NEWS

NEWS

అబద్ధపు హామీలతో దేవుళ్లను కెసిఆర్‌ ‌మోసం

కొండగట్టు టెంపుల్‌కు ప్రకటించిన 6 వందల కోట్లు వెంటనే విడుదల చేయాలి కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే పూర్తి స్థాయిలో ఆలయం అభివృద్ధి ప్రభుత్వ వైపల్యాలను నిలదీసేందుకే ‘హత్‌ ‌సే హత్‌జోడో’ యాత్ర కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి రావడం ఖాయం కొండగట్టు అంజన్నను దర్శించుకున్న రేవంత్‌ ‌రెడ్డి కాంగ్రెస్‌ ‌శ్రేణుల్లో  జోష్‌ ‌నింపిన రేవంత్‌ ‌రెడ్డి ‘జోడో’…

మహిళా భద్రతకు ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత

అనేక కార్యక్రమాల అమలు రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ మహిళా దినోత్సవం పాల్గొన్న డిజిపి, ఉన్నతాధికారులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 6 : రాష్ట్రంలో మహిళా భద్రతపై పోలీసు శాఖ చేపట్టిన పలు వినూత్న కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని  రాష్ట్ర పోలీస్‌ ‌డైరెక్టర్‌ ‌జనరల్‌ అం‌జనీ కుమార్‌ ‌పేర్కొన్నారు. సోమవారం…

రంగుల కేళి…”హోలీ”

వసంతోత్సవ పండుగ వేళా హరివిల్లు ఇలపై విరిసినట్లు హర్షజల్లు ఎదపై కురిసినట్లు మనస్సు సంబురాల మేలా తనువు తన్మయాల హేలా   పాల్గుణ పూర్ణమి వేళా వర్ణకాంత వన్నెలీనినట్లు కృష్ణుడు వేణువూదినట్లు జగతి ఆద్యాత్మిక సందడి భక్తి పరవశ నృత్య సవ్వడి   ఈ శుభమంగళ రోజున సకల జనావలి సమైక్యమై సప్త రంగులు చల్లుకుంటూ…

కోమటి రెడ్డి వెంకట్‌ ‌రెడ్డి బెదిరింపును ‘ప్రజాతంత్ర’ తీవ్రంగా ఖండిస్తుంది..

నాలిక కర్చుకోవడం నాయకులకు అలవాటైంది. అధికార గర్వంతో కొందరు రాజకీయ నాయకులు ఒక్కోసారి కనీస విచక్షణాజ్ఞానాన్నికోల్పోతూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, ఆ తర్వాత నాలిక కర్చుకోవడమన్నది వారికి అలవాటైపోయింది. రాజకీయాల్లో ఉన్న ప్పుడు కనీసమర్యాదలు పాటించాలన్న విచక్షణను కూడా కోల్పోతున్నారు. తమపై వొచ్చిన విమర్షలను ఎదుర్కునే విషయంలో నేర్పుగా సమాధానాలు చెప్పలేక అసహనానికి, ఆగ్రహానికి గురిఅవుతున్నారు.…

పారిశ్రామిక హబ్‌గా ఎపి అభివృద్ధ్ది

రెండోరోజు సమ్మిట్‌లో సిఎం జగన్‌ ‌పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి విశాఖపట్టణం,మార్చి4 : ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం విశాఖలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్ ‌సమ్మిట్‌-2023(‌జీఐఎస్‌) ‌రెండో రోజు శనివారం ఘనంగా ప్రారంభమైంది. రెండో రోజు కార్యక్రమాలలో సీఎం వైఎస్‌ ‌జగన్‌, ‌కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి, పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 16 నూతన…

తిరుమలలో కొనసాగుతున్న తెప్పోత్సవాలు

తిరుమల,మార్చి4:  కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. వారాంతం కావడంతో భక్తుల రాక పెరిగింది.  11 కంపార్ట్‌మెంట్ల లో స్వామివారి దర్శనానికి వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. శుక్రవారం  స్వామివారిని 58,137 మంది భక్తులు దర్శించుకోగా 26,805…

కారును వేగంగా ఢీకొన్న లారీ

గుంటూరు,మార్చి4 :  పల్నాడు జిల్లా లో లారీ బీభత్సం సృష్టించిన ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. జిల్లాలోని సత్తెనపల్లి మండలం నందిగామ అడ్డరోడ్డులో అతివేగంగా వచ్చిన లారీ కారును ఢీ కొట్టింది. కారులో ఉన్న శాలివాహన కాలనీకి చెందిన టీచర్‌ ‌రాజ్యమ్మ,పాస్టర్‌ ‌నాగినేని సురేశ్‌ ‌మృతి చెందారు.సత్తెనపల్లి నుంచి కొమెరపూడి పాఠశాలకు కారులో వెళ్తుండగా ఈ…

లిక్కర్‌ ‌స్కామ్‌ ‌లో కీలక పరిణామం

మాగుంట రాఘవరెడ్డి కస్టడీ 14రోజులు పొడిగింపు న్యూదిల్లీ,మార్చి4 :దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌ ‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన మాగుంట రాఘవ రెడ్డి  జ్యూడిషియల్‌ ‌కస్టడీని రౌస్‌ అవెన్యూ సీబీఐ కోర్టు పొడిగించింది. మరో 14 రోజుల పాటు జ్యుడీషియల్‌ ‌కస్టడీ పొడిగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. అంతకుముందు మాగుంటను అధికారులు…

నేడు ఎల్బీ స్టేడియంలో సానియా ఫేర్‌వెల్‌ ‌మ్యాచ్‌

‌హైదరాబాద్‌,‌మార్చి4: నగరంలో ఆదివారం టెన్నిస్‌ ‌స్టార్‌ ‌సానియా ర్జా ఫేర్‌ ‌వెల్‌ ‌మ్యాచ్‌ ‌జరగనుంది. ఎల్బీ స్టేడియంలో ఈ మ్యాచ్‌ ‌జరగనుంది. ఆదివారం ఉదయం 10 గంటలకు ఈ మ్యాచ్‌ ‌జరగనుంది. టెన్నిస్‌ ‌కు ఇప్పటికే సానియా ర్జా రిటైర్మెంట్‌ ‌ప్రకటించింది. ఈ నేపథ్యంలో తన కెరీర్‌ ‌లో చివరి మ్యాచ్‌ ‌హైదరాబాద్‌లో ఆడాలని భావించింది.…

గాల్వాన్‌ ‌లోయలో ఆర్మీ క్రికెట్‌

శ్రీ‌నగర్‌,‌మార్చి4 :  ఇండియా, చైనా బోర్డర్‌ ‌మధ్య ఉన్న గాల్వాన్‌ ‌లోయ అత్యంత సున్నితమైన ప్రదేశం. రెండేళ్ల క్రితం ఆ ప్రదేశంలో రెండు దేశాల జవాన్ల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్కడ భారత ఆర్మీ తన సైన్యాన్ని పెంచింది. గాల్వాన్‌ ‌వ్యాలీలో ఉన్న సైనిక దళాలు రకరకాల క్రీడలు ఆడుతూ ఫిట్‌నెస్‌…