రెండోరోజూ బిఆర్ఎస్ ధర్నాలు
గ్యాస్ ధరల పెంపుపై మండిపడ్డ నేతలు తక్షణమే మోదీ గద్దె దిగాలని నేతల డిమాండ్ హైదరాబాద్,ప్రజాతంత్ర,మార్చి3: గ్యాస్ ధరలపై బిఆర్ఎస ఆధ్వర్యంలో రెండోరోజూ నిరసనలు కొనసాగాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ధర్నాలు చేపట్టారు. సిలిండర్లతో ప్రదర్శనలు నిర్వహించారు. మోదీ ప్రభుత్వ తీరుకు తీవ్ర నిరసన తెలిపారు.. మోదీ డౌన్ డౌన్ నినాదాలను మార్మోగించారు. గ్యాస్ ధరల…
