NEWS

NEWS

రష్యా ఊహకు అందనంతగా ప్రతిఘటన !

ఉక్రెయిన్‌ను దారికి తెచ్చకోవడంలో విఫలం ఏడాది దాటినా ముగింపు దశకు చేరని యుద్ధ్దం మాస్కో,మార్చి2 : ఉక్రెయిన్‌పై దాడి ఇంత భయంకరంగా ఉంటుందని బహుషా రష్యా కూడా ఊహించి ఉండదు. ఒకటి రెండురోజుల్లో సునాయాసంగా ఉక్రెయిన్‌ను ఆక్రమించుకోవచ్చన్న పుతిన్‌ అం‌చనాలు తలకిందుల య్యాయి. ఏడాది దాటినా ఉక్రెయిన్‌ను దారికి తెచ్చుకోలేక పోయింది. రష్యా దాడులకు ధీటుగా…

ఈశాన్య ఫలితాల ప్రభావం ఉండదు

సాధారణ ఎన్నికల్లో బిజెపికి దెబ్బతప్పదు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లి కార్జున ఖర్గే న్యూదిల్లీ,మార్చి2: త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌ ‌రాష్టాల్ర శాసన సభలకు జరిగిన ఎన్నికల ఫలితాల ప్రభావం రానున్న లోక్‌సభ ఎన్నికలపై ఉండదని  కాంగ్రెస్‌ ‌విశ్లేషించింది. సాధారణ ఎన్నికల్లో పరిస్థితులు వేరుగా ఉంటాయని అంటోంది. ఇదే విషయాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  కూడా సమర్థించారు.…

కీలక బిల్లుల ఆమోదంలో తిరకాసు

న్యూదిల్లీ,మార్చి2(ఆర్‌ఎన్‌ఎ): ‌రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళిసై వ్యవహారంపై తెలంగాణ సర్కార్‌ ‌సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 10 బిల్లులను గవర్నర్‌ ‌తమిళిసై ఆమోదించకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సుప్రీంకోర్టులో రిట్‌ ‌పిటిషన్‌ ‌దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో ప్రతివాదిగా తమిళిసై సౌందర్‌ ‌రాజన్‌ ‌పేరును చేర్చారు. బిల్లులను గవర్నర్‌ ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్‌ ‌దాఖలు…

రేషన్‌ ‌కార్డులను తొలగించేది లేదు

పిడిఎస్‌ ‌కింద జొన్నలు, రాగుల సరఫరా కేంద్రమంత్రి పీయూష్‌ ‌గోయల్‌తో కారుమూరి భేటీ న్యూదిల్లీ,మార్చి2  :  వచ్చే రెండు నెలల్లో జొన్నలు, రాగులు కూడా పీడీఎస్‌ ‌కింద ప్రజలకు సరఫరా చేస్తామని ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు  అన్నారు. పీడీఎస్‌ ‌బియ్యం రీ సైక్లింగ్‌ ‌జరగకుండా దాడులు చేస్తున్నామన్నారు. రేషన్‌ ‌కార్డులను తొలగించమని స్పష్టం…

సత్ఫలితాలు ఇస్తున్న ఫేస్‌ ‌రికగ్నేషన్‌

తిరుమల,మార్చి2 : తిరుమలలో అమలులోకి వచ్చిన ఫేస్‌ ‌రికగ్నిషన్‌ ‌విధానం సత్ఫలితాలు ఇస్తోందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. దీంతో ఇక అక్రమాలకు చెక్‌ ‌పడనుందన్నారు. నకిలీ వ్యవహారాలు సాగవని కూడా అన్నారు. గురువారం డియాతో మాట్లాడుతూ… నూతన విధానం ద్వారా దళారీల బెడద తప్పిందన్నారు. గదులు రొటేషన్‌ ‌చేసే విధానం కూడా ఆగిపోయిందని చెప్పారు.…

షెడ్యూల్‌ ‌ప్రకారమే అమరావతి విచారణ

ముందే విచారించడం కుదరదన్న సుప్రీమ్‌కోర్టు ఎపి ప్రభుత్వ అభ్యర్థనను తోసిపుచ్చిన ధర్మాసనం న్యూదిల్లీ,మార్చి2 : అమరావతిపై సుప్రీంకోర్టులో సీఎం జగన్‌కు చుక్కెదురైంది. అమరావతిపై ముందే అంటే త్వరగా విచారించాలన్న ఎపి ప్రభుత్వ అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ నెల్‌ 28‌వ తేదీనే అమరావతి కేసు విచారిస్తామని న్యాయమూర్తి కె ఎం జోసెఫ్‌ ‌ధర్మాసనం తేల్చి చెప్పింది. 28వ…

విశాఖ వేదికగా నేటినుంచి గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ ‌సమ్మిట్‌

‌నేటి ఉదయం ప్రారంభించనున్న సిఎం జగన్‌ ‌భారీగా ఏర్పాట్లు చేసిన ఎపి ప్రభుత్వం 2లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్శించడమే లక్ష్యం ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ విశాఖపట్టణం,మార్చి2: పెట్టుబడులే లక్ష్యంగా విశాఖ వేదికగా నేటినుంచి గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ ‌సమ్మిట్‌ ‌జరుగనుంది. ఇందుకోసం ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా విశాఖపట్నం…

25‌మంది ఎంపిలను ఇస్తే హోదా తెస్తానన్నాడు

విభజన సమస్యలు పరిష్కరిస్తానని చెప్పాడు హా ఇచ్చిన జగన్‌ ఇప్పు‌డు ఎందుకు మాట్లాడరు తెలంగాణ సిఎం కెసిఆర్‌తో కుమ్మక్కు రాజకీయాలు ముస్లిం మైనార్టీలకు ఎన్నో పథకాలు అమలు చేశాం యువగళం పాదయాత్రలో లోకేశ్‌ ‌మైనార్టీలతో భేటీ తిరుపతి,మార్చి2 : తెలంగాణ సిఎం కేసీఆర్‌తో జగన్‌ ‌కుమ్మక్కయ్యారని.. అందుకే ఆంధ్రప్రదేశ్‌ ‌హక్కుల కోసం సిఎం జగన్‌ ‌కానీ,…

కెసిఆర్‌ ‌గారు.. ఫామ్‌హౌస్‌లోశేష జీవతం గడపండి..!

ఆయురారోగ్యాలను పొందండి వొచ్చే ఎన్నికల్లో కెటిఆర్‌ను సిఎం చేయడం కోసమే కెసిఆర్‌ ‌ప్రయత్నాలు కాంగ్రెస్‌ అధికారంలోకి వొస్తేనే హుస్నాబాద్‌ ‌నియోజకవర్గ సమస్యలు పరిష్కారం కొత్తకొండ పాదయాత్రలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి భీమదేవరపల్లి (హన్మకొండ జిల్లా), ప్రజాతంత్ర, మార్చి 2 : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారు మీ శేష జీవితాన్ని ఫామౌజ్‌లో గడపండి, పూజలు పునస్కారాలు…

కొలీజియం తరహా ఎన్నికల కమిషనర్ల నియామకం

ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత, సీజేఐ సభ్యులుగా కమిటీ కమిటీ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి ఆమోదం ఈ మేరకు పార్లమెంట్‌ ‌చట్టం చేయాలన్న ధర్మాసనం అప్పటి వరకు కమిటీ ద్వారానే ఎన్నికల కమిషనర్ల నియామకం సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం కీలక ఆదేశాలు న్యూ దిల్లీ,మార్చి2(ఆర్‌ఎన్‌ఎ): ఎన్నికల కమిషనర్ల నియామకంపై సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు వెలువరించింది. ప్రధానమంత్రి,…