NEWS

NEWS

రెండోరోజూ బిఆర్‌ఎస్‌ ‌ధర్నాలు

గ్యాస్‌ ‌ధరల పెంపుపై మండిపడ్డ నేతలు తక్షణమే మోదీ గద్దె దిగాలని నేతల డిమాండ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి3: గ్యాస్‌ ‌ధరలపై బిఆర్‌ఎస ఆధ్వర్యంలో రెండోరోజూ నిరసనలు కొనసాగాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ధర్నాలు చేపట్టారు. సిలిండర్లతో ప్రదర్శనలు నిర్వహించారు. మోదీ  ప్రభుత్వ తీరుకు తీవ్ర నిరసన తెలిపారు.. మోదీ డౌన్‌ ‌డౌన్‌ ‌నినాదాలను మార్మోగించారు. గ్యాస్‌ ‌ధరల…

భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి

 నిలువరించేందుకు యత్నిస్తున్నాం కేంబ్రిడ్జ్ ‌యూనివర్సిటీలో రాహుల్‌ ‌ప్రసంగం ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌మార్చి 3: భారత ప్రజాస్వామ్య వ్యవస్ధపై దాడి జరుగుతోందని కాంగ్రెస్‌ ఎం‌పీ రాహుల్‌ ‌గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. భారత ప్రజాస్వామ్యంపై దాడిని నిలువరించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని కాంగ్రెస్‌ ఎం‌పీ పేర్కొన్నారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో శుక్రవారం ఉపన్యసించిన రాహుల్‌ ..‌మోదీ సర్కార్‌పై విమర్శలు…

హైదరాబాద్‌ ‌నగరంలో పరువు హత్య

ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడి మర్డర్‌ ‌రెక్కీ నిర్వహించి దూలపల్లిలో ఉన్న యువకుడిపై దాడి పెళ్లి చేసుకున్న యుతి కళ్లముందే నరికివేత హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి3: హైదరాబాద్‌ ‌నగరంలో పరువు హత్య కలకలం రేపింది. ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు యువకుడిని దారుణంగా చంపేశారు. వెంటాడి వేటాడి హత్య చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి క్లళెదుటే…

దిల్ల్లీ కన్నా రాజ్‌భవన్‌ ‌దగ్గర..!

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 3:  ప్రగతిభవన్‌, ‌రాజ్‌భవన్‌ ‌మధ్య సంబంధాలు రచ్చగా మారాయి. గవర్నర్‌ అం‌డ్‌ ‌గవర్నమెంట్‌ ‌మధ్య ఏర్పడిన వివాదాలతో బిల్లులన్నీ ఆగిపోయాయి. దీంతో గవర్నర్‌ ‌టార్గెట్‌గా అత్యున్నత న్యాయస్థానం మెట్లెక్కింది కేసీఆర్‌ ‌సర్కార్‌.. ‌కేసీఆర్‌ ‌ప్రభుత్వం వేసిన రిట్‌ ‌పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. ఈ క్రమంలో గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌…

కవితమ్మా…. ముందు మీ తండ్రిని నిలదీయ్‌

‌మహిళలకు 33 శాతం అసెంబ్లీ టిక్కెట్లు ఎందుకియ్యలేదో అడుగు తొలి కేబినెట్‌ ‌లో ఒక్క మహిళకు కూడా చోటెందుకు ఇవ్వలేదో చెప్పమను మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే నోరెందుకు విప్పడం లేదో ప్రశ్నించు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌ఫైర్‌ జగిత్యాల,ప్రజాతంత్ర,మార్చి 3: మహిళా బిల్లు విషయంలో కేసీఆర్‌ ‌బిడ్డ ఢిల్లీలోని జంతర్‌…

తెలంగాణలో బిజెపికి స్థానం లేదు

వొచ్చేది కాంగ్రెస్‌ ‌ప్రభుత్వమే హాత్‌సే హాత్‌ ‌జోడో యాత్రలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి మానకొండూర్‌ (‌శంకరపట్నం),ప్రజాతంత్ర,మార్చి3: తెలంగాణ ప్రభుత్వ పాలనలో మార్పు లక్ష్యంగా తన యాత్ర ఫర్‌ ‌చేంజ్‌ ‌సాగుతోందని టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. 19 రోజులుగా సాగుతున్న తన యాత్రలో ప్రజలు అనేక సమస్యలు తన దృష్టికి తెస్తున్నారని…

భక్తుల కల్పతరువు నారసింహుడు

ఫాల్గుణ శుద్ధ ద్వాదశి… నృసింహ ద్వాదశి ఫాల్గుణ శుద్ధ ద్వాదశిని నృసింహ ద్వాదశి అంటారు. నరసింహ ద్వాదశిగా ప్రసిద్ధి చెందిన గోవింద ద్వాదశి హోలీకి ముందు ఫాల్గుణ మాసంలోని శుక్ల పక్ష ద్వాదశి తిథి నాడు వస్తుంది. భారత దేశంలోని అనేక వైష్ణవాలయాల్లో ఈ రోజున విశేషంగా ఉత్సవాలు జరుపు తారు. ఫాల్గుణ మాసంలో వచ్చే…

‌మోదీ పేదల దేవుడన్నా…!!

‘‘మోదీ పేదలపాలిటి దేవుడన్నా…’’, పేదలు ఇబ్బంది పడొద్దని బియ్యం ఇస్తున్నడన్నా…’’,  ‘‘అలాంటోన్ని ఎందుకు తిట్టాలన్నా..’’…. అన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌  ‌మాటలను గుర్తుచేస్తున్నాయి దేశంలోని ప్రధాన రాజకీయ పక్షాలు.  ప్రధాని మోదీ నిజంగానే పేదలను ఆదుకునే దేవుడే అయితే పేదలపై ధరల భారాన్ని ఎందుకు మోపుతున్నాడని వారు ప్రశ్నిస్తున్నారు. మోదీ అధికారంలోకి వొచ్చిన…

ప్రైవేట్‌ ‌కళాశాలల్లో టార్చర్‌ ఈనాటిదా?

‘‘‌ప్రైవేటు కళాశాలలను పెంచి పోషిస్తున్నది  ప్రైవేటు యాజమాన్యాల కంటే తల్లిదండ్రులే ఎక్కువ అనే విషయాన్ని మాత్రం మనం గుర్తించడం చాలా అవసరం. స్టడీ అవర్స్ ‌బాగా ఉంటాయని, పట్టించుకుంటారని ,బయటకు వెళ్లే అవకాశం లేదని,  మెరుగైన ఫలితాలు ఉంటాయని, ర్యాంకులకు  చాలా తోడ్పడుతాయని  రకరకాల అభిప్రాయాలతో  చేస్తూ ప్రైవేటు కళాశాలలను  శ్లాఘిస్తూ వాటి  స్థాయిని  ఆకాశానికి…

ఉ‌క్రయిన్‌-‌రష్యా యుద్ధం

మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లుగా అగ్రరాజ్యం రష్యా దూకుడు ఆగడం లేదు, విశ్వానికి పెద్ద దిక్కుగా నిలవాల్సిన రష్యా ట్రాక్‌ ‌తప్పి మారణ హోమం చేస్తూ నిస్సిగ్గుగా ప్రవర్తిస్తున్నది! మూడేళ్ళపాటు చిచ్చు లేపిన విశ్వకరోనా మహమ్మారి కొంచెం కొంచెం శాంతించిన తర్వాతనైనా ప్రపంచ శాంతి కోసం పాటుపడాల్సిన రష్యా యుద్దోన్మాదంతో సరికొత్తగా ఉరకలు వేస్తున్నది!…