NEWS

NEWS

గ’మ్మత్తు

గ్లాసులోకి చేరి పెగ్గుగా మారి.. నాసికల్లోకి ఘాటుగా దూరి.. నాలుకపై అలలా నాట్యమాడి.. గొంతులోంచి చల్లగా జారి.. నరాలు, కండరాల్ని నిద్రలేపి.. చుక్కకు తోడుగా ముక్కలు చేరి.. నమ్మించి దేహాన్ని వశపర్చుకొని.. మాటలో మత్తును నింపి.. నడకకు తికమకలు నేర్పి.. నరుల్ని దాసోహం చేసుకొని.. నాటకమాడిస్తున్నది మందు ఊగి తూగేలా వశపర్చుకునే వైన్‌ ఉచితంగా తాగుబోతును…

కనుమరుగై పోతున్న ఉత్తరం

నేడు పెరిగిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో ఉత్తరం అందుబాటులో ఉన్నా దాని వినియోగం తగ్గింది. ఈ మధ్యకాలంలో ఉత్తరాలు చాలా వరకు ప్రభుత్వ కార్యాలయాల్లోనే చూస్తున్నాము గతంలో మంచి కబురైనా విషాదకరమైన ఘటన అయినా ఉత్తరాల ద్వారా సమాచారం ఇచ్చే వాళ్ళము. పూర్వం లేఖలను కాగితంపై రాసి పావురాలతో పంపేవారు తదనంతరం పోస్ట్ ఆఫీస్‌ ఏర్పడి…

రాజకీయాలకు సోనియా దూరం …?

కాంగ్రెస్‌ ‌పార్టీ  మాజీ అధ్యక్షురాలు, ఆ పార్టీ అధినేత్రి శ్రీమతి  సోనియాగాంధీ తన రాజకీయ జీవితానికిక ముగింపు పలికే ఆలోచనలో ఉన్నట్లు ఆమె మాటల్లో వ్యక్తమవుతోంది. ఈ విషయాన్ని ఆమె సూటిగా చెప్పకపోయినా కాంగ్రెస్‌ ‌పార్టీ ప్లీనరీలో చేసిన ప్రసంగ పాఠం మాత్రం ఆదే భావాన్ని కలిగించేదిగా ఉంది. ఛత్తీస్‌గఢ్‌ ‌రాజధాని రాయ్‌పూర్‌లో మూడు రోజులపాటు…

విషమంగానే ప్రీతి ఆరోగ్య పరిస్థితి

ఎక్మో సపోర్ట్‌తో వెంటిలేటర్‌పై చికిత్స హెల్త్ ‌బులిటెన్‌ ‌విడుదల చేసిన నిమ్స్ ‌ప్రీతిని బతికించేందుకు వైద్యుల కృషి….రాజకీయ రంగు పులమొద్దు : బిఎస్‌పి  ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25 : వరంగల్‌ ‌కాకతీయ వైద్య కళాశాల విద్యార్థిని డాక్టర్‌ ‌ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు.ఈ మేరకు ప్రీతి హెల్త్…

అన్ని రంగాల్లో భారత్‌ ‌ముందు

నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25 : చిన్న పిల్లల్లో పౌష్టికాహారం లోపం నివారణకు చిరుధాన్యాలను ఉపయోగించుకోవాలని గవర్నర్‌ ‌తమిళి సై సౌందర రాజన్‌ ‌పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాలకంటే భారత్‌ ఇవాళ అన్ని రంగాల్లోనూ ముందుందన్నారు. ఇదంతా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజన్‌తో సాధ్యమైందని చెప్పారు. 2023 సంవత్సరాన్ని మిల్లెట్‌ ఇయర్‌గా జీ20 దేశాలు నిర్వహిస్తున్నాయని వెల్లడించారు.…

45 ‌రోజుల్లో గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తాం

పనులను అడ్డుకుంటే బుద్దిచెబుతాం మంత్రి హరీష్‌ ‌రావు ప్రకటన సిద్దిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25 : రానున్న 45 రోజుల్లోనే గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి హరీష్‌ ‌రావు చెప్పారు. ఎవరైనా ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకుంటే.. వారికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. భూ నిర్వాసితులకు పరిహారం చెల్లిస్తూనే…ప్రాజెక్టును పూర్తి చేస్తామని హావి• ఇచ్చారు. ప్రాజెక్టు…

కెసిఆర్‌ ‌మూర్ఖత్వంతో కష్టాల్లో రాష్ట్ర ప్రజలు

ఫామ్‌హౌస్‌కే పరిమితమైన సిఎం మద్యం మీద ఉన్న సోయి అభివృద్ధి మీద లేదు బిజెపి రాష్ట్ర చీఫ్‌ ‌బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌జనగామ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25 : కేసీఆర్‌ ‌మూర్కత్వం వలన రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉన్నారని వారికి భరోసా ఇవ్వడానికే తాము ప్రజల వద్దకు వొస్తున్నామని రాష్ట్ర బిజెపి చీఫ్‌ ‌బండి సంజయ్‌…

కన్నుల పండువగా యాదాద్రి బ్రహ్మోత్సవాలు

భారీగా తరలివస్తున్న భక్తులు శ్రీకృష్ణుడి అవతారంలో దర్శనమిచ్చిన నరసింహ స్వామి యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25 : యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలిసి వొస్తున్నారు. రోజుకో అవతారంలో నారసింహుడిని చూసి తరించిపోతున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన శనివారం యాదగిరిగుట్ట శ్రీ…

నా రాజకీయ ఇన్నింగ్స్ ‌ముగిసినట్లే

రాహుల్‌ ‌జోడో యాత్ర పార్టీకి ఓ టర్నింగ్‌ ‌పాయింట్‌ ‌యాత్రతో దేశ ప్రజలు సామరస్యం, సహనం, సమానత్వాన్ని కోరుకుంటున్నారని రుజువయింది బీజేపీ విద్వేశాగ్ని రగులుస్తుంది ఖర్గే నాయకత్వంలో 2024 ఎన్నికలకు సన్నద్ధం ఎఐసిసి ప్లీనరీలో సోనియా గాంధీ ప్రియాంకపై కార్యకర్తల ప్రత్యేక అభిమానం….గులాబీ పూల తివాచీ పరచి స్వాగతం రాయ్‌పూర్‌, ‌ఫిబ్రవరి 25 : రాజకీయాల్లో…

మావోయిస్టుల కాల్పుల్లో ముగ్గురు జవాన్ల హతం

రాయ్‌పూర్‌, ‌ఫిబ్రవరి 25 : ఛత్తీస్‌గఢ్‌ ‌సుక్మా జిల్లా జగర్‌గుండా పోలీసు స్టేషన్‌ ‌పరిధిలోని కుందేడ్‌ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య శనివారం ఉదయం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. అమరులైన జవాన్లను ఏఎస్‌ఐ ‌రామ్‌నాగ్‌, ‌కానిస్టేబుల్‌ ‌కుంజమ్‌…