NEWS

NEWS

నిమ్స్‌లో చిన్నారులకు గుండె సర్జరీలు

యూకే నుండి వచ్చిన వైద్య బృందం సహకారంతో చికిత్స  మంత్రి హరీశ్‌ ‌రావు ఆహ్వానం మేరకు వచ్చిన బ్రిటన్‌ ‌బృందం  నాలుగు రోజుల్లో 8 మందికి సర్జరీలు పూర్తి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 2: నిమ్స్ ‌హాస్పిటల్‌ ‌లో గత నాలుగు రోజులకుగా చిన్నారులకు అరుదైన గుండె సర్జరీలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 8 సర్జరీలు పూర్తయ్యాయి.…

‌ప్రగతిపథంలో తెలంగాణ రాష్ట్రం

ఫార్మా కంపెనీలకు హబ్‌గా తెలంగాణ దేశంలో సక్సెస్‌ఫుల్‌ ‌స్టార్ట్ అప్‌ ‌కంపెనీలకు అడ్రస్‌ ‌నాలుగో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఆవిర్భావం ఆత్మనిర్భర భారత్‌తో పెద్దగా ప్రయోజనం లేదు మంత్రి కెటిఆర్‌ అభిప్రాయం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, మార్చి2: తెలంగాణ అన్ని రంగాల్లో ప్రగతి పథంలో పయనిస్తోందని మంత్రి కెటిఆర్‌ అన్నారు. దేశంలో సక్సెస్‌ ‌ఫుల్‌ ‌స్టార్ట్ అప్‌ అం‌టే తెలంగాణ…

గ్యాస్‌ ‌ధరల పెంపుపై బిఆర్‌ఎస్‌ ‌ఫైర్‌

రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలతో ఆందోళన ఘట్‌కేసర్‌ ఆం‌దోళనలో పాల్గొన్న మంత్రులు బీజేపీ అంటే భారత జనాలను పీడించే పార్టీ అన్న హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 2:  గ్యాస్‌ ‌ధరల పెంపుపై తెలంగాణ వ్యాప్తంగా బిఆర్‌ఎస్‌ ఆం‌దోళనలకు దిగింది. పార్టీ వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌పిలుపు మేరకు పార్టీ నేతలు,మంత్రులు,ఎమ్మెల్యేలు ఎక్కడిక్కడ ఆందోళనలకు దిగారు. కేంద్ర…

గుడిసెలోకి దూసుకెళ్లిన లారీ

నిద్రలోనే ముగ్గురు ప్రాణాలు మాయం  లారీ డ్రైవర్‌ ‌నిర్లక్ష్యంతోనే కొల్లూరు ఘటన  ఘటన స్థలాన్ని సందర్శించిన  మియాపూర్‌ ఏసీపీ నర్సింహారావు పటాన్‌ ‌చెరు, ప్రజాతంత్ర, మార్చి 2: బ్రతుకుదేరువు కోసం వచ్చిన కుటుంబానికి లారీ రూపంలో మృత్యువు కబలించింది. తెల్లవారుజామునే లారీ డ్రైవర్‌ ‌నిర్లక్ష్యంతో గుడిసెలో నిద్రిస్తున్న ముగ్గురిపైకి లారీ దూసుకెల్లడంతో నిద్రలోని ముగ్గురి ప్రాణాలు…

రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల పరిశ్రమ

ప్రభుత్వానికి హోన్‌ ‌హై ఫాక్స్ ‌కాన్‌ ‌సంస్థ  మధ్య కుదిరిన ఒప్పందం లక్ష ఉద్యోగాల కల్పనకు అవకాశం ధన్యవాదాలు తెలిపిన సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, మార్చి2: తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్ ‌కాన్‌ ‌కంపెనీకి  ప్రభుత్వానికి నడుమ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా హోన్‌ ‌హై ఫాక్స్ ‌కాన్‌ ‌సంస్థ  రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్…

‌ప్రతిపక్ష పార్టీల సభలపై అధికార పార్టీ దాడులు ..

రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకు ఇంకా కొన్ని మాసాల వ్యవధి ఉన్నప్పటికీ రాజకీయ వేడి రాచుకుంటోంది. అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాలను విస్తృతం చేశాయి. ఇంటింటికని ఒకరు, గడప గడపకని ఒకరు, పల్లెలు పట్టణాలని కాకుండా వీధి సమావేశాలు, కార్నర్‌ ‌మీటింగ్‌లని, బహిరంగ సభలని ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళతో వేడి…

విద్యాలయాల్లో పెడధోరణలు

‘‘ ‌సైఫ్‌ అయినా సంజయ్‌ అయినా ఊరుకు నేది లేదని కఠినంగా ప్రకటించిన మంత్రివర్యులు కెటిఆర్‌ ..‌ముందస్తు చర్యలకు దిగాలి. నారాయణ, చైతన్య లాంటి కాలేజీలపై వస్తున్న ఆరోపణలపై స్వయంగా విచారణ చేయాలి. రాజకీయాలు ఆపి అలాంటి సంస్థల పట్ల కఠినంగా వ్యవహరించాలి.. ఫీజులు మొదలు వేధింపుల వరకు ఎలాంటి అక్రమాలు జరిగినా ఈ ప్రభుత్వం…

‌ప్రజల మనిషి శ్రీపాద రావు

దుద్దిళ్ళ శ్రీపాదరావు (మార్చి 2, 1935 – ఏప్రిల్‌ 13, 1999) ‌సీనియర్‌ ‌కాంగ్రెస్‌ ‌శాసనసభ్యులు, శాసనసభ స్పీకరుగా పని చేశారు. 1935 సంవత్సరమలో మార్చి 2 న కాటారం మండల ధన్వాడ గ్రామానికి చెందిన మౌళి పటేల్‌ ‌రాధా కిష్టయ్య, కమలా బాయి దంపతులకు జన్మించారు. అమ్మమ్మ వారు నివాసముండే నాగపూర్‌ ‌లో పుట్టిన…

బతకాలి

ఒక్క క్షణం… బ్రతుక్కి చావుకి నడుమ ఆగి ఆలోచించ గలిగితే నూరేళ్ళ జీవితాన్ని నిలుపుకోగలం జీవితం మనిషికి మాత్రమే దొరికిన అపురూప వరం ఆవేశంలో, అనాలోచితంగా బాధల గుప్పిట నలిగిపోతూ అదృష్టంగా దొరికిన జీవితాన్ని  అర్ధాంతరంగా ముగించాలనుకోవటం అవివేకం కరువు కోరలకు చిక్కి పండిన పంటకు పెట్టుబడే రాక దళారీ దగాకు తల్లడిల్లి నూరేళ్ళ బ్రతుకును…

దేశపతి కి అవకాశం దక్కేనా ..?

మరో తొమ్మిది నెలల్లో రానున్న శాసనసభ ఎన్నికలకు సిద్ధపడుతున్న పార్టీలకు ముందుగానే తమ బలాబలాలు తేల్చుకునే అవకాశం ఏర్పడింది. నేటికి సరిగ్గా 22 రోజుల్లో జరుగనున్న మినీ సంగ్రామంలో ఎవరి సత్తా ఏమిటో నిరూపించుకునేందుకు రాజకీయ పార్టీలన్నీ తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించాయి. రాష్ట్రంలో ఖాలీ  ఏర్పడిన మూడు ఎంఎల్సీ స్థానాలకు గాను ఈ నెల…