మిషతో కేంద్రంలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం రూపొందించిన మూడు వ్యవసాయ…

వైభవంగా నాగోబా జాతర షురూ

28 వరకు కొనసాగనున్న అడవిబిడ్డల కోలాహలం మెస్రం వంశస్తుల అతిపెద్ధ గిరిజన జాతర పాల్గొననున్న మూడు రాష్ట్రాల ఆదివాసీలు కేస్లాపూర్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 21 : నిశి రాత్రి కూడా అడవంతా ఆనంద తాండవం చేస్తూ వెలుగు నింపుతుంది. అదే అడవిబిడ్డలు అత్యంత పవిత్రంగా జరుపుకునే కేస్లాపూర్‌ ‌నాగోబా జాతర. మెస్రం వంశీయులు స్వయంగా పునః…

డీఎస్సీ కార్యాలయం ముందు ఉపాధ్యాయుల మౌన దీక్ష

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 21 : భార్య భర్తలు ఒకో చోట పనిచేసేలా బదిలీలు చేపట్టాలని డిమాండ్‌ ‌చేస్తూ ఉపాధ్యాయ దంపతులు చేపట్టిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ‌కార్యాలయ ముట్టడి రణరంగంగా మారింది. లక్డీకాపూల్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ‌కార్యాలయం ఎదుట మౌన దీక్షకు ఉపాధ్యాయ స్పౌస్‌ ‌ఫోరమ్‌ ‌పిలుపునిచ్చింది. దీంతో కమిషనర్‌ ‌కార్యాలయం వద్దకు…

బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు

రూ.3 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌? ‌బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ప్రాజెక్టుల నిర్మాణానికి పెద్దపీట ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్‌ ‌సమీక్ష మంత్రి హరీష్‌ ‌రావు, సంబంధిత అధికారులతో చర్చ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 21 : 2023-24 బడ్జెట్‌ ‌ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఈ మేరకు శనివారం సీఎం కేసీఆర్‌ ‌ప్రగతిభవన్‌లో…