త్రిపురలో 8న కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం
ప్రమాణస్వీకారానికి హాజరు కానున్న ప్రధాని మోదీ న్యూదిల్లీ,మార్చి4 : త్రిపురలో 8న కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్నది. త్రిపురలో బీజేపీ మరోసారి అధికారం చేపట్టనున్నది. ఈ సందర్బంగా ప్రధాని మోడీ ఈ నెల 8న త్రిపురలో పర్యటించ బోతున్నారు. త్రిపురలో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు త్రిపుర సీనియర్ అధికారి ఒకరు…
