NEWS

NEWS

సమాజానికి దిక్సూచి ప్రజాతంత్ర..!

పత్రికలు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి నిజాల నిగ్గు తేల్చినప్పుడే గుర్తింపు ఆ కోవలోనిదే ప్రజాతంత్ర దినపత్రిక రెండున్నర దశాబ్దాల అలుపెరుగని పోరాటం ప్రజాతంత్రది తెలంగాణ ఉద్యమంలో ప్రజాతంత్రది ముఖ్య భూమిక మాజీ సభాపతి, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,జనవరి 25 : సమాజంలోని రుగ్మతలను ఎండగడుతూ, జనాలను జాగృతం చేసినప్పుడే పత్రికలకు గుర్తింపు కలుగుతుందని, నిరంతర…

దక్కన్‌ ‌స్పోర్టస్ ‌మాల్‌ ‌ప్రమాదంతో కదలిక

ప్రధాన పట్టణాల్లో ఫైర్‌ ‌సేప్టీ ఆడిట్‌ ఉన్నతస్థాయి సక్షలో మంత్రికెటిఆర్‌ ‌సూచన మృతుల కుటుంబాలకు 5లక్షల చొప్పున పరిహారం అక్రమ నిర్మాణాలపై కమిటీ అధ్యయనం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర ,జనవరి 25: నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో ఫైర్‌ ‌సేప్టీ ఆడిట్‌ ‌నిర్వహించాలని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. సికింద్రాబాద్‌ అగ్నిప్రమాద ఘటన నేపథ్యంలో మరోమారు…

సర్పంచ్‌ల అధికారాలపై పెత్తనం వారినిధులు కాజేస్తున్న ప్రభుత్వం

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి 25: సర్పంచులు ఏం చేయాలో ఎమ్మెల్యేలే డిసైడ్‌ ‌చేస్తున్నారని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. వారి హక్కులను కాలరాస్తూ నిధులను కాజేస్తు న్నారని అన్నారు. సర్పం చ్‌లకు హక్కులు లేకుండా ప్రభు త్వమే పెత్తనం చేస్తోందన్నారు. హైద రాబాద్‌ ‌లక్డికపూల్‌లో సర్పంచుల ఫోరం, పంచాయతీ రాజ్‌ ‌ఛాంబర్‌ ఆధ్వర్యంలో పంచాయతీ రాజ్‌ ‌చట్టంపై నిర్వహించిన…

154 ‌మంది సైబరాబాద్‌ ‌పోలీసులకు సేవాపతకాలు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర ,జనవరి 25: ఉత్తమ ప్రతిభ కనబర్చిన 154 మంది సైబరాబాద్‌  ‌పోలీసు అధికారులకు సేవా పతకాలను అందజేసారు. విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పోలీసు అధికారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సేవా పతకాలను ప్రకటించింది. దీనికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించే గ్యాలంటరీ అవార్డుల మాదిరిగా అత్యుత్తమ సేవలందించే పోలీస్‌ అధికారులకు తెలంగాణ…

రాజ్‌భవన్‌లోనే గణతంత్ర వేడుకలు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర ,జనవరి 25: ఈ యేడుకూడా గణతంత్రవేడుకలను రాజ్‌భవన్‌లోనే నిర్వహిస్తారు. గవర్నర్‌ ‌తమిళసై జెండా ఆవిష్కరిస్తారు. సిఎస్‌ ‌శాంతికుమార్‌, ‌డిజిపి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు ప్రభుత్వం లేఖ ద్వారా రాజ్‌భవన్‌కు తెలియచేసింది. గణతంత్ర దినోత్సవ వేడుకల విషయంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌ ‌తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గతేడాది…

వ్యాపారాల నిర్వహణకు పోలీసు లైసెన్స్ ‌తప్పని సరా..?

ఏసీడీ పేరుతో ప్రజలపై విద్యుత్‌ ‌ఛార్జీల భారం ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌ ‌రావుకు రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి బహిరంగ లేఖ హైదరాబాద్‌ ,‌ప్రజాతంత్ర ,జనవరి 25: వీధి వ్యాపారి నుండి మధ్య తరగతి వ్యాపారి వరకు ఇప్పటికే వివిధ ట్యాక్సులు, లైసెన్సుల పేరుతో ఇబ్బందులు పడుతున్నారు..అని పేర్కొంటూ ..తాజాగా రాష్ట్రంలో వ్యాపారం చేసుకోవాలంటే…

గణతంత్ర విలువలను పాటిస్తున్నామా.. !

రాజ్యాంగాన్ని సుప్రీమ్‌ ‌కోర్టు  హైజాక్‌ ‌చేస్తోందని ఇటీవల కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ ‌రిజిజు చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యంగానూ..ఆందోళన కలిగించేవిగానూ ఉన్నాయి. నిజానికి రాజ్యాంగాన్ని హైజాక్‌ ‌చేసి తమ ఇష్టాను సారంగా పాలన సాగిస్తున్న నేతలు ఇలా మాట్లాడడం సరికాదు. ప్రభుత్వాలు విఫలం అయినప్పుడు.. తప్పుడు దారిలో నడుస్తున్నప్పుడు..ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవడంతో మన ప్రజాస్వామ్యం…

సమస్యలు తక్కువ, ఆదాయం ఎక్కువ

పంటలు  మంచి ఉత్పత్తి కోసం సరైన నేల ఎంపిక చేయాలి. తద్వారా  పంట నుంచి సకాలంలో మంచి ఉత్పత్తిని పొందవచ్చు. దీనితోపాటు పంట నాణ్యత కూడా బాగుండాలి. కాబట్టి నల్ల నేలలు ఏ పంటకు ఉపయోగపడుతుందో ప్రతి రైతు తెలుసుకోవాలి. మొక్క అభివృద్ధికి నేల పాత్ర చాలా ముఖ్యమైనది. వివిధ పంటలలో వివిధ రకాలైన నేలలు…

ప్రజాస్వామ్యంలో రాజ్యాంగానికి ఉత్కృష్ట స్థానం

భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 1950 జనవరి 26 న భారత రాజ్యాంగాన్ని అమలు పరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ప్రతి సంవత్సరం  భారత రాజ్యాంగ అమలు దినమైన. జనవరి 26 రోజును గణతంత్ర దినంగా జరుపు కుంటారు. పొట్టకూటికోసం, వ్యాపారం పేరుతో, మన…

“గణతంత్ర ” మేలా

భారత రాజ్యాంగ ఉద్గ్రంధం అవిష్కృతమైన శుభ దినం   సర్వసత్తాక సార్వభౌమత్వం సంప్రాప్తమైన శుభ తరుణం   అగ్ర ప్రజాస్వామ్య దేశంగా అవతరించిన శ్రేష్ఠ కాలం   నవ భారత నిర్మాణానికి శ్రీకారం పలికిన సమయం అదే గణతంత్ర దినోత్సవం   ఈ మహోత్సవ వేళలో సంబరాలు జరుపుదాం   జాతీయ జెండా ఎగరేసి జనగణ…