NEWS

NEWS

‌త్రిపురలో 8న కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం

ప్రమాణస్వీకారానికి హాజరు కానున్న ప్రధాని మోదీ న్యూదిల్లీ,మార్చి4 : త్రిపురలో 8న కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్నది.  త్రిపురలో బీజేపీ  మరోసారి అధికారం చేపట్టనున్నది. ఈ సందర్బంగా ప్రధాని మోడీ ఈ నెల 8న త్రిపురలో పర్యటించ బోతున్నారు. త్రిపురలో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు త్రిపుర సీనియర్‌ అధికారి ఒకరు…

లిక్కర్‌ ‌స్కాం కేసులో సిసోడియాకు 6వరకు సిబిఐ కస్టడీ

న్యూదిల్లీ,మార్చి4:  లిక్కర్‌ ‌స్కాం కేసులో దిల్లీ మాజీ డిప్యూటీ సిఎం మనీష్‌ ‌సిసోడియాకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన బెయిల్‌ ‌పిటిషన్‌పై విచారణను మార్చి 10కి న్యాయస్థానం వాయిదా వేసింది. అలాగే సిబిఐ కస్టడీని కూడా మరో మూడురోజుపాటు పొడిగించింది. మార్చి 6వరకు సిసోడియా సిబిఐ కస్టడీలో ఉండాలని న్యాయస్థానం పేర్కొంది. ఇక సిసోడియా అరెస్టుకు…

దేశాభివృద్ధి ప్రక్రియలో మౌలిక సదుపాయాలే కీలకం

వీటి అభివృద్ధ్దికి అధికా ప్రాధాన్యం ఇస్తున్నాం రాబోయే కాలంలో రూ. 110 లక్షల కోట్లు పెట్టుబడుల లక్ష్యం రవాణా రహదారులు, వాణిజ్య పరిశ్రమల వెబ్‌నార్‌లో ప్రధాని నరేంద్రమోదీ న్యూదిల్లీ,మార్చి4: దేశాభివృద్ధి పక్రియలో మౌలిక సదుపాయాల అభివృద్ధి ముఖ్యమైన పాత్ర వహిస్తుందని ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు. రోడ్డు, రవాణా రహదారుల మంత్రిత్వశాఖ, వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ కలిసి…

స్వచ్ఛ రాజకీయ వ్యవస్థ ఏర్పాటుకు ముందుకు రావాలి

యుద్ధభూమిగా మారిన శాసన వ్యవస్థలు తరగతి గదికే పరిమితం కావద్దు చైతన్య విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు యువతకు పిలుపు సుబేదారి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4: భారతదేశ రాజకీయాలలో పెరిగి పోయిన అవినీతి అక్రమాలు, బందు ప్రీతిని నిర్మూలించేందుకు, స్వచ్ఛమైన రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య…

‘‌వెనిజులా విప్లవ వేగుచుక్క’ హ్యూగో చావెజ్‌

లాటిన్‌  అమెరికాలో  ‘వెని జులా’ దేశం  విశిష్ట ప్రాధ్యాన్యాన్ని  కలిగి  ఉంది. లాటిన్‌   అమె రికాలో  సైమన్‌ ‌బొలివర్‌, ‌ఫెడల్‌ ‌కాస్ట్రో, చేగువేరాల తర్వాత విప్లవోద్యమ  స్ఫూర్తిని రగిలించిన  విప్లవ వీరుడు హ్యూగో చావెజ్‌.  ఆయన అమెరికన్‌  ‌సామ్రాజ్యవాదాన్ని అడుగడుగున ప్రతిఘటించి  విప్లవ చోదక శక్తిగా ప్రభవించి  ప్రత్యామ్నాయ సారధిగా పరిణమించి నయా వలసవాద…

ర్యాగింగ్ రోగానికి మందే లేదా..!

విద్యాలయాలు విలువలకు నిలయాలు. చదువులు సంస్కారాలద్దాల్సిన చోట ర్యాగింగ్ విష సంస్కృతి జడలు విప్పి యువత జీవితాలతో చెలగాటమాడుతున్న సంఘటనల నేపథ్యంలో వీటికి ఎవరు బాధ్యత వహించాలి? యజమానులా, ప్రభుత్వాలా, సమాజమా.. ఓసారి తాజా పరిస్థితులను పరిశీలిద్దాం.. ఉన్నత, వృత్తి విద్య, వైద్య విద్య కళాశాలలలో ర్యాగింగ్ విష సంస్కృతి, వేధింపుల కబంధహస్తాల్లో ఎందరో యువతీ,…

భారతంలో ఆహార భద్రత అందని ద్రాక్షేనా..!

ప్రపంచ దేశాలన్నింటిలో ఆహార ఉత్పత్తిలో మన భారత దేశం రెండవ స్థానంలో ఉండడం ఒక వైపు సంతోషాన్ని కలిగిస్తున్నప్పటికీ, పోషకాహారలోప సూచీల్లో అగ్రస్థానంలో ఉంటూనే ఆకలి కేకల్లో భారత్‌ ‌తొలి స్థానంలో నిలవడం ఆశ్చర్యంతో పాటు విచారాన్ని కలిగిస్తున్నది. పాలు, పప్పుధాన్యాల ఉత్పత్తిలో ఇండియా ప్రథమ స్థానంలో ఉండగా బియ్యం, గోధుమలు, చక్కర, పల్లికాయ, కూరగాయలు,…

కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి

చుక్క నీరు పారకున్నా నిధుల దుబారా కాంగ్రెస్‌ ‌సృష్టించిన సంపదను అమ్ముకుంటున్న కెసిఆర్‌ ‌డియా సమావేశంలో సిఎల్పీ నేత భట్టి విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి4: కాళేశ్వరం కట్టి లక్ష కోట్లు తిన్నా కానీ.. ప్రాజెక్టు నుంచి చుక్క నీరు పారలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు.  బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం కృష్ణానదిపై పాలమూరు తప్ప  ఒక్క కొత్త…

నేరెళ్ల బాధితులకు న్యాయం జరగాలి

సిరిసిల్ల, ప్రజాతంత్ర, మార్చి  4 : రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్ల బాధితులకు న్యాయం చేకూర్చేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని అడ్డుకున్న నేరెళ్ల గ్రామస్తులను గతంలో పోలీసులు థర్డ్ ‌డిగ్రీ ప్రయోగించడంతో పలువురు అనారోగ్యంతో బాధపడుతుండగా . ‘‘హాథ్‌ ‌సే హాథ్‌’’ ‌జోడో యాత్రలో…

నగరానికి తలమానికంగా స్టీల్‌ ‌బ్రిడ్జ్

పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి కెటిఆర్‌ ‌సత్వరం పూర్తి చేయాలని ఆదేశం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి4: సెంట్రల్‌ ‌హైదరాబాద్‌ ‌నగరానికి స్టీల్‌ ‌బ్రిడ్జి తలమానికంగా మారబోతుందని  రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్‌ అన్నారు. మూడు నెలల్లో వంతెన పనులు పూర్తి చేయాలని అధికారులను కేటీఆర్‌ ఆదేశించారు. అవసరమైతే అదనపు బృందాలు ఏర్పాటు చేసి పనులు…